అన్వేషించండి

Coronavirus Cases India: దేశంలో కొత్తగా 2,593 మందికి కరోనా - భారీగా పెరిగిన యాక్టివ్ కేసులు

Coronavirus Cases India: దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రభావం దాదాపుగా తగ్గిపోగా ఫోర్త్ వేవ్ ఆందోళన మొదలైంది. గత కొన్ని రోజులుగా 2 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

దేశంలో కొత్తగా 2,593 మంది కరోనా బారిన పడ్డారు. దాంతో భారత్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య (Active Corona Cases In India) 15 వేలు దాటింది. ప్రస్తుతం 15,873 మంది కరోనా బాధితులు ఉన్నారు. అదే సమయంలో 1,755 మంది కరోనా మహమ్మారిని జయించడంతో కొవిడ్19 విజేతల సంఖ్య 4 కోట్ల 25 లక్షల 19 వేల 4 వందల 79 (4,25,19,479)కు చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. 

తాజాగా 44 కరోనా మరణాలు.. 
గడిచిన 24 గంటల్లో కరోనాతో 44 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కొవిడ్19 మరణాల సంఖ్య 5,22,193 (5 లక్షల 22 వేల 193)కు పెరిగింది. యాక్టివ్ కేసులు 0.04 శాతం ఉండగా, కొవిడ్ మరణాల రేటు 1.21 శాతానికి చేరుకుందని వైద్య శాఖ అధికారులు తెలిపారు. దేశంలో కరోనా కేసులు ప్రతిరోజూ పెరగడం ఫోర్త్ వేవ్ హెచ్చరికల్ని సూచిస్తుంది. పలు రాష్ట్రాలు తాజా కరోనా కేసులతో అప్రమత్తమై కొవిడ్19 ఆంక్షలు కఠినతరం చేశారు. తెలంగాణలో అయితే మాస్క్ ధరించకపోతే రూ.1000 జరిమానా ఇంకా తొలగించలేదని, హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు.

దేశంలో కొవిడ్ టీకాలు..
దేశంలో నిన్న ఒక్కరోజులో 19 లక్షల 5 వేల 374 మంది కరోనా టీకాలు తీసుకున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కలిపి 187 కోట్ల 67 లక్షల 20 వేల 3 వందల 18 డోసుల టీకాలు ఇచ్చారు. 12 నుంచి 14 ఏళ్ల వయసు చిన్నారులలో 2.65 కోట్ల డోసుల తొలి టీకా పూర్తయినట్లు కేంద్ర వైద్యశాఖ తెలిపింది. చిన్నారులను సైతం కరోనా నుంచి రక్షించుకునేందకు 5-12 లోపు పిల్లలకు వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. త్వరలోనే చిన్నారులకు వ్యాక్సిన్‌పై ప్రకటన వెలువడనుంది. 

Coronavirus Cases India: దేశంలో కొత్తగా 2,593 మందికి కరోనా - భారీగా పెరిగిన యాక్టివ్ కేసులు

Also Read: Snack For Heart: ఈ స్నాక్స్‌తో గుండె జబ్బులు పరార్, వీటిని రోజూ తింటే మరింత ఆయుష్షు

Also Read: రోజూ ఉదయానే ఇలా చేయండి, ఎంతటి మధుమేహం అయినా నియంత్రణలోకి వచ్చేస్తుంది

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget