అన్వేషించండి

Lok Sabha election 2024 Phase 4: దేశవ్యాప్తంగా ముగిసిన నాలుగో దశ ఎన్నికల పోలింగ్, ఓటు శాతం ఎంతంటే?

Lok Sabha election 2024 Phase 4: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల నాలుగో విడతలో సాయంత్రం 6 గంటల సమయానికి % పోలింగ్ నమోదైంది.

Lok Sabha election 2024 Phase 4 Voting Percentage: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ 6 గంటల వరకూ కొనసాగింది. బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు జరిగినా మిగతా చోట్ల మాత్రం ఓటింగ్ ప్రశాంతంగానే జరిగింది. మొత్తం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. అత్యధికంగా  బెంగాల్‌లో 75.66% పోలింగ్ నమోదైంది. ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసిన వివరాల ప్రకారం సాయంత్రం 5 గంటల నాటికి దేశవ్యాప్తంగా 62% పోలింగ్ శాతం నమోదైంది. ఏపీలో 68.04%, తెలంగాణలో 61.16% పోలింగ్ రికార్డ్ అయింది. బిహార్‌లో 54.14%, ఝార్ఖండ్‌లో 63.14%, మహారాష్ట్రలో 52.49%, యూపీలో56.35%, ఒడిశాలో 62.96%  పోలింగ్ రికార్డ్ అయింది. మధ్యప్రదేశ్‌లో 68.01%, అత్యల్పంగా జమ్ముకశ్మీర్‌లో 35.75% పోలింగ్ నమోదైంది. 

ఏపీలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అటు పశ్చిమ బెంగాల్‌లోనూ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ దాడుల్లో ఓ టీఎమ్‌సీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. యూపీలో షాజన్‌పూర్‌లోని  కొన్ని గ్రామాలు పోలింగ్‌ని బైకాట్ చేశాయి. మౌలిక వసతులు సరిగ్గా లేవని, ఆ సమస్యలని పరిష్కరించేంత వరకూ ఓటు వేయమని తేల్చి చెప్పారు. శ్రీనగర్‌లో అత్యల్ప ఓటింగ్ నమోదైంది. జమ్మూలోని కశ్మీరీ పండిట్స్‌ ఓటు వేసేందుకు అవకాశం లేకుండా పోయింది. వాళ్లలో చాలా మంది పేర్లు ఓటర్ల జాబితాలో లేదు. మొత్తంగా ఈ నాలుగో విడత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 1,717 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. 17.70 కోట్ల మంది అర్హులైన ఓటర్లున్నారు. వీళ్లలో 8.73 కోట్ల మంది మహిళలున్నారు. ఒడిశాలో ఈవీఎమ్ మెషీన్లలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. 65 బ్యాలెట్ యూనిట్స్, 83 కంట్రోల్ యూనిట్స్, 110 వీవీప్యాట్‌లను అధికారులు రీప్లేస్ చేశారు. మాక్‌పోలింగ్ సమయంలోనే ఈ టెక్నికల్ గ్లిచెస్ రావడం వల్ల వెంటనే వాటిని మార్చేశారు. ఝార్ఖండ్‌లో మావోయిస్ట్‌లు కొన్నిచోట్ల పోలింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రోడ్లను భారీ చెట్లతో బ్లాక్ చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget