అన్వేషించండి

Fact Check: ఎన్నికల ప్రచారంలో భాగంగా అసదుద్దీన్ ఒవైసీ గుడికి వెళ్లారా? - ఆ ప్రచారంలో నిజమెంత?

Factly: అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా గుడికి వెళ్లి అర్చన చేయించుకున్నారనే ఓ ఫోటో వైరల్ అవుతోంది. దీనిపై 'ఫ్యాక్ట్ లీ' చెక్ క్లారిటీ ఇచ్చింది.

Factly Clarity On Asaduddin Owaisi Went To The Temple: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా గుడికి వెళ్లి అర్చన చేయించుకున్నారనే విధంగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో అసదుద్దీన్ ఒవైసీ పూల మాల వేసుకుని పూజారులతో కలిసి నిల్చున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు. అయితే, దీనిపై 'ఫ్యాక్ట్ లీ' క్లారిటీ ఇచ్చింది.
Fact Check: ఎన్నికల ప్రచారంలో భాగంగా అసదుద్దీన్ ఒవైసీ గుడికి వెళ్లారా? - ఆ ప్రచారంలో నిజమెంత?

క్లెయిమ్: 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీ గుడికి వెళ్లి అర్చన చేయించుకున్నారు, అందుకు సంబంధించిన ఫోటో

ఫాక్ట్(నిజం): 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీ గుడికి వెళ్లినట్లు ఎలాంటి సమాచారం లేదు. ఈ వైరల్ ఫోటో.. ఇటీవల 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ మలక్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించినప్పటిది. ఈ సందర్భంగా పలువురు హిందూ పూజారులు అసదుద్దీన్ ఒవైసీకి పూల మాల వేసి, శాలువాతో సత్కరించిన సందర్భంలో తీసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇదీ వాస్తవం

హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మలక్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు హిందూ పూజారులు అసదుద్దీన్ ఒవైసీకి పూలమాల వేసి, శాలువాతో సత్కరించారు. ఇదే ఫోటోను 2024, మే 2వ తేదీన AIMIM పార్టీ తమ అధికారిక ట్విట్టర్ లో షేర్ చేసింది. ఒవైసీ మలక్‌పేట్ ఎమ్మెల్యేతో కలిసి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మూసారాంబాగ్‌, ఇందిరానగర్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి, పతంగి గుర్తుకు ఓటు వేయాలని కోరారని ట్వీట్ లో పేర్కొంది. దీన్ని బట్టి అసదుద్దీన్ ఒవైసీ ఈ ప్రచారంలో  పూజారులతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఒవైసీ గుడికి వెళ్లినట్లుగా తప్పుగా ప్రచారం చేస్తున్నారని 'ఫ్యాక్ట్ లీ' స్పష్టత ఇచ్చింది. పూజారులు సన్మానించినప్పుడు తీసిన ఫోటోను షేర్ చేస్తూ అసదుద్దీన్ గుడికి వెళ్లినట్లుగా ప్రచారం చేస్తున్నారని నిర్ధారించింది. 

This story was originally published by Factly.in as part of the Shakti Collective. This story has been Edited by ABP Desam staff.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Flipkart Mobile Offers: ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ - గూగుల్ ఫోన్లు, ఐఫోన్లపై ఎంత తగ్గిందంటే?
ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ - గూగుల్ ఫోన్లు, ఐఫోన్లపై ఎంత తగ్గిందంటే?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget