అన్వేషించండి

DRDO: యాంటీ ట్యాంక్​ గైడెడ్​​ మిసైల్​ ప్రయోగం సక్సెస్

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యాంటీ ట్యాంక్​ గైడెడ్​ మిసైల్​ ను విజయవంతంగా ప్రయోగించింది డీఆర్​డీఓ. ఆత్మనిర్భర భారత్​లో ఇది కీలక ముందడుగుగా పేర్కొంది.

 

 

ఆత్మనిర్భర్ భారత్‌ కు , ఇండియన్ ఆర్మీకి బూస్ట్ ఇచ్చేలా డీఆర్డీవో మరో అప్ డేట్ ఇచ్చింది. శత్రుదేశాల వార్ ట్యాంకులను ధ్వంసం చేసే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్(MPATGM)ను సక్సెస్ ఫుల్ గా ప్రయోగించింది. బుధవారం చేపట్టిన ఈ ప్రయోగం విజయం సాధించినట్టు ప్రకటించింది డీఆర్డీవో. మ్యాన్ పోర్టబుల్ లాంఛర్ ద్వారా పంపించిన మిసైల్ నిర్థిష్ట లక్ష్యాన్ని అనుకున్న టైంలో ఛేదించిందని డీఆర్డీవో ట్వీట్ చేసింది. సమీపంలోని లక్ష్యాలను ఈ మిసైల్  ఈజీగా టార్గెట్ చేయగలదన్న విషయం కన్ఫామ్ అయింది. సుదూరమైన లక్ష్యాలను కూడా ఈ మిసైల్ పై ఛేదించగలదని  గతంలో చేసిన ప్రయోగాలతో స్పష్టమైంది. ఈ మిసైల్ లో లేటెస్ట్ ఇన్ ఫ్రా రెడ్ సీకర్, ఎలక్ర్టానిక్ వ్యవస్థలు ఉన్నట్టు ప్రకటించింది డీఆర్డీవో.

also read: Mamata on Pegasus: ఫోన్ కు ప్లాస్టర్ వేశా.. 2024లో భాజపాకు వేస్తా: దీదీ 

థర్మల్ సైట్‌తో అనుసంధానమైన పోర్టబుల్ లాంచర్ నుంచి ఈ క్షిపణిని డీఆర్‌డీఓ ప్రయోగించింది. డైరెక్ట్ అటాక్ మోడ్‌లో లక్ష్యాన్ని రీచ్ అయినట్టు తెలిపింది డీఆర్డీవో. మిషన్ అన్ని లక్ష్యాలు నెరవేరాయని చెప్పింది. ఈ ప్రయోగంతో స్వదేశీ క్షిపణి శక్తి రెట్టింపు అయినట్టు తెలిపింది. 


ఈ యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైల్‌ గరిష్ఠ పరిధి 2.5 కిలోమీటర్లు. ఇది 15 కిలోల బరువు ఉంటుంది. దీన్ని ఎక్కడికైనా మోసుకెళ్లేలా ఈ మిసైల్ ను తీర్చిదిద్దారు. డైరెక్ట్ అటాక్ మోడల్ లో లక్ష్యాన్ని రీచ్ అవుతుంది. 

also read: Monkey B Virus: చైనాలో మరో కొత్త వైరస్.. పేరు మంకీ బీ.. మరణాల రేటు ఎక్కువే..

ఈ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ విజయంపై డీఆర్డీవోకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. డీఆర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి కూడా శాస్త్రవేత్తలను అభినందించారు. స్వదేశీ క్షిపణి శక్తి రెట్టింపు అవడం ఆనందంగా ఉందని తెలిపారు.

also read: Indian Navy SSC: రాత పరీక్ష లేకుండా నేవీలో ఉద్యోగాలు..

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు
రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు
KTR News: గత పాలకుల వల్లే మురికికూపంలా మూసీ - సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని సమర్థించిన కేటీఆర్
గత పాలకుల వల్లే మురికికూపంలా మూసీ - సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని సమర్థించిన కేటీఆర్
Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
Salman Khan: సల్మాన్ ఖాన్ కోసం బుల్లెట్ ప్రూఫ్ కార్ దిగుతోంది - దాని రేటు ఎంత, ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?
సల్మాన్ ఖాన్ కోసం బుల్లెట్ ప్రూఫ్ కార్ దిగుతోంది - దాని రేటు ఎంత, ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ లిక్కర్‌తో హెల్త్ పాడైంది, ఈ రూ.100 మందు బాగుందివీడియో: రూ.50కే కిలో చికెన్, ఇక్కడ అస్సలు తినకండి!!Hamas Chief Yahya Sinwar Killed | హమాస్ చీఫ్‌ సిన్వర్‌ని ఇజ్రాయేల్ ఎలా చంపింది | ABP Desamనటి తమన్నాని ప్రశ్నించిన ఈడీ, మనీ లాండరింగ్ కేసులో విచారణ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు
రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు
KTR News: గత పాలకుల వల్లే మురికికూపంలా మూసీ - సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని సమర్థించిన కేటీఆర్
గత పాలకుల వల్లే మురికికూపంలా మూసీ - సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని సమర్థించిన కేటీఆర్
Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
Salman Khan: సల్మాన్ ఖాన్ కోసం బుల్లెట్ ప్రూఫ్ కార్ దిగుతోంది - దాని రేటు ఎంత, ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?
సల్మాన్ ఖాన్ కోసం బుల్లెట్ ప్రూఫ్ కార్ దిగుతోంది - దాని రేటు ఎంత, ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?
Musi  Politics : రేవంత్‌ సవాల్‌పై స్పష్టత ఇవ్వని బీఆర్ఎస్ - మూసీపై అసెంబ్లీ చర్చకు సిద్ధం కాదా ?
రేవంత్‌ సవాల్‌పై స్పష్టత ఇవ్వని బీఆర్ఎస్ - మూసీపై అసెంబ్లీ చర్చకు సిద్ధం కాదా ?
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
Telangana Group One: షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు
షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు
Game Changer: 'గేమ్ ఛేంజర్‌'లో ఒక్క పాటకు రూ. 20 కోట్లా - శంకర్ మూవీ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి!
'గేమ్ ఛేంజర్‌'లో ఒక్క పాటకు రూ. 20 కోట్లా - శంకర్ మూవీ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి!
Embed widget