అన్వేషించండి

75th Independence Day: తొలిసారి త్రివర్ణపతాకాన్ని ఎగరేసింది ఎక్కడో తెలుసా? ఆ రోజు నెహ్రూ ఏం మాట్లాడారు?

75th Independence Day: భారతదేశ స్వాతంత్య్రోద్యమం సమయంలో జాతీయ జెండాను ఆమోదించటం నుంచి జాతీయ గీతాన్ని గుర్తించే వరకూ ఎన్నో ఆసక్తికర పరిణామాలు జరిగాయి.

దేశమే ముందు..మిగతావన్నీ తరవాతే..

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ వేడుకలు జరుపుకుంటోంది భారత్. త్వరలోనే స్వాతంత్య్ర దినోత్సవాలనూ ఘనంగా నిర్వహించుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రధాని పిలుపు మేరకు "హర్ ఘర్ తిరంగా"లో భాగంగా అందరి ఇళ్లపైనా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. "నేషన్ ఫస్ట్, ఆల్‌వేస్ ఫస్ట్" అనే థీమ్‌తో ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం. 

1. 200 సంవత్సరాల పాటు భారత్‌ ఆంగ్లేయుల పాలనలో నలిగిపోయింది. 1857లో తొలిసారి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం మొదలైంది. దీన్నే సిపాయిల తిరుగుబాటుగా పిలుస్తారు. ఈ ఉద్యమానికి మంగళ్ పాండే నేతృత్వం వహించారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్, బహదూర్ షా జఫర్, తాత్యా తోపే, నానా సాహిబ్ కూడా ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపారు. ఈ తిరుగుబాటుతోనే భారతీయుల్లో చలనం మొదలైంది. వారిలో ఉద్యమ స్ఫూర్తి రగిలి, తరవాతి ఉద్యమాలకు ఊపిరినిచ్చింది.   

2.1900లో స్వదేశీ ఉద్యమం మొదలైంది. బాలగంగాధర్ తిలక్, జేఆర్‌డీ టాటా సంయుక్తంగా బాంబే స్వదేశీ కో ఆపరేషన్ స్టోర్స్ కంపెనీ లిమిటెడ్ సంస్థను స్థాపించారు. విదేశీ వస్తువులను బహిష్కరించి, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించే లక్ష్యంతో స్వదేశీ ఉద్యమం ప్రారంభించారు. మహాత్మాగాంధీ ఈ పోరాటాన్ని ఎంతో ప్రశంసించారు.  

3. 1906 ఆగస్టు 7వ తేదీన తొలిసారి త్రివర్ణ పతాకాన్ని కోల్‌కతాలోని పార్సీ బగన్ స్క్వేర్‌ వద్ద ఎగరేశారు. అయితే అప్పటికి జాతీయ జెండాలో పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులుండేవి. 1921లో పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకానికి ఆమోదం లభించింది. 1947 జులై 22వ తేదీన త్రివర్ణపతాకానికి తుది రూపు ఇచ్చారు. ఆగస్టు 15న ఎగరేశారు. 

4.1942 ఆగస్టు 8వ తేదీన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించాలని నిర్ణయించారు. 

5. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చే నాటికి, జాతీయ గీతం ఏమీ లేదు. 1911లో రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన  గీతాన్నే తీసుకుని "జనగణమన"గా పేరు మార్చారు. 1950 జనవరి 24న ఈ జాతీయ గీతాన్ని అధికారికంగా ఆమోదించారు. 

6. బ్రిటీష్ బారిష్టర్ సర్ సిరిల్ ర్యాడ్‌క్లిఫ్‌ 1947లో ఆగస్టు 3వ తేదీన భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న ర్యాడ్‌క్లిఫ్ లైన్‌గా పిలుచుకునే సరిహద్దుని ఏర్పాటు చేశారు. 

7. ఇండస్ వ్యాలీ నాగరికతకు గుర్తుగా, భారత్‌కు ఇండియా అనే పేరు పెట్టారు. 

8.1947 ఆగస్టు 15వతేదీన అర్ధరాత్రి భారత్‌కు స్వాతంత్య్రం వచ్చింది. అదే రోజున భారత్‌తో పాటు కొరియా, కాంగో, బహ్రెయిన్, లీచ్‌టెన్‌స్టేన్ దేశాలకూ స్వాతంత్య్రం లభించింది. 

9. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆగస్టు 15న ఎర్రకోటపై త్రివర్ణపతాకాన్ని ఎగరేశారు. "ప్రపంచమంతా నిద్రపోతున్న ఈ సమయంలో భారత్‌ మేలుకొంది. స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోంది" అని ప్రసంగించారు నెహ్రూ. 

10. భారత జాతీయ గేయం "వందేమాతరం". ఇది బంకించంద్ర ఛటర్జీ 1880లో రచించిన ఆనంద్‌మఠ్ నవలలోని ఓ గేయం. 1950 జనవరి24న వందేమాతర గీతాన్ని అధికారికంగా గుర్తించారు. 

Also Read: Flag Code: మీ ఇంటి పై జెండా ఎగురవేయాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Chit Chat:  ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
గొడవలు అన్నారు... కట్ చేస్తే బాబు -పవన్ చెట్టా పట్టాల్
గొడవలు అన్నారు... కట్ చేస్తే బాబు -పవన్ చెట్టా పట్టాల్
Pawan Kalyan: 'టికెట్ కొనకుండా రావడం గిల్టీగా ఉంది' - తలసేమియా బాధితుల కోసం డిప్యూటీ సీఎం పవన్ ఆర్థిక సాయం, ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
'టికెట్ కొనకుండా రావడం గిల్టీగా ఉంది' - తలసేమియా బాధితుల కోసం డిప్యూటీ సీఎం పవన్ ఆర్థిక సాయం, ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
Singer Mangli: 'వ్యక్తిగత పరిచయంతో వైసీపీ నేతలకు ప్రచారం' - ఆ కారణంతో చాలా కోల్పోయాను, సింగర్ మంగ్లీ బహిరంగ లేఖ
'వ్యక్తిగత పరిచయంతో వైసీపీ నేతలకు ప్రచారం' - ఆ కారణంతో చాలా కోల్పోయాను, సింగర్ మంగ్లీ బహిరంగ లేఖ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MLC Elections ఏపి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్న ఆధారాలు చూపిన శ్రీరాజ్Deputy CM Pawan Kalyan South India Temples Full Video | పవన్ తిరిగిన దక్షిణాది ఆలయాలు ఇవే | ABPDy CM Pawan Kalyan మురుగన్ ఆలయంలో ప్రత్యేక పూజలు | Tamil Nadu | ABP DesamKiran Royal Laxmi Comments On Pawan Kalyan | కిరణ్ రాయల్ వెనుక పవన్ ! | ABP DESAM

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Chit Chat:  ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
గొడవలు అన్నారు... కట్ చేస్తే బాబు -పవన్ చెట్టా పట్టాల్
గొడవలు అన్నారు... కట్ చేస్తే బాబు -పవన్ చెట్టా పట్టాల్
Pawan Kalyan: 'టికెట్ కొనకుండా రావడం గిల్టీగా ఉంది' - తలసేమియా బాధితుల కోసం డిప్యూటీ సీఎం పవన్ ఆర్థిక సాయం, ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
'టికెట్ కొనకుండా రావడం గిల్టీగా ఉంది' - తలసేమియా బాధితుల కోసం డిప్యూటీ సీఎం పవన్ ఆర్థిక సాయం, ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
Singer Mangli: 'వ్యక్తిగత పరిచయంతో వైసీపీ నేతలకు ప్రచారం' - ఆ కారణంతో చాలా కోల్పోయాను, సింగర్ మంగ్లీ బహిరంగ లేఖ
'వ్యక్తిగత పరిచయంతో వైసీపీ నేతలకు ప్రచారం' - ఆ కారణంతో చాలా కోల్పోయాను, సింగర్ మంగ్లీ బహిరంగ లేఖ
New Delhi Railway Station Accident: కుంభమేళాకు వెళ్లే రైళ్లు ఆలస్యం- ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో గందరగోళం- 15 మందికి అస్వస్థత
కుంభమేళాకు వెళ్లే రైళ్లు ఆలస్యం- ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో గందరగోళం- 15 మందికి అస్వస్థత
Bird Flu Latest News:ఆదివారానికి బర్డ్‌ఫ్లూ ఫీవర్‌- ఇంతకీ చికిన్ తినాలా? వద్దా?
ఆదివారానికి బర్డ్‌ఫ్లూ ఫీవర్‌- ఇంతకీ చికిన్ తినాలా? వద్దా?
Big Blow For RCB: ఆర్సీబీ నుంచి కీలక ప్లేయర్ ఔట్.. గతేడాది కప్పు కొట్టడంలో కీ రోల్ పొషించిన స్పిన్నర్
ఆర్సీబీ నుంచి కీలక ప్లేయర్ ఔట్.. గతేడాది కప్పు కొట్టడంలో కీ రోల్ పొషించిన వైనం
Balakrishna: ఏపీలో అతి త్వరలో క్యాన్సర్ ఆస్పత్రి - నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన
ఏపీలో అతి త్వరలో క్యాన్సర్ ఆస్పత్రి - నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.