By: Ram Manohar | Updated at : 22 Feb 2023 03:10 PM (IST)
భారత్లో ఢిల్లీ, యూపీ సహా నేపాల్లో భూమి కంపించింది.
Earthquake in Delhi:
ఢిల్లీ, ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భూకంపం నమోదైంది. 4.4 మ్యాగ్నిట్యూడ్తో భూమి కంపించినట్టు అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా,ఢిల్లీ-NCRలో భూమి కంపించడం వల్ల ప్రజలు భయ భ్రాంతులకు లోనయ్యారు. హరిద్వార్లోనూ రిక్టర్ స్కేల్పై 4.4 భూకంపం నమోదైంది. అటు చెన్నైలోనూ మౌంట్ రోడ్లో భూమి కంపించింది. నేపాల్లోనూ భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేల్పై 5.8గా నమోదైనట్టు తేలింది. గతేడాది నవంబర్లో నేపాల్లో 6.3 మ్యాగ్నిట్యూడ్తో భూమి కంపించింది.
An earthquake with a magnitude of 5.2 on the Richter Scale hit Bajura, Nepal around 1:45 pm today: Nepal's National Earthquake Monitoring & Research Center pic.twitter.com/fO2K7KxRzl
— ANI (@ANI) February 22, 2023
Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు
Covid Guidlines: కరోనా పెరుగుతున్న వేళ కేంద్రం కీలక మార్గదర్శకాలు, ఆ మందులు వాడొద్దదని వార్నింగ్!
Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్
Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు
జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్
KTR Vs Revanth : కేటీఆర్కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !