అన్వేషించండి

CM Mamata Banerjee: '2024 ఎన్నికల్లో మోదీపై సమష్టిగా పోరాడతాం- నితీశ్‌తో కలిసే'

CM Mamata Banerjee: రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో విపక్షాలన్నీ ఐకమత్యంగా పోరాడతాయని బంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు.

CM Mamata Banerjee: 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష పార్టీలన్నీ ఐక్యంగా పోరాడతాయని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని భాజపాకు వ్యతిరేకంగా నితీశ్ కుమార్, హేమంత్ సొరెన్ వంటి నేతలతో కలిసి పోరాడతామని దీదీ తేల్చి చెప్పారు.

" మేం ఐకమత్యంగా ముందుకు సాగుతాం. నితీశ్ కుమార్, అఖిలేశ్, హేమంత్ సొరెన్ వంటి నేతలతో కలిసి ఐక్యంగా భాజపాపై పోరాడతాం. రాజకీయం అంటేనే యుద్ధ రంగం. 34 ఏళ్లుగా ఇందులో పోరాడుతున్నాం. ఝార్ఖండ్‌లో ఎమ్మెల్యేలను కొనేసి ప్రభుత్వాన్ని కూల్చేద్దామని భాజపా చేసిన ప్రయత్నాలను మేం అడ్డుకున్నాం. ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి అక్కడి ప్రభుత్వాన్ని కాపాడాం.                                                         "
-మమతా బెనర్జీ, బంగాల్ సీఎం

భయపడరు

రాజ‌కీయ పార్టీల్లో విభేదాల‌ను మీడియా కొండంత‌లుగా చూపుతుంద‌ని దీదీ ఆరోపించారు. గ‌తంలో త‌న‌కు అభిషేక్ బెన‌ర్జీ మ‌ధ్య విభేదాలున్నాయ‌ని కూడా చూపించారని దీదీ అన్నారు. అయితే ఇవేమీ విపక్షాల ఐక్యతను దెబ్బతీయలేవని స్పష్టం చేశారు. 

" మేం ఐకమత్యంగా ముందుకు సాగుతాం. నితీశ్ కుమార్, అఖిలేశ్, హేమంత్ సొరెన్ వంటి నేతలతో కలిసి ఐక్యంగా భాజపాపై పోరాడతాం. రాజకీయం అంటేనే యుద్ధ రంగం. 34 ఏళ్లుగా ఇందులో పోరాడుతున్నాం. ఝార్ఖండ్‌లో ఎమ్మెల్యేలను కొనేసి ప్రభుత్వాన్ని కూల్చేద్దామని భాజపా చేసిన ప్రయత్నాలను మేం అడ్డుకున్నాం. ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి అక్కడి ప్రభుత్వాన్ని కాపాడాం.                                                         "
-మమతా బెనర్జీ, బంగాల్ సీఎం

నితీశ్ పోరు

భాజపాతో సంబంధాలు తెంచుకున్న తర్వాత నితీశ్ కుమార్ పలువురు విపక్ష నేతలతో సమావేశమవుతున్నారు. దిల్లీలో పర్యటించిన నితీశ్ కుమార్.. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సమావేశమయ్యారు. ఆ తర్వాత సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. తొలుత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిసిన నితీశ్ ఆ మరుసటి రోజే సీతారాం ఏచూరితో భేటీ అయ్యారు.

ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధానమంత్రి అభ్యర్థిగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో నితీశ్ కుమార్ నిలిచే అవకాశం ఉందని వార్తలు వస్తుండటంతో ఆయన ఈ మేరకు స్పందించారు.

నేనేమీ ఆ (ప్రధాని) పదవికి హక్కుదారుడ్ని కాదు. కనీసం ఆ కోరిక కూడా నాకు లేదు. వామపక్ష పార్టీలు, వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ ఏకతాటిపైకి వస్తే అదో పెద్ద విషయం అవుతుంది.                                           "
-నితీశ్ కుమార్, బిహార్ సీఎం

Also Read: Viral News: ఏ నిమిషానికి ఏమి జరుగునో- స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తూ హార్ట్ ఎటాక్!

Also Read: Vietnam Fire Accident: బార్‌లో చెలరేగిన మంటలు- 33 మంది సజీవదహనం!

టాప్ హెడ్ లైన్స్

Mobile Recharge Price Hike: త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget