అన్వేషించండి

Hathras Stampede: హత్రాస్ ఘటన విచారణకు సిట్‌ నియామకం, జ్యుడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించిన యోగి సర్కార్

Hathras Stampede News in Telugu: హత్రాస్ ఘటనపై యోగి ఆదిత్యనాథ్‌ జ్యుడీషియల్ ఎంక్వైరే చేపడతామని ప్రకటించారు. ఇప్పటికే సిట్‌ని నియమించినట్టు వెల్లడించారు.

Hathras Stampede Death: హత్రాస్‌ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు. విచారణ జరిపేందుకు సిట్‌ని నియమించినట్టు వెల్లడించారు. ఇప్పటికే అధికారులు ప్రాథమిక రిపోర్ట్‌ని సబ్మిట్ చేసినట్టు తెలిపారు. రిటైర్డ్ హైకోర్ట్ జడ్జ్ నేతృత్వంలో జ్యుడీషియల్ ఎంక్వైరీ చేపడతామని హామీ ఇచ్చారు. ఈ విషాదానికి కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. Bhartiya Nyay Sanhita ప్రకారం నిర్వాహకులపై ఇప్పటికే FIR నమోదైంది. అందులో భోలే బాబా సన్నిహితుడితో పాటు మరి కొంతమంది అనుచరుల పేర్లున్నాయి. ప్రభుత్వం నియమించిన ఈ విచారణ కమిటీలో కొందరు అధికారులతో పాటు పోలీసులూ సభ్యులుగా ఉంటారని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. 

"ఈ ఘటనపై సిట్‌ నియమించాం. ఇప్పటికే ప్రాథమిక రిపోర్ట్ అందింది. పూర్తి స్థాయిలో దీనిపై విచారణ చేపట్టాలని ఆదేశాలిచ్చాను. పలు కోణాల్లో ఈ కేసుని విచారించాల్సిన అవసరముంది. అందుకే జ్యుడీషియల్ విచారణకూ ఆదేశించాం. రిటైర్డ్ హైకోర్ట్ జడ్జ్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. మాజీ సీనియర్ అధికారులతో పాటు పోలీసులూ ఈ విచారణ చేపడతారు"

- యోగి ఆదిత్యనాథ్, యూపీ ముఖ్యమంత్రి

ఘటనా స్థలాన్నీ పరిశీలించారు యోగి ఆదిత్యనాథ్. ప్రమాదానికి కారణాలేంటో ఆరా తీశారు. ముగ్గురు మంత్రులు పూర్తిగా ఈ బాధ్యతలే తీసుకున్నారని వెల్లడించారు యోగి. సీనియర్ అధికారులతో పాటు పోలీస్ ఉన్నతాధికారులూ ఎప్పటికప్పుడు పరిస్థితులు ఆరా తీస్తున్నారని తెలిపారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలపైనా తీవ్రంగా మండి పడ్డారు యోగి ఆదిత్యనాథ్. ఇలాంటి విషాదకరమైన ఘటనల్ని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"ఇంత విషాదం జరిగితే కొందరు రాజకీయం చేస్తున్నారు. వీళ్ల వైఖరే ఇంత. అయినా భోలే బాబాతో ఎవరు సన్నిహితంగా ఉన్నారో, ఎవరు ఫొటోలు దిగారో అందరికీ తెలుసు. ఆయనకు ఏ రాజకీయ నాయకులతో సంబంధం ఉందో కూడా తెలుసు. చాలా రోజులుగా ఇక్కడ ర్యాలీలు జరుగుతున్నాయి. ఎప్పుడూ తొక్కిసలాట జరగలేదు. కానీ ఈ సారి మాత్రమే ఎందుకు జరిగింది. ఇది కచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. అమాయకుల ప్రాణాలతో ఆటలాడే వాళ్లను ఉపేక్షించం"

- యోగి ఆదిత్యనాథ్, యూపీ ముఖ్యమంత్రి 

రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పరిహారం ప్రకటించినట్టు యోగి వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడ్డ చిన్నారులకు ముఖ్యమంత్రి బాల సేవ యోజన కింద ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల పరిహారం, గాయపడ్డ వారికి రూ.లక్ష పరిహారం అందిస్తామని అన్నారు.

Also Read: Arvind Kejriwal: విచారణ పేరుతో సీబీఐ అధికారులు వేధిస్తున్నారు, తిడుతున్నారు - కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

టాప్ హెడ్ లైన్స్

Tata Motors Announces Massive Discounts: టాటా కార్ల‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ నెలలో కొంటే ఏకంగా 3.35 లక్షల వరకు లాభం: నెక్సాన్, పంచ్ ఈవీలపై క్రేజీ ఆఫర్స్.. కర్వ్ ఈవీ పై ఊహించని రేంజ్ లో గ్రీన్ బోనస్
టాటా కార్ల‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ నెలలో కొంటే ఏకంగా 3.35 లక్షల వరకు లాభం: నెక్సాన్, పంచ్ ఈవీలపై క్రేజీ ఆఫర్స్..
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Ram Charan OTT Movies : పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Embed widget