అన్వేషించండి

Trinayani October 6th: ప్రమాదం నుంచి బయటపడ్డ విశాల్ - తిరిగి ఇంటికొ వచ్చిన విశాలాక్షి!!

విశాల్ ప్రమాదం నుంచి బయటపడడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

Trinayani October 6th Written Update: ఈరోజు ఎపిసోడ్ లో

ఆ పాము కాటేస్తే బతకడం కష్టమని రత్తయ్య అందరితో అంటాడు.

నయని: విక్రాంత్ బాబు, మనం బాబు గారిని తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్దాము. నేను నా బాబు గారిని కాపాడుకుంటాను అని అనగా అందరూ అమ్మవారి దగ్గరికి విశాల్ ని తీసుకుని వెళ్తారు.

అప్పుడు నయని అమ్మవారి దగ్గరికి వెళ్లి పూజలు చేస్తూ ఉంటుంది. కానీ అమ్మవారి దగ్గర ఉన్న దీపాలు అన్ని ఆగిపోతాయి.

తిలోత్తమ: విశాల్ ప్రాణాలు విడిచినట్టు అమ్మవారి సైగ చేస్తున్నట్టుంది.

విక్రాంత్: వదిన హాస్పిటల్ కి తీసుకెళ్తాము ప్రాణాలు కాపాడుకోవచ్చు.

సుమన: అవును హాస్పిటల్ కి తీసుకెళ్తే మా అక్క మొగుడు చచ్చాడని డాక్టర్లు అయినా తేలుస్తారు.

వల్లభ: ఒకల్ని కాపాడబోయి ఇంకొకళ్ళు ప్రాణాలు విడిచారు పాపం.

Also Read: ఉలూచిని కనిపెట్టిన నయని - విశాల్ ని కాటేసిన నల్ల నాగు!

నయని: చూసావా అమ్మ నా భర్త చనిపోయాడు అని ఇన్ని మంది నా కళ్ళముందు ఇన్ని మాటలు అంటున్నారు. ఒక్క క్షణం ఒకే ఒక క్షణం నా భర్తని బతికించమ్మా వెంటనే నా ప్రాణాలను నీకు అర్పించేస్తాను. తర్వాత నా పిల్లల్ని కూడా నీలో ఏకం చేసుకో.

నువ్వే కాని అమ్మవారిగా కాకుండా కాళికాదేవిలా ఉంటే నీ ఆకలికి మమ్మల్ని బలి తీసుకొ అని చెప్పి అక్కడ ఉన్న త్రిశూలాన్ని తీసి తను పొడుచుకోవాలనుకుంటుంది. ఇంతలో గాయత్రీ వచ్చి తన కాళ్లు పట్టుకుంటుంది అప్పుడు ఆగిపోతుంది నయని.

అదే సమయంలో విశాల్ కూడా స్పృహలోకి వస్తాడు. విశాల్ స్పృహలోకి రావడం చూసి తిలోత్తమ, వల్లభలు ఆశ్చర్యపోతారు.

విశాల్: గాయత్రికి ఏం కాలేదు కదా?

నయని: లేదు బాబు గారు తనని కాపాడబోయి మీరే ప్రాణాలు మీదికి తెచ్చుకున్నారు. అమ్మవారి దయవల్ల మళ్లీ మీరు మాకు దక్కారు అని అంటుంది.

ఆ తర్వాత సీన్లో విశాల్ గాయత్రీ ని ఎత్తుకోగా నయని అక్కడికి వస్తుంది.

నయని: బాబు గారు అమ్మవారి దయవల్ల మీరు క్షేమంగా ఉన్నారు. అదే అమ్మవారి బొట్టు పెట్టుకోండి మనశ్శాంతిని ఇస్తుంది పాజిటివ్ వైప్స్ వస్తాయి అని చెప్పి విభూది పెడుతుంది నయని.

నయని: అవును బాబు గారు గానవికి ఏవైనా ప్రమాదం వస్తే నాకు తెలీదు ఎందుకంటే తను మన సొంత బిడ్డ కనుక. మరి గాయత్రి కి ప్రమాదం వచ్చినా నాకు తెలియలేదు ఎందుకు?

విశాల్: ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడే కవర్ చేయలేదు నేను ఇబ్బంది పడతాను అని మనసులో అనుకుంటాడు విశాల్. నీకు నేను ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా ఈ రోజు తెలియలేదు కదా కొన్ని కొన్ని సార్లు మిస్ ఫైర్ అవుతూ ఉంటుంది కర్మానుసారం ఏం జరుగుతుందో మనం మాత్రం ఏం చెప్పగలం అని అంటాడు.

Also Read: పెళ్లి పీటల మీద ఆర్య - ఆపడానికి వచ్చిన సుబ్బు, పద్దులు!

ఆ తర్వాత సీన్లో తిలోత్తమ, వల్లభలు సోఫా మీద కూర్చుంటారు.

వల్లభ: మమ్మీ మొగుడు పోయిన తర్వాత ఆడవాళ్ళకి తెలివి పెరుగుతుందంట నిజమేనా?

తిలోత్తమా: అలాగని కాదు కానీ ఎవరి శక్తి ఆనుసారం వాళ్ళ తెలివితేటలు వాళ్ళవి.

వల్లభ: మరేంటి మమ్మీ నువ్వు పసుపు గౌరమ్మని నీళ్లలో వేసిన, ఆ నల్ల పాము చేత కాటేయడానికి ప్రయత్నించినా సరే ఏవి నయని ని సింగిల్ స్టేటస్ కి తీసుకుని రాకపోయాయి!

తిలోత్తమ: ఒరే ఒరే ఆగరా మన ఏమైనా గదిలో ఉన్నామా మాట్లాడడానికి హాల్లో ఉన్నాము అని అనగా మిగిలిన కుటుంబ సభ్యులందరూ అక్కడికి వస్తారు. హాసిని నీళ్లను ఇల్లంతా జల్లుతుంది.

నీళ్లను ఎందుకు జల్లుతున్నావు అని అందరూ హాసినిని అడుగుతారు.

హాసిని: అమ్మ మన ఇంటికి వస్తుంది కదా.

వల్లభ: ఏ అమ్మ?

హాసిని: ఏ అమ్మ అయినా మన అమ్మే అని అనగా ఇంతలో డమ్మక్క అక్కడికి వస్తుంది.

డమ్మక్క: అమ్మ ఏ పిలుపుతో పిలిచిన పలుకుతుంది

Also Read: వేడుకగా వినాయక చవితి సంబరాలు- ముకుంద మనసులో కోరిక భవానీకి తెలిసిపోతుందా!

నయని: విశాలాక్షి వచ్చిందా? అని అనగా విశాలాక్షి చీరలో తయారయ్యి ఇంట్లోకి వస్తుంది.

తిలోత్తమా: చిర అంతా బానే ఉంది కానీ మెడలో నల్లపూసలు ఉన్నాయి ఏంటి కొంపతీసి పెళ్లయిందా?

విశాల్: బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం అమ్మ.. అలా ఏమీ అయ్యి ఉండదు.

విశాలాక్షి: త్వరలో నవరాత్రులు వస్తున్నాయి కదా దానికి సూచనగా ఇవి వేశాను అని అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Join Us On Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Kolkata T20 Updates: అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన అభిషేక్, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన శర్మ, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
UPSC IFS 2025: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ వెల్లడి - పోస్టులెన్నంటే?
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ వెల్లడి - పోస్టులెన్నంటే?
Chandrababu on Lokesh: రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Vizag News: విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
Embed widget