అన్వేషించండి

Haldwani violence: హల్‌ద్వానీ ఘటనలో ఐదుగురు అరెస్ట్‌, 5 వేల మందిపై కేసులు - విచారణకు ఆదేశాలు

Haldwani Violence: హల్‌ద్వానీ ఘటనలో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

Haldwani Violence Row: ఉత్తరాఖండ్‌లోని హల్‌ద్వానీలో జరిగిన హింసాత్మ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరి కొంత మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దాడుల్లో మొత్తం 5గురు ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై సీరియస్ అయింది. విచారణకు ఆదేశించింది. ఇప్పటి వరకూ 5 వేల మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 

"ఈ ఘటనపై మొత్తం మూడు FIRలు నమోదు చేశాం. అందులో 16 మంది పేర్లను చేర్చాం. వీళ్లలో ఐదుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశాం. ప్రస్తుతం పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చాయి. పలు చోట్ల కర్ఫ్యూ ఎత్తివేశాం. హింస జరిగిన ప్రాంతాల్లో ఆంక్షలు సడలించాం. 5 వేల మందిపై కేసులు నమోదయ్యాయి. కొంత మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం"

- పోలీస్ అధికారులు

గాయపడిన వాళ్లలో పోలీసులతో పాటు జర్నలిస్ట్‌లూ ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వాళ్లకి చికిత్స అందిస్తోంది. వాళ్లలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మిగతా వాళ్లు కోలుకున్నట్టు తెలిపారు. ఈ అల్లర్లు జరిగిన మరుసటి రోజు అక్కడి రోడ్లన్నీ ఎడారిని తలపించాయి. ధ్వంసమైన వాహనాల్ని తరలించారు. ఫిబ్రవరి 8వ తేదీన హల్‌ద్వానిలో హింస చెలరేగింది. మదర్సాతో పాటు పక్కనే ఉన్న మసీదుని కూల్చి వేయడం స్థానికంగా అలజడి సృష్టించింది. అవి అక్రమ నిర్మాణాలని తేల్చి చెప్పిన అధికారులు కూల్చివేశారు. ఫలితంగా ఒక్కసారిగా అక్కడి వాతావరణం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన ప్రభుత్వం హల్‌ద్వానీ నగరం అంతటా కర్ఫ్యూ విధించింది. ఇంటర్నెట్ సేవల్ని నిలిపిలేసింది. ఆందోళనలకారులు కనిపిస్తే కాల్చేయాలని (Shoot at sight) ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి మసీదుని, మదర్సాని కూల్చి వేస్తున్న సమయంలోనే ఈ అల్లర్లు మొదలయ్యాయి. ఈ దాడుల్లో 50 మంది పోలీసులు గాయపడ్డారు. కొంత మంది మున్సిపల్ కార్మికులు, జర్నలిస్ట్‌లకూ గాయాలయ్యాయి. అధికారులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. పోలీస్ స్టేషన్‌ బయట వాహనాలకు నిప్పంటించడం మరింత ఆందోళనలకు దారి తీసింది.కోర్టు ఉత్తర్వుల మేరకే తాము ఆ నిర్మాణాలను కూల్చామని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. బుల్‌డోజర్ వచ్చి వాటిని కూల్చి వేసే సమయంలో పెద్ద ఎత్తున స్థానికులు అక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.

Also Read: లోక్‌సభ ఎన్నికలకు ముందే CAA అమలు చేస్తాం - అమిత్ షా సంచలన ప్రకటన

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 10 రోజుల్లో నాలుగోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
10 రోజుల్లో నాలుగోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Heatwave In AP And Telangana: వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
Petrol Diesel Price Hike: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. 10 రోజుల్లో నాలుగో షాక్! హైదరాబాద్‌లో నేటి ధరలివే
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. 10 రోజుల్లో నాలుగో షాక్! హైదరాబాద్‌లో నేటి ధరలివే
ABP Desam Top 10, 25 May 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 25 May 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Heatwave In AP And Telangana: వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
IPL 2026 Play Offs Shchedule: రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
IPL 2026 RR VS MI Result Update: స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై రాయ‌ల్స్ గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై RR గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Embed widget