అన్వేషించండి

Chhattisgarh Naxals surrender: చత్తీస్‌ఘడ్‌లో ఆశన్నతో సహా 208 మంది నక్సలైట్ల సరెండర్ - మావోయిస్టుల ఉనికి మరింత పతనం !

Chhattisgarh :చత్తీస్ ఘడ్‌లో 208 మంది నక్సలైట్లు లొంగిపోయారు. అగ్రనేత ఆశన్నసహా కీలక నేతలు లొంగిపోయిన వారిలో ఉన్నారు.

208 Naxalites surrender in Chhattisgarh:    ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్ అలియాస్ సతీష్ అలియాస్ వికల్ప్ (59) సహా 208 మంది నక్సలైట్లు ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి .  డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ఎదుట లొంగిపోయారు. ఇది రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద సమూహ లొంగుబాటు ఘటనగా నిలిచింది. ఈ సంఘటనతో ఉత్తర బస్తర్ మరియు అబుజ్‌మడ్ ప్రాంతాలు నక్సల్ రహితంగా మారాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.  

తక్కళ్లపల్లి వాసుదేవరావు తెలంగాణలోని ములుగు గ్రామానికి చెందినవారు. మావోయిస్టులలో 'బాంబ్ మేకర్'గా పేరుగాంచిన ఆయన, 2000లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుపై బాంబు దాడి రూపకర్తగా భావిస్తున్నారు. 1999లో మాజీ హోం మంత్రి ఎ. మాధవరెడ్డి, యువ IPS అధికారి ఉమేష్ చంద్ర హత్యల్లో కూడా పాలుపంచుకున్నట్లు సమాచారం. అబుజ్‌మడ్ ప్రాంతంలో ఆపరేట్ చేస్తున్న రూపేష్‌ను ఇటీవల మావోయిస్టు సెంట్రల్ కమిటీకి  ఎంపిక చేశారు.  కానీ అతను ఒక్క మీటింగ్‌కు కూడా హాజరు కాలేదు. రూపేష్‌తో పాటు డండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKZC)  డివిజన్ ఇన్‌చార్జ్ రనీతా, సంతు వంటి కీలక నాయకులు కూడా లొంగిపోయారు. మొత్తం 20 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 30 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. 
  
మొత్తం 208 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో సెంట్రల్ కమిటీ సభ్యుడు రూపేష్ సహా ఇతర క్యాడర్ సభ్యులు ఉన్నారు. వారు 153 ఆయుధాలను అప్పగించారు. వీటిలో  మెషిన్ గన్స్, గ్రనేడ్ లాంచర్లు  వంటివి ఉన్నాయి.   

 
ఈ లొంగుబాటుతో ఉత్తర బస్తర్ ప్రాంతం నక్సల్ రహితంగా మారింది. అబుజ్‌మడ్ ప్రాంతం నుంచి మావోయిస్టు ప్రభావం తొలగిపోయింది. ఇక దక్షిణ బస్తర్‌పై దృష్టి సారించనున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో 2,100 మంది మావోయిస్టులు లొంగిపోయారు, 1,785 మందిని అరెస్టు చేశారు, 477 మందిని ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. మార్చి 31, 2026 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Shambhala Review : 'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
Prakash Raj : వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
Duvvada Srinivas: నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
Tata Sierra లేదా Hyundai Creta లలో మీకు ఏ SUV సరైనది ? ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Tata Sierra లేదా Hyundai Creta లలో మీకు ఏ SUV సరైనది ? ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Embed widget