అన్వేషించండి

Viral News: లేడీస్ వాష్‌రూమ్‌లోని డస్ట్‌బిన్‌లో మొబైల్, వీడియో రికార్డ్ అవుతుండగా చూసి షాకైన మహిళ

Bengaluru: బెంగళూరులోని ఓ కాఫీ షాప్‌లో వాష్‌రూమ్‌లో మహిళ మొబైల్‌ని గుర్తించింది. డస్ట్‌బిన్‌లో పెట్టి వీడియో రికార్డింగ్ చేస్తున్నట్టు కనిపెట్టింది. ఫిర్యాదు మేరకు ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Viral News in Telugu: బెంగళూరులోని ఓ పాపులర్ కాఫీ షాప్‌లో మహిళకు ఊహించని అనుభవం ఎదురైంది. వాష్‌రూమ్‌లోని డస్ట్‌బిన్‌లో మొబైల్‌ కనిపించింది. ఫ్లైట్‌ మోడ్‌లో పెట్టి వీడియో రికార్డింగ్ ఆన్ చేసి వెళ్లారు. అప్పటికే రెండు గంటల పాటు వీడియో రికార్డ్ అయినట్టు ఆ మహిళ గుర్తించింది. బీఈఎల్ రోడ్‌లోని Third Wave Coffee ఔట్‌లెట్‌లో ఈ ఘటన జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన ఓ పోస్ట్‌ వైరల్ అవుతోంది. ఔట్‌లెట్‌లో ఏం జరిగిందో వివరిస్తూ ఈ పోస్ట్‌ పెట్టారు యూజర్. వాష్‌రూమ్‌లో మొబైల్ చూసి ఆ మహిళ ఎంత కంగారు 
పడిపోయిందో ఈ పోస్ట్‌లో వివరించారు. (Also Read: Viral News: గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతూ పోల్ పట్టుకున్న బాలుడు, ఎలక్ట్రిక్ వైర్ తగిలి అక్కడికక్కడే మృతి)

"బెంగళూరులోని థర్డ్‌ వేవ్ కాఫీ ఔట్‌లెట్‌లో ఉన్నాను. ఆ సమయంలోనే ఓ మహిళకు వాష్‌రూమ్‌లోని డస్ట్‌బిన్‌లో మొబైల్ కనిపించింది. ఫోన్ కనిపించకుండా చాలా జాగ్రత్తగా అందులో దాచిపెట్టారు. దాదాపు 2 గంటల పాటు వీడియో రికార్డ్ అయింది. ఫ్లైట్‌ మోడ్‌లో పెట్టడం వల్ల అక్కడ మొబైల్ ఉన్నట్టు ఎవరికీ తెలియలేదు. కెమెరా మాత్రం కనిపించేలా డస్ట్‌ బిన్‌కి ఓ రంధ్రం పెట్టారు. ఆ మహిళ ఇది గుర్తించి సిబ్బందికి చెప్పింది. అక్కడ పని చేస్తున్న ఉద్యోగి ఈ పని చేసినట్టు తేలింది. పోలీసులు వెంటనే వచ్చి ఆ వ్యక్తిని విచారించారు. కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు"

- ఇన్‌స్టా పోస్ట్‌ 

ఇంత కన్నా దారుణం ఇంకేం ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇకపై ఏ రెస్టారెంట్‌కి వెళ్లినా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే..ఈ ఘటనపై థర్డ్ వేవ్ ఔట్‌లెట్ వెంటనే స్పందించింది. X వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఇలాంటి వాటిని అసలు సహించమని, ఇకపై జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించింది. ఆపై క్షమాపణలూ చెప్పింది. ఆ ఉద్యోగిని వెంటనే జాబ్ నుంచి తొలగించినట్టు తెలిపింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. షాపింగ్ మాల్స్‌లోనూ వాష్‌రూమ్స్‌లో కెమెరాలు పెట్టి రికార్డింగ్ చేసిన ఘటనలు నమోదయ్యాయి. తరచూ ఎక్కడో ఓ చోట మహిళలకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. బయట వాష్‌రూమ్స్ యూజ్ చేయాలంటేనే భయం వేస్తోందని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఇంత పెద్ద స్టోర్స్‌లోనూ ఇలాంటి దారుణాలు జరిగితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. 

Also Read: Viral News: బ్యాగ్‌లో బాంబు ఉందంటూ ప్యాసింజర్ బెదిరింపులు, ఎయిర్‌పోర్ట్‌లో హై అలెర్ట్

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
ABP Desam Top 10, 19 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 19 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Embed widget