అన్వేషించండి

Aral Sea:50 ఏళ్లలో మాయమైపోయిన సముద్రం, వాతావరణ మార్పుల ఎఫెక్ట్‌

Aral Sea: వాతావరణ మార్పుల కారణంగా కజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌ మధ్యలో ఉన్న Aral Sea మాయమైపోయింది.

Aral Sea Disappeared: అన్ని దేశాల్లోనూ ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం అన్ని చోట్లా కనిపిస్తోంది. ఈ ఏడాది జనవరి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైన నెలగా రికార్డుకెక్కింది. ఈ నెల రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల మేర పెరిగాయి. కానీ...పదేళ్ల ముందు నుంచే ఈ ప్రభావం మొదలైందనడానికి ఓ ఆధారాన్ని కనుగొన్నారు సైంటిస్ట్‌లు. ఓ సముద్రమే కనిపించకుండా పోవడాన్ని గుర్తించారు. ప్రస్తుతం ఇదే అన్ని దేశాలనూ షాక్‌కి గురి చేస్తోంది. కజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌ మధ్యలో ఉన్న Aral Sea మాయమైపోయింది. 2010 నాటికే ఇది ఆవిరైపోయిందని గుర్తించారు. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద సరస్సుగా పేరొందింది Aral Sea. మొత్తం 68 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేది. 1960ల నుంచే క్రమంగా ఇది కుచించుకుపోతూ వచ్చింది. సోవియెట్‌ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం పెద్ద ఎత్తున నీటిని తరలించడం వల్ల ఇది ఎండిపోయింది. 

నాసా ఏం చెప్పిందంటే..? 

NASA's Earth Observatory ఈ విషయం వెల్లడించింది. అరల్ సీ ఎందుకు కనుమరుగైపోయింది వివరించింది. 1960ల నాటికి సోవియట్ యూనియన్ భారీ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు చేపట్టింది. కజికిస్థాన్,ఉజ్బకిస్థాన్, తుర్కుమెనిస్థాన్‌కి భారీ ఎత్తున నీటిని తరలించింది. ఈ ప్రాంతానికి ఉత్తరాన Syr Darya దక్షిణాన Amu Darya అనే నదులున్నాయి. ఈ నదుల నుంచి నీళ్లను మళ్లించారు. ఆ తరవాతే ఎడారి లాంటి ప్రాంతమంతా పచ్చదనంతో నిండిపోయింది. పంటలు పండాయి. ఆ నదుల్లోని నీరే కొండలు గుట్టలు దాటి చివరగా అరల్ సీ లో కలిసేవి. అయితే...ఈ నీళ్లన్నీ ఇరిగేషన్ కోసం మళ్లించడం వల్ల క్రమంగా  Aral Sea కనుమరుగవడం మొదలైంది. 20 లక్షల సంవత్సరాల క్రితం సహజంగా ఏర్పడిన ఈ సముద్రం...ఇప్పుడు మ్యాప్‌లో కనిపించకుండా పోయింది. నీళ్లన్నీ ఆవిరైపోయాయి. ఈ సమస్యని పరిష్కరించేందుకు డ్యామ్ నిర్మించినప్పటికీ లాభం లేకుండా పోయింది. మునుపటిలా అక్కడ నీళ్లే కనిపించడం లేదని సైంటిస్ట్‌లు చెబుతున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
Milei Cabala Magic: వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!
వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget