అన్వేషించండి

Droupadi Murmu Oath Ceremony: ఈ తేదీకి, రాష్ట్రపతి పదవికి లింకేంటో తెలుసా? అలా చేసిన వారంతా సక్సెస్ అయ్యారట

Droupadi Murmu Oath Ceremony: జులై 25 వ తేదీకి, రాష్ట్రపతి ప్రమాణస్వీకారానికి ఓ ఆసక్తికర సంబంధం ఉంది. గతంలో సక్సెస్‌ఫుల్‌గా బాధ్యతలు చేపట్టిన రాష్ట్రపతులందరూ ఇదే తేదీన ప్రమాణ స్వీకారం చేశారు.

Droupadi Murmu Oath Ceremony:

అప్పటి నుంచే ఈ సంప్రదాయం మొదలైంది..

ద్రౌపది ముర్ము జులై 25 వ తేదీన రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఆమె ఈ పదవీ బాధ్యతలు తీసుకుంటున్న తేదీపై ఇప్పుడో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో రాష్ట్రపతిగా సక్సెస్‌ అయిన వారందరూ జులై 25వ తేదీనే ప్రమాణ స్వీకారం చేశారన్న ఇంట్రెస్టింగ్ విషయం తెరపైకి వచ్చింది. జులై 25న బాధ్యతలు తీసుంకుటున్న పదో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము, అదే విధంగా విజయవంతం అవుతారని అంటున్నారు. 1977 నుంచి చూసుకుంటే ఇదే తేదీన బాధ్యతలు తీసుకున్న రాష్ట్రపతులెందరో ఉన్నారు. 1950లో రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి భారత గవర్నర్‌గా జనవరి 26న ప్రమాణస్వీకారం చేశారు. 1952లో తొలిసారి రాష్ట్రపతి ఎన్నికలు జరగ్గా, ఆ ఎన్నికల్లోనూ విజయం సాధించారు రాజేంద్ర ప్రసాద్. 1962 మే వరకూ ఆయనే రాష్ట్రపతిగా ఉన్నారు. 1962 మే 13వ తేదీన సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా బాధ్యతలు తీసుకున్నారు. 1967 మే 13వ తేదీ వరకూ ఆయన పదవిలోనే ఉన్నారు. ఆ తరవాత వచ్చిన జాకీర్ హుస్సేన్, ఫక్‌రుద్దీన్ అలీ అహ్మద్ పదవిలో ఉండగానే మృతి చెందారు. 1977లో నీలం సంజీవరెడ్డి భారతదేశానికి ఆరో రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అప్పటి నుంచి రాష్ట్రపతిగా గెలిచిన వారందరూ ఇదే తేదీన బాధ్యతలు చేపట్టటం మొదలైంది. మరో విశేషం ఏంటంటే...వీరంతా ఈ పదవిని నిర్వహించటంలో పూర్తి స్థాయిలో విజయం సాధించారు. గియాని జలీల్ సింగ్, ఆర్ వెంకటరామన్, శంకర్ దయాల్ శర్మ, కేఆర్ నారాయణన్, ఏపీజే అబ్దుల్ కలామ్, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, రామ్‌నాథ్ కోవింద్..వీరంతా జులై 25వ తేదీనే ప్రమాణ స్వీకారం చేశారు. 

రాష్ట్రపతికి కావాల్సిన కనీస అర్హతలివే..

1. భారత రాజ్యాంగం ప్రకారం..రాష్ట్రపతిగా ఎన్నికయ్యే వ్యక్తి కచ్చితంగా భారత పౌరుడై ఉండాలి. 
2. 35 ఏళ్లు నిండితే గానీ రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశం ఉండదు. 
3. లోక్‌సభ ఎంపీగా ఎన్నికై ఉండాలి. 

రాష్ట్రపతికి జీతమెంతిస్తారో తెలుసా? 

రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తికి నెలకు రూ.5 లక్షల వేతనం అందిస్తారు. 2018లో రాష్ట్రపతి జీతం రూ.1.5లక్షలుగా ఉండగా, తరవాత దాన్ని రూ.5 లక్షలకు పెంచారు. 

ఎక్కడ ఉంటారు..? 

రాష్ట్రపతి భవన్‌...రాష్ట్రపతి అధికారిక నివాసం. ఇందులో మొత్తం 340 గదులుంటాయి. రెసిప్షన్ హాల్స్, గెస్ట్ రూమ్స్, ఆఫీసులు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు ప్రెసిడెంట్ ఎస్టేట్‌ ఉంటుంది. ఇందులో పెద్ద పెద్ద గార్డెన్‌లు, ఓపెన్‌ స్పేసెస్, బాడీగార్డ్స్‌, సిబ్బంది ఇళ్లు ఉంటాయి. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
India vs Sri Lanka Colombo Test Updates: కుల్దీప్ కు ఉద్వాసన తప్పదా...! బౌలింగ్ కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు
కుల్దీప్ కు ఉద్వాసన తప్పదా...! బౌలింగ్ కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు
Mobile Recharge Price Hike: త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Embed widget