అన్వేషించండి

IGF UAE 2022: 'భారత్‌కు యూఏఈ ఎప్పుడూ ప్రత్యేకమే- అభివృద్ధికి కలిసి అడుగులేస్తాం'

IGF UAE 2022: ఐజీఎఫ్ యూఏఈ 2022 కార్యక్రమంలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ పాల్గొన్నారు. ఇరు దేశాల సంబంధాలపై మాట్లాడారు.

IGF UAE 2022: భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్‌ జై శంకర్ (S Jai Shankar).. ఇండియా గ్లోబల్ ఫోరం (Indian Global Forum) యూఏఈ 2022లో ప్రసంగించారు. ప్రపంచ అభివృద్ధికి, ఈ ప్రాంతంలోని సుస్థిర శాంతికి భారత్, యూఏఈ పోషిస్తోన్న పాత్రను జై శంకర్.. వివరించారు. ఈ రోజు ప్రపంచంపై విస్తృతంగా ప్రభావం చూపే ముఖ్య అంశాలను జై శంకర్ మూడు భాగాలుగా విభజించారు.  

    • ప్రపంచీకరణ (Globalisation)- ప్రపంచంపై దాని ప్రభావం
    • రీబ్యాలెన్సింగ్ (Rebalancing), వివిధ దేశాలు, ప్రాంతాల్లో మార్పు
    • మల్టిపోలారిటీ (Multipolarity)

[quote author=   డాక్టర్ జై శంకర్, భారత విదేశాంగ మంత్రి]ప్రపంచీకరణ పెరుగుతున్న కొద్దీ మరింత రీబ్యాలెన్సింగ్, ఎక్కువ మల్టీపోలారిటీ ఉంటుంది. యూఏఈ- భారత్ ద్వైపాక్షిక సంబంధాలు ఎన్నో దశాబ్దాలుగా పాతుకుపోయి ఉన్నాయి. యూఏఈ.. భారత మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. అంతేకాకుండా భారత్ రెండవ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానం యూఏఈనే. విదేశాలలో మరెక్కడా లేనంత ఎక్కువ భారతీయ పౌరులను కలిగి ఉన్న దేశం కూడా ఇదే. ఇది భారతదేశానికి ముఖ్యమైన భాగస్వామిగా మేము ఎప్పుడూ పరిగణిస్తాం. ప్రధాని మోదీ హయాంలో భారత్-యూఏఈ సంబంధాలలో అద్భుతమైన పురోగతి, మార్పు వచ్చింది. ముఖ్యంగా CEPA [UAE-ఇండియా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం]తో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు భారీగా పెరిగాయి. అంతేకాకుండా అంతరిక్షం, విద్య, AI, ఆరోగ్యం, స్టార్ట్-అప్‌ల వంటి రంగాలలో కూడా ఇరు దేశాల మధ్య సహకారం ఉంది. కనుక యూఏఈతో సంప్రదాయ సంబంధాలు ఇలానే కొనసాగుతాయి.             [/quote]

మరో స్థాయికి

ఇతర దేశాలతో భారత్ సంబంధాలు ఎలా ఉన్నప్పటికీ రాబోయే సంవత్సరాల్లో యూఏఈతో బంధాన్ని తాము మరోస్థాయికి తీసుకువెళతామని జై శంకర్ అన్నారు. రెండు దేశాలు చాలా కాలంగా ఎంతో స్నేహపూర్వకంగా ఉన్నాయని, గత రెండు దశాబ్దాలలో మంచి సంబంధాలను నెరిపినట్లు జై శంకర్ వెల్లడించారు. ఇలాంటి ముఖ్యమైన భాగస్వాములను ప్రపంచ వేదికపైకి తీసుకురావడంలో ఇండియా గ్లోబల్ ఫోరమ్ పోషిస్తున్న పాత్రపై కూడా జై శంకర్ ప్రశంసలు కురిపించారు.

Also Read: India-UAE relationship: 'భారత్- యూఏఈది బలమైన బంధం- భవిష్యత్‌లో ప్రపంచాన్నే మారుస్తాం'

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
US Iran War: జోర్డాన్‌లో అమెరికా విమానాలపై ఇరాన్ దాడి! క్షిపణుల దాడిలో పలువురు మృతి!
జోర్డాన్‌లో అమెరికా విమానాలపై ఇరాన్ దాడి! క్షిపణుల దాడిలో పలువురు మృతి!
Parliament Monsoon Session 2026: పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
Kerala Kannur Consumer Court: 9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget