అయితే వేదికకు 15 నుంచి 18 అడుగుల దూరంలో బాంబు కిందపడి పేలుడు జరిగింది. స్వల్ప తీవ్రతతో కూడిన పేలుడు కావడంతో ఎవరికీ ఏం కాలేదని సమాచారం. నలంద సిలావో గాంధీ హైస్కూల్ దగ్గర ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Bihar | A bomb was hurled near Bihar Chief Minister Nitish Kumar's 'Jansabha' site in Nalanda. More details awaited.
— ANI (@ANI) April 12, 2022