అన్వేషించండి

ఈ పండ్లు పేరేమిటో తెలుసా? కనిపిస్తే కచ్చితంగా తినాల్సిందే

కొన్ని రకాల పళ్ళు చాలా అరుదుగా దొరుకుతాయి. అలాంటి వాటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

మనకు సాధారణంగా మార్కెట్లో జామ, ఆపిల్, నారింజ, అరటి, పైనాపిల్ వంటి పల్లె ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి వాటినే ఎక్కువమంది తింటూ ఉంటారు. కానీ కొన్ని అరుదైన పండ్లు కూడా మార్కెట్లో వస్తూ ఉంటాయి. వాటిని కూడా తినడం ముఖ్యమే. వాటిలో ఒకటి షాహ్‌టూట్. వీటినే మల్బరీ పండ్లు అని కూడా పిలుస్తారు. ఇవి జ్యూసీగా, మంచి సువాసనతో ఉంటాయి.  రుచి కూడా అదిరిపోతుంది. ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో శతాబ్దాలుగా వీటిని వినియోగిస్తున్నారు. ఎరుపు, నలుపు, తెలుపు వంటి రంగుల్లో లభిస్తాయి. 

మల్బరీ చెట్లు ఎక్కడపడితే అక్కడ జీవించలేరు. మోరేసే కుటుంబానికి చెందిన ఈ చెట్లు ఆసియా, యూరోప్, అమెరికాలోని సమశీతోష్ణ ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. పండు చిన్నగా సున్నితంగా ఉంటాయి. ఈ పండులో విటమిన్ సి, ఐరన్, క్యాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. డైటరీ ఫైబర్, ఫ్లేవనాయిడ్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.

ఈ పండ్లలో ఉండే ఫ్లేవనాయిడ్లు, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహకరిస్తాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడటానికి ఇది సహాయపడుతుంది. 

ఈ మల్బరీ పండ్లలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుందని ముందే చెప్పుకున్నాం. దీనివల్ల జీర్ణక్రియ ఆరోగ్యకరంగా జరుగుతుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉన్న ఈ పండ్లు తినడం వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను అడ్డుకుంటాయి. చర్మాన్ని రక్షిస్తాయి. చర్మ సౌందర్యాన్ని కాపాడటంతో పాటు ఏజింగ్ లక్షణాలు త్వరగా రాకుండా అడ్డుకుంటాయి. అంటే ముఖంపై ముడతలు, గీతలు వంటివి రాకుండా నిరోధిస్తాయి. 

ఈ పండ్లు నేరుగా తినవచ్చు. కొంతమంది మఫిన్లు, కేకులు వంటి వాటిలో కూడా వాడతారు. తియ్యటి రొట్టె తయారీలో కూడా ఈ మల్బరీ పండ్లను ఉపయోగిస్తారు. సలాడ్లు, స్మూతీలు చేయడానికి, జాములు తయారు చేయడానికి కూడా ఈ మల్బరీ పండ్లను అధికంగా ఉపయోగిస్తారు.  

కంటి ఆరోగ్యానికి మల్బరీ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఇవి వరంలాంటివి. మల్బరీ పండ్లు అనేక రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి కూడా. రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా ఇవి కంట్రోల్ చేస్తాయి. 

Also read: బొప్పాయి తినడం వల్ల నిజంగా గర్భస్రావం జరుగుతుందా? ఇది ఎంతవరకు నిజం

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi AP Tour: మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
Bhu Bharathi Act: ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
AP DSC 2025: ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
Adultery Case: భార్య వివాహేతర సంబంధం నేరం కాదు- ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పుతో ప్రియుడికి ఊరట
భార్య వివాహేతర సంబంధం నేరం కాదు- ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పుతో ప్రియుడికి ఊరట
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs PBKS Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం | ABP DesamRohit Sharma Sixers vs SRH | IPL 2025 లో తొలిసారిగా మూడు సిక్సులు బాదిన రోహిత్ శర్మSun Risers Chennai Super Kings Points Table | IPL 2025 లో ప్రాణ స్నేహితుల్లా సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్Suryakumar Yadav Checking Abhishek Sharma Pockets | అభిషేక్ జేబులు వెతికేసిన సూర్య కుమార్ యాదవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi AP Tour: మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
Bhu Bharathi Act: ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
AP DSC 2025: ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
Adultery Case: భార్య వివాహేతర సంబంధం నేరం కాదు- ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పుతో ప్రియుడికి ఊరట
భార్య వివాహేతర సంబంధం నేరం కాదు- ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పుతో ప్రియుడికి ఊరట
Tirumala News: తిరుమల, టీటీడీలో అన్యమతస్తులపై చర్యలు ప్రారంభం.. బదిలీ చేస్తూ తొలి ఉత్తర్వులు జారీ
తిరుమల, టీటీడీలో అన్యమతస్తులపై చర్యలు ప్రారంభం.. బదిలీ చేస్తూ తొలి ఉత్తర్వులు జారీ
Telugu TV Movies Today: చిరు ‘పసివాడి ప్రాణం’, బాలయ్య ‘పైసా వసూల్’ to మహేష్ ‘టక్కరి దొంగ’, విజయ్ ‘లియో’ వరకు - ఈ శనివారం (ఏప్రిల్ 19) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
చిరు ‘పసివాడి ప్రాణం’, బాలయ్య ‘పైసా వసూల్’ to మహేష్ ‘టక్కరి దొంగ’, విజయ్ ‘లియో’ వరకు - ఈ శనివారం (ఏప్రిల్ 19) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
IPL 2025 PBKS VS RCB Result Update:  పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి మరో ఓటమి
పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి 3వ ఓటమి
Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Embed widget