అన్వేషించండి

రజకులను ఎస్సీలో చేర్చాలనే ప్రతిపాదన ఏపీ నుంచి రాలేదు- రాజ్యసభలో చెప్పిన కేంద్రం

బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్‌ రజకుల అంశాన్ని సభలో ప్రస్తావించారు. రజకులను ఎస్సీల జాబితాలో చేర్చే అంశంపై ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు ఏమైనా పంపిందా అంటూ జీవీఎల్‌ ప్రశ్నించారు

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఏపీకి సంబంధించిన కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఏపీకి కేంద్రం ఇస్తున్న ఆహార ధాన్యాలపై వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం మంత్రి సాద్వీ నిరంజన్ జ్యోతి సమాధానం చెప్పారు. ఏపీకి ప్రతి నెల లక్షా యాభై నాలుగు వేల నూటా నలభై ఎనిమిది టన్నుల ఆహార ధాన్యాలు కేటాయిస్తున్నట్టు తెలిపారు. 

జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఆంధ్రప్రదేశ్‌లో 2.68 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నట్టు తెలిపారు కేంద్రమంత్రి. 2010-11 ఆర్థిక సంవత్సరం నుంచి 2012-13 ఆర్థిక సంవత్సరం వరకు తీసుకున్న ఆహార ధాన్యాల లెక్కలను అనుసరించి అధనంగా మరో 1,838.970 మెట్రిక్‌ టన్నుల గింజలు పంపిస్తున్నట్టు తెలిపారు. 

రజకులను ఎస్సీలో చేర్చే ప్రతిపాదన లేదన్న కేంద్రం 
బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్‌ రజకుల అంశాన్ని సభలో ప్రస్తావించారు. రజకులను ఎస్సీల జాబితాలో చేర్చే అంశంపై ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు ఏమైనా పంపిందా అంటూ జీవీఎల్‌ ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పిన కేంద్రమంత్రి నారాయణస్వామి... లేదని అన్నారు. అలాంటి ప్రతిపాదనలు ఏవీ ఏపీ ప్రభుత్వం నుంచి రాలేదన్నారు. 

స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై అశోక్‌ మహాదేవ్‌రావు ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పిన కేంద్రమంత్రి ఫగన్ సింగ్‌ కులస్థే... విశాఖ స్టీల్ ప్లాంట్‌ ఒక ఏడాది లాభం వస్తే రెండేళ్లు నష్టాల్లో ఉంటుందన్నారు. 2020-21లో 18,080 కోట్ల రూపాయలు, 2021-22లో 28,359 కోట్ల రూపాయలు, 2022-23లో 22,809 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని సభకు వివరించారు. ఇందులో పన్నులు మినహాయిస్తే 2020-21లో 789 కోట్ల నష్టాలు చూపించారు. 2022-23లో 2,858 కోట్ల నష్షం వచ్చినట్టు పేర్కొన్నారు. 2021-22లో మాత్రమే 913 కోట్ల లాభం వచ్చిందని సభ దృష్టికి తీసుకొచ్చారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: సీఎం రేవంత్ రెడ్డిపై ప్రధాని మోదీకి ఫిర్యాదు, అసలేం జరిగింది?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రధాని మోదీకి ఫిర్యాదు, అసలేం జరిగింది?
Menarikam Marriages : మేనరికం పెళ్లి చేసుకుంటే పిల్లల్లో వైకల్యం తప్పదా? పెళ్లికి ముందు, తర్వాత చేయించుకోవాల్సిన టెస్ట్​లు ఇవే
మేనరికం పెళ్లి చేసుకుంటే పిల్లల్లో వైకల్యం తప్పదా? పెళ్లికి ముందు, తర్వాత చేయించుకోవాల్సిన టెస్ట్​లు ఇవే
Priyanka Gandhi:  వయనాడ్ నుంచి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన
వయనాడ్ నుంచి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన
AP Liquor Shop Timings: ఈ 16 నుంచి ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ, మద్యం షాపుల టైమింగ్స్ ఇవే
ఈ 16 నుంచి ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ, మద్యం షాపుల టైమింగ్స్ ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Maoist Nambala Keshava Rao Village | మావోయిస్టు దాడులు ఎక్కడ జరిగినా వినిపించే పేరు | ABP DesamIndian Navy VLF Station: నేవీ VLF స్టేషన్ అంటే ఏంటి? వికారాబాద్‌ అడవుల్లోనే ఎందుకు?కెనడా మరో పాకిస్థాన్‌గా మారుతోందా, ఇండియాతో ఎందుకీ కయ్యం?చెన్నైలో కుండపోత, భారీ వర్షాలతో నీట మునిగిన నగరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: సీఎం రేవంత్ రెడ్డిపై ప్రధాని మోదీకి ఫిర్యాదు, అసలేం జరిగింది?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రధాని మోదీకి ఫిర్యాదు, అసలేం జరిగింది?
Menarikam Marriages : మేనరికం పెళ్లి చేసుకుంటే పిల్లల్లో వైకల్యం తప్పదా? పెళ్లికి ముందు, తర్వాత చేయించుకోవాల్సిన టెస్ట్​లు ఇవే
మేనరికం పెళ్లి చేసుకుంటే పిల్లల్లో వైకల్యం తప్పదా? పెళ్లికి ముందు, తర్వాత చేయించుకోవాల్సిన టెస్ట్​లు ఇవే
Priyanka Gandhi:  వయనాడ్ నుంచి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన
వయనాడ్ నుంచి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన
AP Liquor Shop Timings: ఈ 16 నుంచి ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ, మద్యం షాపుల టైమింగ్స్ ఇవే
ఈ 16 నుంచి ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ, మద్యం షాపుల టైమింగ్స్ ఇవే
IAS IPS : ఐఏఎస్‌లు డీవోపీటీ ఆదేశాల పాటించాల్సిందే - క్యాట్ ఆర్డర్స్ - ఏపీలో రిపోర్టు చేయనున్న అమ్రపాలి !
ఐఏఎస్‌లు డీవోపీటీ ఆదేశాల పాటించాల్సిందే - క్యాట్ ఆర్డర్స్ - ఏపీలో రిపోర్టు చేయనున్న అమ్రపాలి !
Pusha 2: నార్త్ To సౌత్- నీయవ్వ తగ్గేదే లేదంటున్న పుష్పరాజ్ టీమ్!
నార్త్ To సౌత్- నీయవ్వ తగ్గేదే లేదంటున్న పుష్పరాజ్ టీమ్!
MBBS Candidate : వైకల్యం ఉందని ఎంబీబీఎస్ సీటును నిరాకరించలేరు - రూల్స్ మర్చాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
వైకల్యం ఉందని ఎంబీబీఎస్ సీటును నిరాకరించలేరు - రూల్స్ మర్చాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
Rajnath Singh Comments: వీఎల్​ఎఫ్ రాడార్ స్టేషన్‌తో పర్యావరణానికి ప్రమాదం లేదు- శంకుస్థాపన మీటింగ్‌లో రాజ్‌నాథ్‌సింగ్ భరోసా
వీఎల్​ఎఫ్ రాడార్ స్టేషన్‌తో పర్యావరణానికి ప్రమాదం లేదు- శంకుస్థాపన మీటింగ్‌లో రాజ్‌నాథ్‌సింగ్ భరోసా
Embed widget