అన్వేషించండి

Fact Check: చెన్నై ఎయిర్‌పోర్ట్ మునిగిపోయిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో నిజమేనా?

Fact Check: చెన్నై ఎయిర్‌పోర్ట్ మునిగిపోయిందంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది.

Fact Check:

తమిళనాడులో మిగ్జాం ఎఫెక్ట్..

మిగ్జాం తుఫాను ప్రభావం (Cyclone Michaung) తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో గట్టిగానే కనిపిస్తోంది. తీర ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చెన్నైలో వరదలతో ప్రజలు సతమతం అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ తుఫాను విధ్వంసానికి సంబంధించిన వీడియోలు వైరల్ (Cyclone Michaung Videos) అవుతున్నాయి. అయితే...కొన్ని పాత వీడియోలనూ పోస్ట్ చేసి వాటికి #Cyclone Michaung హ్యాష్‌ట్యాగ్‌లతో వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చెన్నై ఎయిర్‌పోర్ట్‌కి (Chennai Airport) సంబంధించిన ఓ ఫొటోని (ఫొటో కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అందరూ షేర్ చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో భారీ ఎత్తున నీళ్లు నిలిచిపోయాయి. అందులో కొన్ని విమానాలు మునిగిపోయాయి. "ప్రస్తుతం చెన్నై ఎయిర్‌పోర్ట్ పరిస్థితి ఇదీ. సముద్రం ఉప్పొంగుతోంది" అంటూ ఆ ఫొటోని షేర్ చేస్తున్నారు.

ఈ ఫొటోతో పాటు ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది. చెన్నైలో వరదల కారణంగా ఓ వీధి వీధంతా కొట్టుకుపోయిందని పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి తన బైక్‌ని నీళ్లలో నుంచి బయటకు తీసుకొచ్చేందుకు తెగ కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఈ వీడియోకి (ఇక్కడ క్లిక్ చేయండి) లక్షన్నరకు పైగా వ్యూస్ వచ్చాయి. లైక్‌లూ వందల కొద్దీ వస్తున్నాయి. ఇదొక్కటే కాదు. మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. చెన్నైలో వరదలు ముంచెత్తిన తరవాత పరిస్థితులు ఇలా ఉన్నాయని ఓ వీడియోని పోస్ట్ చేశారు కొందరు నెటిజన్లు. దాన్ని చాలా మంది షేర్ చేశారు. ఓ మోటార్‌సైక్లిస్ట్‌ నీళ్లలో మునిగిపోయి ఉన్న బ్రిడ్జ్‌పై నుంచి వెళ్లిన వీడియో (వీడియో ఇదే) ఇది. ఈ వీడియోలు, ఫొటోలపై Logically Facts ఫ్యాక్ట్ చెక్ చేసింది.  reverse-image search ద్వారా అసలు విషయం వెల్లడించింది. 

ఇదీ నిజం..

రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో తేలిందేంటంటే...ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలకి, మిగ్జాం తుఫానుకి ఎలాంటి సంబంధం లేదు. ఎయిర్‌ పోర్ట్ ఇమేజ్‌ ఇప్పటిది కాదు. 2015 లోది. ఈ ఇమేజ్‌ని 2015 డిసెంబర్ 2వ తేదీన వికీపీడియాలో పబ్లిష్ చేశారు. అప్పుడు కూడా చెన్నైలో వరదలు వచ్చాయి. ఆ సమయంలో ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ హెలికాప్టర్ల నుంచి చెన్నై ఎయిర్‌ పోర్ట్ ఫొటో తీశారు. అప్పట్లో BBC Newsలోనూ ఈ ఫొటో పబ్లిష్ అయింది. ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీ AFP ఈ ఫొటోని విడుదల చేసింది.

 

Fact Check: చెన్నై ఎయిర్‌పోర్ట్ మునిగిపోయిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో నిజమేనా?

Image Source: Wikipedia

ఇక వరద నీటిలో బైక్‌ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న వీడియోనీ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఫ్యాక్ట్ చేసింది Logicallt Facts టీమ్. 2020లో జులై 29న ఈ వీడియో అప్‌లోడ్ అయింది. అప్పటి వరదలకు సంబంధించిన వీడియో ఇది. దీనికి మిగ్జాంకి ఎలాంటి సంబంధం లేదు. చెన్నైలోని క్రోమ్‌పేట్‌లోది ఈ వీడియో.

Fact Check: చెన్నై ఎయిర్‌పోర్ట్ మునిగిపోయిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో నిజమేనా?

ఇక మోటార్‌ సైక్లిస్ట్ నదిని దాటిన వీడియో మరీ పాతదేం కాదు. ఈ మధ్య బాగా వైరల్ అయింది. దీనికి మిగ్జాం వరదలకు ఎలాంటి లింక్ లేదు. ఈ ఏడాది ఏప్రిల్ 6న ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ అయింది. ఇప్పుడిదే వీడియోని మిగ్జాం తుఫాన్‌కి లింక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇవన్నీ పాతవే అని ఫ్యాక్ట్‌చెక్‌లో వెల్లడైంది. 

 

Image Source: Youtube

disclaimer: This report first appeared on logicallyfacts.com, and has been republished on ABP Desam as part of a special arrangement.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Embed widget