అన్వేషించండి

IAS IPS KCR Letter: సివిల్ సర్వీస్ కేడర్ రూల్స్‌లో మార్పులకు కేంద్రం సిద్దం - వ్యతిరేకిస్తూ కేసీఆర్ లేఖ !

రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై పూర్తి స్థాయి ఆధిపత్యం కోసం కేంద్రం రూల్స్ మార్చాలని నిర్ణయించుకుంది. దీన్ని బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. తక్షణం నిర్ణయం మార్చుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా లేఖ రాశారు.


సివిల్ సర్వీస్ అధికారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ఎవరినైనా ఢిల్లీకి పిలిపించుకునేలా క్యాడర్ రూల్స్‌ను కేంద్రం మార్చాలని నిర్ణయించుకుంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. కానీ ఇతర రాష్ట్రాలు మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. తాము నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానేమంత్రి మోడీకిలేఖ రాశారు. నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. అసలు ఆలిండియా సర్వీస్ రూల్స్ ఎందుకు మారుస్తున్నారు..? రాష్ట్రాలకు ఇబ్బందేంటి ? 

Also Read: 'భాజపాతో స్నేహం చేసి 25 ఏళ్లు వేస్ట్ చేశాం.. ఇక గల్లీ రాజకీయాలు కాదు దిల్లీయే లక్ష్యం'

కొత్త మార్పులతో కేంద్రం గుప్పిట్లోకి సివిల్ సర్వీస్ అధికారులు !

సివిల్ సర్వీస్ కేడర్‌ రూల్స్‌లో కేంద్రం నాలుగు మార్పులు  ప్రతిపాదించింది. కావాల్సిన అధికారిని స్వయంగా వెనక్కి పిలిపించుకోవడం, ఎంత మందినైనా తీసుకోవడం.. అధికారుల విషయంలో కేంద్రం మాటే ఫైనల్ కావడం .. కేంద్రం అడిగితే మరో మాట లేకుండా అధికారిని పంపాల్సిందే  అన్న నాలుగు సవరణలు చేశారు. ఇప్పటి వరకూ రాష్ట్ర కేడర్‌కు చెందిన సివిల్ సర్వీస్ అధికారినికేంద్రానికి పంపాలంటే రాష్ట్రం నిరభ్యంతరపత్రం ఇవ్వాలి. ఒక రాష్ట్రం నుంచి 40శాతం మందికి మించి కేంద్రానికి డెప్యుటేషన్‌ మీద వెళ్లకూడదనే నిబంధన ఇప్పటి వరకూ ఉంది. ఇక ముందు ఉండదు. కొత్త రూల్స్ అమల్లోకి వస్తే రాష్ట్రాలు ఆమోదం తెలపడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. 

ఆరు రాష్ట్రాలు వ్యతిరేకం.. మిగిలిన రాష్ట్రాల నుంచి స్పందన లేదు !

కేడర్‌ రూల్స్‌ మార్పులపై గత ఏడాది కేంద్రం మూడు సార్లు ప్రతిపాదనలు పంపిది. కానీఆరు రాష్ట్రాలు వ్యతిరేకిస్తూ స్పందించాయి. మిగిలిన రాష్ట్రాలు సమర్థించలేదు.. వ్యతిరేకించలేదు. తాజాగా రిమైండర్ పంపిన కేంద్రం జనవరి 25 వరకు గడువు ఇచ్చింది.ఈసారి కూడా రాష్ట్రాలు స్పందించకపోతే మరోసారి రిమైండర్‌ పంపించి, ఆ తర్వాత ఏకంగా కొత్త నిబంధనలను నోటిఫై చేయాలని నిర్ణయించుకున్నాయి. బీజేపీ ప్రభుత్వాలున్న చోట వ్యతిరేకించలేరు. బీజేపీకి సానుకూలమైన పార్టీలు కూడా వ్యతిరేకించడం లేదు. 

కేసీఆర్ సహా 9 రాష్ట్రాల వ్యతిరేకత ..  నేరుగా మోడీకి లేఖ !

తెలంగాణ సీఎం  కేడర్ మార్పులపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ మోడీకిలేఖ రాశారు. నిర్ణయాలను ఉపసంహరించుకోవాలన్నారు. ఇదే విధంగా బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా లేఖ రాశారు. కేరళ , బిహార్‌లో బీజేపీ  భాగస్వామ్య ప్రభుత్వం,  జార్ఖండ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, రాజస్థాన్‌, పంజాబ్‌, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాలు కూడా కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రాల్లో  సివిల్ సర్వీస్ అధికారులను నియంత్రించే ఉద్దేశంతోనే ఇలా చేస్తన్నారని పార్టీలు అనుమానిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

Also Read: Watch Video: ఎముకలు కొరికే చలిలో 40 సెకన్లలో 47 పుష్అప్స్.. సాహో సైనిక.. వీడియో వైరల్

రాష్ట్రాల హ్కకులను హరించే ప్రయత్నమని విమర్శలు !
 
 బెంగాల్‌కు వరదలు వచ్చినపుడు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లినప్పుడు అక్కడ అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.  ముఖ్యమంత్రి మమత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్‌ బందోపాధ్యాయ హాజరు కాలేదు. దాంతో ఆగ్రహించిన కేంద్రం ఆయన్ను మే 31న పదవీ విరమణ రోజున డిప్యుటేషన్‌ మీద ఢిల్లీకి వచ్చేయాలని ఆదేశించింది. ఆయన్ను పంపడానికి రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. దీనికి కారణం అధికారుల్ని కేంద్రానికి పంపాలా లేదా అన్న రాష్ట్రాల ఇష్టం. ఇక ముందు ఇలాంటి పరిస్థితి ఉండకూడదన్న ఉద్దేశంతో కేంద్రం ఈ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. ముందు ముందు మరింత రాజకీయ దుమారానికి కారణం అయ్యే అవకాశం ఉంది. 
  

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy : చెరువుపక్కన భూమి అప్పగించి నాగార్జున హీరో అయ్యాడు - పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
చెరువుపక్కన భూమి అప్పగించి నాగార్జున హీరో అయ్యాడు - పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Adluri Laxman: తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం, ఒక్కసారిగా ఊడిపోయిన కారు టైర్
తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం, ఒక్కసారిగా ఊడిపోయిన కారు టైర్
Vallabhaneni Vamsi: వంశీ బెయిల్‌‌పై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం - వదిలి పెట్టకూడదని ప్రయత్నం
వంశీ బెయిల్‌‌పై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం - వదిలి పెట్టకూడదని ప్రయత్నం
HHVM Trailer - హరిహర వీరమల్లు: జూలై మొదటి వారంలో ట్రైలర్ రిలీజ్... అప్డేట్ కాదు, అప్పట్నుంచి సెలబ్రేషన్స్ షురూ
హరిహర వీరమల్లు: జూలై మొదటి వారంలో ట్రైలర్ రిలీజ్... అప్డేట్ కాదు, అప్పట్నుంచి సెలబ్రేషన్స్ షురూ
Advertisement

వీడియోలు

Adani Speech on Puri Jagannath Seva | అదానీ 'సేవా సే సాధన' కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే | ABP Desam
Gautam Adani Speech At Puri Rathayatra | పూరీ జగన్నాథుడి రథయాత్రలో మాట్లాడిన అదానీ | ABP Desam
Swat River Tragedy Pakistan Flash Floods | పాకిస్తాన్ ప్రభుత్వ చేతకానితనానికి 15మంది బలి | ABP Desam
Man attending court from Toilet | హైకోర్టు జడ్జి విచారణకు టాయెలెట్ నుంచి హాజరు | ABP Desam
Bumrah not Playing Second test | రెండో టెస్టులో బుమ్రా స్థానంలో ఆకాశ్ దీప్ లేదా అర్ష్ దీప్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : చెరువుపక్కన భూమి అప్పగించి నాగార్జున హీరో అయ్యాడు - పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
చెరువుపక్కన భూమి అప్పగించి నాగార్జున హీరో అయ్యాడు - పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Adluri Laxman: తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం, ఒక్కసారిగా ఊడిపోయిన కారు టైర్
తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం, ఒక్కసారిగా ఊడిపోయిన కారు టైర్
Vallabhaneni Vamsi: వంశీ బెయిల్‌‌పై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం - వదిలి పెట్టకూడదని ప్రయత్నం
వంశీ బెయిల్‌‌పై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం - వదిలి పెట్టకూడదని ప్రయత్నం
HHVM Trailer - హరిహర వీరమల్లు: జూలై మొదటి వారంలో ట్రైలర్ రిలీజ్... అప్డేట్ కాదు, అప్పట్నుంచి సెలబ్రేషన్స్ షురూ
హరిహర వీరమల్లు: జూలై మొదటి వారంలో ట్రైలర్ రిలీజ్... అప్డేట్ కాదు, అప్పట్నుంచి సెలబ్రేషన్స్ షురూ
Smriti Mandhana Century: స్మృతి సూప‌ర్ సెంచ‌రీ.. ఇండియా త‌ర‌పును హైయ్యెస్ట్ స్కోరు నమోదు.. ఇంగ్లాండ్ చిత్తు
స్మృతి సూప‌ర్ సెంచ‌రీ.. ఇండియా త‌ర‌పును హైయ్యెస్ట్ స్కోరు నమోదు.. ఇంగ్లాండ్ చిత్తు
Vishnu Manchu: నటుడిగా నా విజిటింగ్ కార్డు కన్నప్ప... ప్రభాస్ వల్లే ఓపెనింగ్స్ - విష్ణు మంచు
నటుడిగా నా విజిటింగ్ కార్డు కన్నప్ప... ప్రభాస్ వల్లే ఓపెనింగ్స్ - విష్ణు మంచు
Family Suicide Attempt: మెదక్ కోర్డు బిల్డింగ్ మీద నుంచి దూకిన ఫ్యామిలీ- భార్య మృతి, భర్త, పిల్లలకు తీవ్ర గాయాలు
కోర్డు బిల్డింగ్ మీద నుంచి దూకిన ఫ్యామిలీ- భార్య మృతి, భర్త, పిల్లలకు తీవ్ర గాయాలు
Adani Group Prasad Seva: పూరీలో భక్తులకు అన్న ప్రసాద సేవ చేస్తున్న అదానీ గ్రూప్, స్వయంగా పంపిణీ చేసిన గౌతమ్ అదానీ
పూరీలో భక్తులకు అన్న ప్రసాద సేవ చేస్తున్న అదానీ గ్రూప్, స్వయంగా పంపిణీ చేసిన గౌతమ్ అదానీ
Embed widget