అన్వేషించండి

Sengol Politics: రాజదండంపై రాజకీయాలు, కాంగ్రెస్ అలా బీజేపీ ఇలా - ఇంతకీ ఏది నిజం?

Sengol Politics: పార్లమెంట్‌లో త్వరలోనే కనువిందు చేయనున్న సెంగోల్‌ చుట్టూ రాజకీయాలు ముదురుతున్నాయి.

Sengol Politics: 

సెంగోల్‌పై రాజకీయాలు..

నిన్న మొన్నటి వరకూ కర్ణాటక ఎన్నికలు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్. ఆ ఎన్నికల ఫలితాలు పొలిటికల్ హీట్‌ పెంచేశాయి. అప్పుడు రాజుకున్న మంట ఇంకా చల్లారలేదు. ఆ వెంటనే కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై బీజేపీ, ప్రతిపక్షాల మధ్యల వర్డ్ వార్ మొదలైంది. ప్రధాని మోదీ పార్లమెంట్‌ని ప్రారంభించడంపైనే కాదు. సెంగోల్‌ని (Sengol) పార్లమెంట్‌లో అమర్చుతామన్న నిర్ణయమూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార బదిలీకి సంబంధించి, మన దేశ స్వాతంత్య్రంతో ముడిపడిన ముఖ్యమైన ఆ రాజదండానికి పార్లమెంట్‌లో సముచిత స్థానం కల్పిస్తామని చెబుతోంది బీజేపీ. అటు కాంగ్రెస్ మాత్రం "ఇదంతా బోగస్" అని తేల్చి పారేస్తోంది. అధికార బదిలీలో భాగంగానే సెంగోల్‌ని నెహ్రూకి ఇచ్చారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేస్తోంది. అసలు విషయాన్ని పక్కన పెట్టి తమిళనాడులో నిలదొక్కుకోడానికి బీజేపీ ఇలాంటి కొత్త వాదన వినిపిస్తోందని ఆరోపిస్తోంది.

బీజేపీ వాదన ఇలా..

దీనికి  బీజేపీ నేతలు కూడా గట్టిగానే బదులిస్తున్నారు. స్వయంగా కేంద్రమంత్రి అమిత్‌షానే రంగంలోకి దిగి వరుస ట్వీట్‌లతో విరుచుకుపడ్డారు. భారత దేశ సంస్కృతి అంటే కాంగ్రెస్‌కి ఎందుకంత విద్వేషం అంటూ మండి పడ్డారు. మే 28వ తేదీన లోక్‌సభ స్పీకర్ ఛైర్‌కు సమీపంలో ఈ సెంగోల్‌ని పొందుపరచనున్నారు. 

"భారతీయ సంస్కృతి అంటే కాంగ్రెస్‌కి ఎందుకంత విద్వేషం? పవిత్రమైన సెంగోల్‌ని తమిళనాడులోని ఓ శైవ మఠంలో అప్పటి ప్రధాని నెహ్రూకి అందజేశారు. అధికార బదిలీకి చిహ్నంగా ఈ తంతు నిర్వహించారు. కానీ...దానికి విలువనివ్వకుండా మ్యూజియంలో పెట్టారు. కేవలం దాన్ని ఓ వాకింగ్ స్టిక్‌లా చూశారు. కాంగ్రెస్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు. ఆ శైవమఠమే స్వయంగా సెంగోల్‌కి ఉన్న పవిత్రతను వివరించింది. అయినా..కాంగ్రెస్ బోగస్ అని అనడం అవమానకరం"

- అమిత్ షా, కేంద్రహోం మంత్రి

కాంగ్రెస్ వాదన మరోలా..

అయితే...అటు కాంగ్రెస్ మాత్రం బీజేపీవి కేవలం రాజకీయ ఎత్తుగడలే అని విమర్శిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"తమిళనాడులో తమ ఉనికిని చాటుకోవడం కోసం ఈ సెంగోల్‌ని తెరపైకి తీసుకొచ్చారు. నిజాలను పక్కన పెట్టి వాటికి కొత్త అర్థాలు చెబుతున్నారు. ఓ మత సంస్థ 1947 ఆగస్టులో నెహ్రూకి ఇది బహూకరించింది. అప్పట్లో మద్రాస్‌ సిటీలో దీన్ని తయారు చేశారు. అంతే తప్ప...మౌంట్‌బట్టెన్ నెహ్రూకి అధికార బదిలీకి చిహ్నంగా ఇది ఇచ్చారనడానికి ఎలాంటి సైంటిఫిక్ ఆధారాల్లేవు. బీజేపీ చెబుతున్నదంతా బోగస్. ఇది కేవలం బీజేపీ బలవంతంగా రుద్దుతున్న నిజం. వాట్సాప్ యూనివర్సిటీల్లోనూ ఇదే ప్రచారం చేస్తున్నారు"

- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత 

టాప్ హెడ్ లైన్స్

Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Breaking News: నేడు తెలంగాణలో రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నగదు జమ
నేడు తెలంగాణలో రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నగదు జమ
FIFA Shootout Drama: ఫిఫా వరల్డ్ కప్‌లో పెనాల్టీల ఊచకోత.. పరాగ్వే చేతిలో జర్మనీ ఔట్, నెదర్లాండ్స్ ను దెబ్బకొట్టిన మొరాకో!
ఫిఫా వరల్డ్ కప్‌లో ఒకేరోజు రెండు బిగ్గెస్ట్ అప్సెట్స్.. పరాగ్వే చేతిలో జర్మనీ ఔట్, నెదర్లాండ్స్ ను దెబ్బకొట్టిన మొరాకో!
Sridhar Babu Morphed Videos: మంత్రి శ్రీధర్ బాబు దంపతులను సైతం వదలని సైబర్ నేరగాళ్లు! ఏఐ మార్ఫింగ్ వీడియోలపై ఫిర్యాదు
మంత్రి శ్రీధర్ బాబు దంపతులను సైతం వదలని సైబర్ నేరగాళ్లు! ఏఐ మార్ఫింగ్ వీడియోలపై ఫిర్యాదు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
అమల్లోకి కొత్త EV పాలసీ - పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై గడువు ఫిక్స్, EV కొనేవాళ్లకు భారీ ప్రోత్సాహకాలు
ఏప్రిల్‌ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ బండ్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే, రూ.30,000 రాయితీ కూడా!
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Kajal Aggarwal: కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
Embed widget