అన్వేషించండి

Coronavirus Cases India: దేశంలో కొత్తగా 2,593 మందికి కరోనా - భారీగా పెరిగిన యాక్టివ్ కేసులు

Coronavirus Cases India: దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రభావం దాదాపుగా తగ్గిపోగా ఫోర్త్ వేవ్ ఆందోళన మొదలైంది. గత కొన్ని రోజులుగా 2 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

దేశంలో కొత్తగా 2,593 మంది కరోనా బారిన పడ్డారు. దాంతో భారత్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య (Active Corona Cases In India) 15 వేలు దాటింది. ప్రస్తుతం 15,873 మంది కరోనా బాధితులు ఉన్నారు. అదే సమయంలో 1,755 మంది కరోనా మహమ్మారిని జయించడంతో కొవిడ్19 విజేతల సంఖ్య 4 కోట్ల 25 లక్షల 19 వేల 4 వందల 79 (4,25,19,479)కు చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. 

తాజాగా 44 కరోనా మరణాలు.. 
గడిచిన 24 గంటల్లో కరోనాతో 44 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కొవిడ్19 మరణాల సంఖ్య 5,22,193 (5 లక్షల 22 వేల 193)కు పెరిగింది. యాక్టివ్ కేసులు 0.04 శాతం ఉండగా, కొవిడ్ మరణాల రేటు 1.21 శాతానికి చేరుకుందని వైద్య శాఖ అధికారులు తెలిపారు. దేశంలో కరోనా కేసులు ప్రతిరోజూ పెరగడం ఫోర్త్ వేవ్ హెచ్చరికల్ని సూచిస్తుంది. పలు రాష్ట్రాలు తాజా కరోనా కేసులతో అప్రమత్తమై కొవిడ్19 ఆంక్షలు కఠినతరం చేశారు. తెలంగాణలో అయితే మాస్క్ ధరించకపోతే రూ.1000 జరిమానా ఇంకా తొలగించలేదని, హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు.

దేశంలో కొవిడ్ టీకాలు..
దేశంలో నిన్న ఒక్కరోజులో 19 లక్షల 5 వేల 374 మంది కరోనా టీకాలు తీసుకున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కలిపి 187 కోట్ల 67 లక్షల 20 వేల 3 వందల 18 డోసుల టీకాలు ఇచ్చారు. 12 నుంచి 14 ఏళ్ల వయసు చిన్నారులలో 2.65 కోట్ల డోసుల తొలి టీకా పూర్తయినట్లు కేంద్ర వైద్యశాఖ తెలిపింది. చిన్నారులను సైతం కరోనా నుంచి రక్షించుకునేందకు 5-12 లోపు పిల్లలకు వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. త్వరలోనే చిన్నారులకు వ్యాక్సిన్‌పై ప్రకటన వెలువడనుంది. 

Coronavirus Cases India: దేశంలో కొత్తగా 2,593 మందికి కరోనా - భారీగా పెరిగిన యాక్టివ్ కేసులు

Also Read: Snack For Heart: ఈ స్నాక్స్‌తో గుండె జబ్బులు పరార్, వీటిని రోజూ తింటే మరింత ఆయుష్షు

Also Read: రోజూ ఉదయానే ఇలా చేయండి, ఎంతటి మధుమేహం అయినా నియంత్రణలోకి వచ్చేస్తుంది

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget