By: ABP Desam | Updated at : 18 Mar 2022 11:39 AM (IST)
భారత్లో కరోనా కేసులు
Corona Cases India: భారత్లో కరోనా థర్డ్ వేవ్ దాదాపు తగ్గిపోయింది. కానీ ప్రస్తుతం చైనా, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో కొత్త వేరియంట్లు ఆందోళన పెంచుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 2,528 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో 149 మంది కొవిడ్ 19తో పోరాడుతూ చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజా బులెటిన్లో తెలిపింది. ఇలాంటి సమయంలో మళ్లీ కోవిడ్ నాలుగో వేవ్ రాబోతోందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
భారత్లో కరోనా బాధితులు: 4,30,04,005
ఇప్పటివరకూ నమోదైన మరణాలు: 5,16,281
ప్రస్తుతం యాక్టివ్ కేసులు: 29,181
ఇప్పటివరకూ కోలుకున్నవారు: 4,24,58,543
దేశంలో గురువారం నాడు 6,33,867 కరోనా టెస్టులు నిర్వహించారు.
పాజిటివ్ కంటే రికవరీలే అధికం..
గురువారం ఒక్కరోజులో పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులు అధికంగా ఉన్నాయి. నిన్న ఒక్కరోజు 3,997 మంది కరోనా మహమ్మారిని జయించారు. దీంతో దేశంలో కరోనా రికవరీల సంఖ్య 4 కోట్ల 24 లక్షల 58 వేల 543కి చేరింది. భారత్లో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 29,181కి దిగొచ్చాయి. మొత్తం కేసులలో ఇది 0.07 శాతం అని రోజువారీ రికవరీ రేటు సైతం 0.40 శాతానికి దిగొచ్చినట్లు కేంద్ర వైద్యశాఖ పేర్కొంది. దేశంలో ఇప్పటివరకూ కరోనాతో 5 లక్షల 16 వేల 281 మంది చనిపోయారు.
వ్యాక్సినేషన్ భేష్..
దేశంలో కరోనా రికవరీ రేటు 98.73 శాతానికి చేరుకుంది. థర్డ్ వేవ్ తగ్గినా, ఆరోగ్యశాఖ మాత్రం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. గత ఏడాది జనవరిలో వ్యాక్సినేషన్ మొదలుపెట్టినప్పటి నుంచి నేటి ఉదయం వరకు 1,80,97,94,58 (180 కోట్ల 97 లక్షల 94 వేల 580) డోసుల కరోనా టీకాలు పంపిణీ చేశారు.
Also read: ముఖం కాలిపోయింది, గుండె జబ్బు వేధిస్తోంది, అయినా మిస్ వరల్డ్ పోటీల్లో నిలిచి గెలిచింది
Coronavirus: దేశంలో కొత్తగా 2,710 కరోనా కేసులు- 14 మంది మృతి
Rahul Gandhi: ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ సతమతం, ప్రశ్న అడగ్గానే ఏం చెప్పాలో అర్థం కాలేదా? - వీడియో వైరల్
Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు
Delhi Dog Man : కుక్క వాకింగ్ కోసం స్టేడియం ఖాళీ - ఢిల్లీలో ఐఏఎస్ అఫీసర్ నిర్వాకం !
MK Stalin With PM : తమిళాన్ని అధికార భాషగా గుర్తించాలి - మోదీని స్టేజ్పైనే అడిగిన స్టాలిన్ !
TDP Mahanadu: మహానాడుకు వెళ్లే వారికి పోలీసులు కీలక సూచనలు, ఇవి పాటిస్తే చాలా ఈజీగా వెళ్లిరావొచ్చు
Stock Market News: బలపడ్డ రూపాయి.. భారీ లాభాల్లో ఓపెనైన సెన్సెక్స్, నిఫ్టీ
Mahanadu 2022: టార్గెట్ 2024గా మహానాడు- పసుపు పండగతో టీడీపీలో కొత్త ఉత్తేజం
Yoga Day Utsav: యోగా ఉత్సవ్ డే ప్రారంభం- యంగ్గా ఉండాలంటే యోగా చేయమంటున్న సెలబ్రెటీలు