అన్వేషించండి

Madhuranagarilo July 28th: 'మధురానగరిలో' సీరియల్: రాధను దూరం చేయటానికి ప్లాన్ చేసిన సంయుక్త.. గన్నవరంను చితక్కొట్టిన విల్సన్, వాసంతి?

రాధను శ్యామ్ కు దూరం చేయటానికి తల్లి కూతుర్లు ఇద్దరు చాలా లోతుగా ప్లాన్ చేయటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Madhuranagarilo July 28th: ఫస్ట్ నైట్ గదిని ఏర్పాటు చేయించి శిరోజా ను అందంగా రెడీ చేస్తుంది వాసంతి. ఇక కొన్ని సలహాలు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భర్త రాక కోసం శిరోజా తెగ ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ విల్సన్ తాగి వచ్చి ఏవేవో మాట్లాడుతూ రేప్ చేస్తానని చెప్పి మంచం మీద తూలి పడతాడు.

మరోవైపు రాధ దగ్గరికి శ్యామ్ వచ్చి నీకు పెళ్లి కాలేదన్న అనుమానం నాకు చాలా ఉంది అంటూ.. గతంలో పూజారి నిన్ను దీవించినప్పుడు నీకు పెళ్లి కాలేదని అనుమానం వచ్చింది. ఇక పసుపు కొట్టేటప్పుడు తప్పించుకోవడానికి చేతికి గాయం చెప్పి మరోసారి తప్పించుకోవటంతో అప్పుడు కూడా నీకు పెళ్లి కాలేదని అనుమానం మరింత బలంగా ఏర్పడిందని.. కోయదొర వేషంలో వచ్చినప్పుడు నీ భర్త అనకుండా పండు తండ్రి అన్నప్పుడు కూడా అనుమానం వచ్చిందని.. ఇక్కడే చుట్టుపక్కలో ఉన్న నీ భర్తను నువ్వే గుర్తుపట్టలేను అని అనేసరికి కూడా పెళ్లి కాలేదని నమ్మకం పెరిగిపోయిందని..  ఇక పెళ్లి నాటకం ఆడినప్పుడు కూడా నీ భర్త రాలేదంటే నీకు నిజంగానే పెళ్లి కాలేదు కదా అని అంటాడు.

దాంతో రాధ మౌనంగా ఉండటంతో వెంటనే పండు దగ్గరికి తీసుకెళ్లి పండు మీద ఒట్టు వేయించి నీకు నిజంగా పెళ్లి కాలేదనే విషయం పండు మీద ఒట్టేసి చెప్పమని అంటాడు. నేను చెప్పిందంతా నిజం నువ్వు చెప్పేవన్నీ అబద్ధం అని ఒట్టు వేయని అంటాడు. దాంతో రాధ పండు మీద ప్రమాణం చేసి తనకు నిజంగానే పెళ్లి జరగలేదు అని అనటంతో వెంటనే శ్యామ్ నీకు పెళ్లి కాలేదు కాబట్టి నేను ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు.

ఎవరో ఎందుకు నేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని తాళిబొట్టు తీసి తన మెడలో కడతాడు. అంతేకాకుండా పండు ని ఎత్తుకొని పండు కి నేనే తండ్రిని అంటాడు. ఇక రాధ తాళిబొట్టు చూసుకుంటూ ఉంటుంది. అయితే ఇదంతా సంయుక్త కలగంటుంది. వెంటనే లేచి అరుస్తుంది. పక్కనే ఉన్న తన తల్లి ఏం జరిగింది అని అడగటంతో శ్యామ్ రాధ దగ్గరికి వెళ్లి తాళి కట్టినట్లు పీడకల వచ్చింది అని చెప్పటంతో అపర్ణ భయపడకు అని ధైర్యం ఇస్తుంది.

తనకు శ్యామ్ తో పెళ్లయ్యే వరకు ఈ టెన్షన్స్ తప్పవని.. ఎలాగైనా వారిద్దరిని దూరం చేయాలని తన దగ్గర ఒక ప్లాన్ ఉందని ఆ ప్లాన్ చెప్పేస్తుంది. ఇక ఆ ప్లాన్ కి అపర్ణ కూడా ఓకే అంటుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే గన్నవరం కు వాసంతి సంతోషంగా టిఫిన్ ఇస్తుంది. ఇక ఇంత సంతోషానికి కారణం ఏంటి అని గన్నవరం అడగటంతో ఇన్ని రోజులు భర్తను దూరం పెట్టిన శిరోజా వాళ్లకు రాత్రి శోభనం జరిగింది అని అనటంతో గన్నవరం షాక్ అవుతాడు.

అప్పుడే విల్సన్ అక్కడికి వచ్చి తన శోభనం పాడు చేసింది వీడే అని.. తన ప్లాన్ మొత్తం పోయింది అని గన్నవరంను కొడతాడు. ఇక వాళ్ళ ప్లాన్ అలా పాడు చేసినందుకు వాసంతి కూడా గన్నవరం ను బాగా చితక్కొడుతుంది. ఇక రాధ ఇంటికి తన ఫ్రెండ్ వచ్చి నువ్వు నిజంగానే శ్యామ్ ని ప్రేమిస్తున్నావు.. లేదంటే ముద్దు పెట్టే విషయం గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తావు.. పైగా ఈ విషయం గురించి నన్ను పిలిచి మరీ చెబుతున్నావు అని అనడంతో అటువంటిదేమీ లేదు అని రాధ అంటుంది. తర్వాత రాధ కాస్త ఆలోచనలో పడినట్లు కనిపిస్తుంది

also read it:  Janaki Kalaganaledhu July 27th: ‘జానకి కలగనలేదు’ సీరియల్ : ఐపీఎస్ గా ఇంట్లోకి వచ్చిన మొదటి రోజే కోడలికి కండిషన్ పెట్టిన జ్ఞానంబ.. బాధలో గోవిందరాజులు?

Join Us on Telegram:  https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 6th: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ దూరం పెట్టడంతో పిచ్చెక్కిపోతున్న జ్యోత్స్న! ఆస్తి మొత్తం తనదే.. కానీ..?
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ దూరం పెట్టడంతో పిచ్చెక్కిపోతున్న జ్యోత్స్న! ఆస్తి మొత్తం తనదే.. కానీ..?
Gundeninda Gudigantalu August 6th:రోహిణిని జుట్టుపట్టి ఈడ్చుకుంటూ వచ్చి గెంటేసిన ప్రభావతి...భార్యను మళ్లీ తీసుకురానన్న మనోజ్‌
గుండెనిండా గుడిగంటలు:రోహిణిని జుట్టుపట్టి ఈడ్చుకుంటూ వచ్చి గెంటేసిన ప్రభావతి...భార్యను మళ్లీ తీసుకురానన్న మనోజ్‌
Brahmamudi Serial Today August 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్: నందుకు వార్నింగ్‌ ఇచ్చిన వెంకీ – రేఖకు కోపం తెప్పించిన లక్కీ  
‘బ్రహ్మముడి’ సీరియల్: నందుకు వార్నింగ్‌ ఇచ్చిన వెంకీ – రేఖకు కోపం తెప్పించిన లక్కీ  
Illu Illalu Pillalu Serial Today August 6th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్ పూర్తిగా మారిపోయాడా..? అమూల్య షాక్! ఒక్క ఎపిసోడ్‌లో 3 ట్విస్ట్‌లు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్ పూర్తిగా మారిపోయాడా..? అమూల్య షాక్! ఒక్క ఎపిసోడ్‌లో 3 ట్విస్ట్‌లు!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Embed widget