అన్వేషించండి

Fact Check: ఎంఐఎం అధినేత ఒవైసీ రాముని చిత్రపటం పట్టుకున్నారా? - షేర్ అవుతున్న ఫోటోలో నిజమెంత?

Logically Facts: ఎంఐఎం అధినేత ఒవైసీ రాముని ఫోటో పట్టుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది ఫేక్ అని ఎడిటెడ్ ఫోటో అని Logically Facts నిర్ధారించింది.

Fake Edited Photo Of Aimim Leader Owaisi Holding Lord Ram Photo Gone Viral: ఎంఐఎం అధినేత, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ రాముని చిత్రపటం పట్టుకుని ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై శోధించిన 'Logically Facts' ఇది ఫేక్ అని స్పష్టత ఇచ్చింది. ఆయన అంబేడ్కర్ చిత్రం పట్టుకుని ఉన్న ఫోటోను ఎడిట్ చేసినట్లు నిర్ధారించింది.

క్లెయిమ్ ఏంటంటే.?

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఎంఐఎం అధినేత, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ రాముని చిత్రపటం పట్టుకుని ఉన్నట్టున్న ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. ఈ వైరల్ ఫొటోలో, ఒవైసీ ఇతరుల మధ్య రాముని చిత్రపటం పట్టుకుని ఉన్నట్టు ఉంది. ఎన్నికల్లో ఓటమి భయంతో ఒవైసీ కూడా రామ భక్తునిగా చెప్పుకుంటున్నారనే శీర్షికను ఈ ఫొటోకి పెట్టారు. ఒవైసీ హైదరాబాద్ నుంచి లోక్ సభ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎన్నికలు మే 13న జరిగాయి. ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇదే ఫోటోను ఫేస్ బుక్‌లోనూ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
Fact Check: ఎంఐఎం అధినేత ఒవైసీ రాముని చిత్రపటం పట్టుకున్నారా? - షేర్ అవుతున్న ఫోటోలో నిజమెంత?
Fact Check: ఎంఐఎం అధినేత ఒవైసీ రాముని చిత్రపటం పట్టుకున్నారా? - షేర్ అవుతున్న ఫోటోలో నిజమెంత?

అసలు వాస్తవం ఏంటంటే?

అయితే, ఒవైసీ రాముని ఫోటో పట్టుకుని ఉన్నట్లు షేర్ చేస్తున్న ఇమేజ్ ఫేక్ అని 'Logically Facts' స్ఫష్టం చేసింది. ఇది ఎడిట్ చేసిన ఫోటో అని నిర్ధారించింది. ఈ ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతికితే, ఒవైసీ అధికారిక ఫేస్‌బుక్‌లో ఏప్రిల్ 7, 2018 నాడు షేర్ చేసిన ఫొటో అని తెలిపింది. ఆ ఫోటోలో ఒవైసీ బీఆర్ అంబేద్కర్ చిత్రపటం పట్టుకుని ఉన్నారు. 'మోచీ కాలనీ నుంచి దళితులు ఎంఐఎం అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీని పార్టీ ప్రధాన కార్యాలయం దారుస్సలాంలో కలిసి, తమ ప్రాంతాన్ని (బహదూర్ పుర నియోజకవర్గంలో రాంనస్ పుర) అభివృద్ధి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు' అని ఈ పోస్ట్ శీర్షికగా పెట్టినట్లు గుర్తించింది.
Fact Check: ఎంఐఎం అధినేత ఒవైసీ రాముని చిత్రపటం పట్టుకున్నారా? - షేర్ అవుతున్న ఫోటోలో నిజమెంత?

ఈ ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే, ఒవైసీ అధికారిక ఫేస్బుక్ లో ఏప్రిల్ 7, 2018 నాడు షేర్ చేసిన ఫొటో ఒకటి మాకు లభించింది. ఈ పోస్ట్ లో ఉన్న ఫొటోలో  (ఆర్కైవ్ ఇక్కడ)ఒవైసీ సామాజిక సంస్కర్త, భారత దేశ మొదటి న్యాయ శాఖ మంత్రి బి. ఆర్. అంబేద్కర్ చిత్రపటం పట్టుకుని ఉన్నారు.
Fact Check: ఎంఐఎం అధినేత ఒవైసీ రాముని చిత్రపటం పట్టుకున్నారా? - షేర్ అవుతున్న ఫోటోలో నిజమెంత?

అలాగే, ఈ వైరల్ ఫొటోని జాగ్రత్తగా గమనిస్తే, రాముని చిత్రపటం కుడి వైపు మూల దెబ్బతిన్నట్టు ఉంది. అలాగే ఈ మూలని పట్టుకుని ఉన్న చేయి కూడా సరిగ్గా కనపడటం లేదు. అలాగే వైరల్ ఇమేజ్‌లో చిత్రం మూలలు సరిగ్గా లేవు. ఇవన్నీ కూడా ఇది ఎడిటెడ్ ఫొటో అని సూచిస్తున్నాయి. ఇదే జనం మధ్య, ఇదే తారీఖున రాముని చిత్రపటం పట్టుకుని ఉన్న ఒవైసీ ఫొటో ఏదీ లేదని 'Logically Facts' స్పష్టం చేసింది. మరోవైపు, ఒవైసీ హిందూ ప్రార్థన చేస్తున్నారని, గుడికి వెళ్లారని ఒవైసీకి సంబంధించిన తప్పుడు క్లెయిమ్స్‌ని 'Logically Facts' గతంలోనూ డీబంక్ చేసింది.

తీర్పు

ఎడిట్ చేసిన ఫొటో షేర్ చేసి, ఒవైసీ రాముని చిత్రపటం పట్టుకుని ఉన్నారని కొందరు క్లైమ్ చేసినట్లు 'Logically Facts' నిర్ధారించింది.  ఒరిజినల్ ఫోటోలో ఒవైసీ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాన్ని పట్టుకున్నారని.. షేర్ అవుతున్న ఫోటో ఫేక్ అని స్పష్టం చేసింది. 

This story was originally published by Logically Facts as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction para, this story has not been edited by ABP Desam staff.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget