అన్వేషించండి

Tax Notice After Death: చనిపోయిన పదేళ్ల తరువాత ట్యాక్స్ కట్టాలంటూ నోటీసులు! కుటుంబసభ్యులు షాక్

Tax After Death: చనిపోయిన మహిళకు పది సంవత్సరాల తరువాత ఐటీ డిపార్ట్ మెంట్‌ వారు 7.5 కోట్ల పన్ను కట్టాలంటూ నోటీసులు అందజేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఉషా సోనీ పేరుతో నోటీసు వచ్చింది.

Tax Notice to Women After Death:  చనిపోయిన మహిళకు పది సంవత్సరాల తరువాత ఐటీ డిపార్ట్ మెంట్‌ వారు 7.5 కోట్ల పన్ను కట్టాలంటూ నోటీసులు అందజేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఉషా సోనీ పేరుతో సుమారు రూ. 7.56 కోట్లు పన్ను నోటీసు వచ్చిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ సూపరింటెండెంట్ కి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

ఉషా సోని అనే మహిళ సుమారు పది సంవత్సరాల కిందట అంటే 2013 లోనే చనిపోయారు. కానీ ఇటీవల ఆమె పేరుతో ఐటీ శాఖ వారి నుంచి ఓ నోటీసు వచ్చింది. ఏంటా అని కుటుంబ సభ్యులు దానిని తీసి చూడగా.. ఆమె ప్రభుత్వానికి సుమారు రూ.7.56 కోట్లు పన్ను కట్టాలని నోటీసులలో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. దీని గురించి నోటీసులు అందజేసిన సదరు సంస్థను ప్రశ్నించగా వారు రకరకాల సమాధానాలు తెలిపారు. అంతేకాకుండా ఉషా సోని కి సంబంధించిన పాన్‌ వివరాలను 2017-18 లో నేచురల్ కాస్టింగ్‌ అనే సంస్థ వేరేవారికి స్క్రాప్‌ ని విక్రయించడానికి ఉపయోగించినట్లు వారికి తెలిపారు.

పన్ను నోటీసు కూడా ఆ కంపెనీకి చెందిన లావాదేవీకి సంబంధించినదే. ఉషా సోనికి చెందిన పాన్ వివరాలను అక్రమంగా ఉపయోగించుకోవడంతో పాటు ఆమె పేరు మీద లావాదేవీలు జరిపిన వారిపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఎస్పీని కోరారు. దీని గురించి ఉషా సోని కుమారుడు పవన్‌ మాట్లాడుతూ.. కేవలం ఒక్క సంవత్సరం అది కూడా 2017-18 సంవత్సరానికి గానూ ఆమె పేరు మీద సుమారు రూ. 7.56 కోట్ల పన్ను కట్టాలంటూ మాకు నోటీసు అందింది. ఉషా సోని 2013లోనే టీచర్‌ గా చేస్తూండగా కాలేయ వ్యాధి వచ్చి మరణించారు. 

పది సంవత్సరాల తరువాత ఆమె పేరు మీద ఇంత పెద్ద మొత్తంలో పన్ను చెల్లించాలని నోటీసు వచ్చిందంటే..ఆమె కు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, పాన్ కార్డు వివరాలను ఎవరో తప్పుగా వాడుకునేందుకు ఉపయోగిస్తున్నారు. వాటి గురించి పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన వివరించారు. 

నేను ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాను . కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టాలంటే నా వల్ల కాదు అని పేర్కొన్నారు. "ఈ కేసులో పోలీసులు,   పన్ను శాఖ వారు మాకు సహాయం చేయాలని,  వ్యాపార లావాదేవీలను నిర్వహించడానికి మరణించిన వ్యక్తి  పాన్ వివరాలను ఉపయోగించిన కంపెనీపై చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము" అని పవన్ మీడియాకు తెలిపారు. 

ఈ విషయం గురించి  బేతుల్ ఎస్పీ సిద్ధార్థ్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయమై మాకు ఫిర్యాదు అందింది, పాన్ వివరాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి సమాచారం కోరామని తెలిపారు. ఐటీ శాఖ నుంచి సమాచారం అందుకున్న తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని బేతుల్ ఎస్పీ సిద్ధార్థ్ చౌదరి తెలిపారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget