అన్వేషించండి

Gujarat CM Bhupendrabhai Patel: గుజరాత్ సీఎం కుమారుడిని తీసుకెళ్లింది చార్టర్డ్ విమానంలో కాదు ప్రభుత్వ అంబులెన్సులో!

Gujarat CM Bhupendrabhai Patel: గుజరాత్ సీఎం భూపేంద్రభాయి పటేల్.. అనారోగ్యంతో ఉన్న తన కుమారుడిని ప్రభుత్వ అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. 

Gujarat CM Bhupendrabhai Patel: గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ (భూపేంద్రభాయ్ పటేల్) కుమారుడు అనూజ్ పటేల్ ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడిని చూసేందుకు ప్రభుత్వం నిధులు సమకూర్చిన విమానంలోనే సీఎం బయలుదేరారు. అలాగే తన కుమారుడిని అహ్మదాబాద్ నుంచి ముంబైకి కూడా ప్రభుత్వ ఎయిర్ అంబులెన్స్ లోనే తీసుకువచ్చారు. ఈ ఘటనతో సీఎంపై పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

గుజరాత్ సీఎం భూపేంద్ర భాయ్ పటేల్ ప్రజా జీవితంలో నిజాయితీ, సరళమైన జీవితానికి ఉదాహరణగా నిలిచారని ప్రధాని ట్వీట్ చేశారు. ఆయన ప్రవర్తన ప్రజా జీవితంలో చాలా చురుగ్గా  ఉందని.. అది కూడా చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుుందని తాను నమ్ముతున్నట్లు వెల్లడించారు. అతని కొడుకు అనూజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 

కోమాలోకి వెళ్లిన సీఎం కుమారుడు అనూజ్..

భూపేంద్ర పటేల్ కుమారుడు అనూజ్ ఏప్రిల్ 30వ తేదీన బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు. దాని కారణంగా అతను కోమాలోకి వెళ్లాడు. అనూజ్‌ను అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు ముంబైలోని హిందూజా ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. సీఎం భూపేంద్ర తన కొడుకును ముంబైకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వ ఎయిర్ అంబులెన్స్‌ను అద్దెకు తీసుకున్నాడు. అనూజ్ ప్రస్తుతం హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అక్కడ అతను సుమారు 15 రోజులు కోమాలో ఉన్నాడు. ఆరోగ్యం అస్సలే బాగాలేకపోవడంతో.. అతన్ని చాలా రోజుల పాటు వెంటిలేటర్ పై ఉంచారు. ప్రస్తుతం ఆయన కోమాలోంచి బయటపడ్డాడు. చికిత్స పొందుతున్నాడు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
AP Minister Peddireddy: నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
AP Minister Peddireddy: నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Andhra News : ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
IPL 2024: ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
Embed widget