అన్వేషించండి

Diabetes: రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే నరాలు దెబ్బతినే ప్రమాదం - డయాబెటిక్ రోగులు జాగ్రత్తగా ఉండాల్సిందే

డయాబెటిక్ రోగులు నిత్యం జాగ్రత్తగా ఉండాలి. ఆహారంలో ఏమాత్రం తేడా వచ్చిన వెంటనే దాని ఫలితం కనిపిస్తుంది.

ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్ర ఆరోగ్య సమస్యల్ల మధుమేహం కూడా ఒకటి. ఏటా లక్షల మంది కొత్తగా మధుమేహం బారిన పడుతున్నారు. మధుమేహం అనేది శరీరంలోని ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయనప్పుడు లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను పూర్తి స్థాయిలో ఉపయోగించనప్పుడు సంభవించే ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధి వచ్చాక రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి. లేకుంటే అది నరాలతో సహా శరీరంలోని అన్ని భాగాలను ప్రభావితం చేయగలదు. నరాలపై ఇది ప్రభావం చూపి ‘డయాబెటిక్ న్యూరోపతి’ సమస్యకు కారణం అవుతుంది. 

 నరాలను ఎలా ప్రభావితం చేస్తుంది?
మాయో క్లినిక్ ప్రకారం, రక్తంలో చక్కెర అధికమైతే సంభవించే కలిగే నరాల సమస్య ‘డయాబెటిక్ న్యూరోపతి’. ఈ పరిస్థితికి ఖచ్చితమైన కారణం తెలియనప్పటికీ, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల చిన్న రక్తనాళాల గోడలు బలహీనపడి, తీవ్రంగా ప్రభావితం అవుతాయి. దీనివల్ల నాడులకు ఆక్సిజన్, పోషకాలు, సంకేతాలు అంతే సామర్థ్యం తగ్గిపోతుంది. 

లక్షణాలు...
డయాబెటిక్ న్యూరోపతి వచ్చిన వారిలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. అవి శరీరం జలదరింపుగా అనిపించడం, తిమ్మిర్లు అధికంగా రావడం, శరీరంలో కారణం లేకుండా మంట, నొప్పి వంటివి వస్తాయి. ఇందులో నరాలకు నష్టం వాటిల్లుతుంది. వెంటనే చికిత్స తీసుకోకపోతే పరిస్థితి తీవ్రమవుతుంది. పాదాలు, కళ్లు, గుండె, రక్తనాళాదలు, పంటి చిగుళ్లు, మూత్రపిండాలపై చాలా ప్రభావం పడుతుంది. శరీరంలో గుండెకు, ఇతర భాగాలకు రక్తప్రసరణపై ప్రభావ చూపుతుంది. గుండెకు, మెదడుకు రక్తాన్ని మోసుకెళ్లు రక్తనాళాలకు హాని కలిగిస్తుంది.  

మధుమేహం సంకేతాలు
మధుమేహం వచ్చిన వారిలో సాధారణంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. 
1. ఎక్కువగా దాహం వేస్తుంది.
2. తరచూ మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంది. 
3. బరువు తగ్గిపోతారు
4. మూత్రంలో కీటోన్లు బయటికి పోతాయి. 
5. తీవ్రంగా అలసటగా, బలహీనంగా అనిపిస్తుంది. 
6. చిరాకుగా అనిపిస్తుంది
7. మానసికంగా కోపం పెరిగిపోతుంది. 
8. చూపు అస్పష్టంగా అనిపిస్తుంది. 
9. పుండ్లు త్వరగా తగ్గవు

ఎవరికైనా మధుమేహం వచ్చే అవకాశం ఉంది. ఇది వారసత్వంగా కూడా వస్తుంది. ఇది రాకుండా అడ్డుకోవాలంటే ఒకటే దారి ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకోవాలి, బరువు పెరగకుండా చూసుకోవాలి. పోషకాలు నిండుగా ఉండే ఆకుకూరలు అధికంగా తినాలి.  తీపి పదార్థాలను పూర్తిగా మానేయాలి. దంపుడు బియ్యం, రాగి జావ, తాజా పండ్లు, పాలు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మటన్ అధికంగా తినకూడదు. మితంగా తినవచ్చు. చేపలు, రొయ్యలు తింటే ఎంతో మంచిది. వారానికి రెండు మూడు సార్లు చికెన్ తినవచ్చు.

Also read: పాలతోనే కాదు పప్పుతో కూడా పనీర్ తయారు చేసుకోవచ్చు, ఎలాగంటే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam
History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget