అన్వేషించండి

Madhuranagarilo July 19th: ‘మధురానగరిలో’ సీరియల్: సంయుక్తకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రాధ, అసలు నిజం తెలుసుకున్న శ్యామ్?

అతిగా మాట్లాడిన సంయుక్తకు రాధ గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Madhuranagarilo July 19th: గుడిలో ఒక ఆవిడ ఒంటిమిదికి అమ్మవారు పూనటంతో అక్కడ అందరి భవిష్యత్తు గురించి చెబుతూ ఉంటుంది. వెంటనే రాధ అక్కడికి వెళ్లి పండు వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది. వెంటనే ఆవిడ మీ దగ్గరలోనే ఉన్నాడు.. మీ చుట్టే తిరుగుతున్నాడు.. కానీ మీరు కనిపెట్టలేకపోతున్నారు ఎవరు ఆయన అని అడుగుతుంది రాధ. అదే సమయంలో మరొకరు అమ్మవారి దగ్గరికి రావటంతో రాధను పక్కకు నెట్టేస్తారు.

రాధ ఆలోచనలో పడుతుంది. తర్వాత సంయుక్త తన తల్లితో రాధ బోనం ఎత్తుకుందని.. కచ్చితంగా తనకు శ్యామ్ తో పెళ్లి జరుగుతుందేమో అని భయపడుతూ చెప్పటంతో అలా చూస్తూ ఊరుకునే దాన్ని కాదు అని శ్యామ్ తో నీకే పెళ్లి జరుగుతుంది అని.. ఒకవేళ అడ్డుపడితే తన పని చేస్తాను అని అంటుంది. ఇక ఇంట్లో ఉన్న రాధ దగ్గరికి వచ్చిన శ్యామ్ గాయానికి వెన్నుపూస పెట్టడానికి వచ్చాను అంటాడు.

తన కాళ్ళు పట్టుకొని వెన్నుపూస పెడుతూ ఉండగా కాళ్ళు పట్టుకోకండి అని అంటుంది. అంటే తప్పు చేసిన వాళ్ళే కాళ్లు పట్టుకోవాలా అని శ్యామ్ అంటాడు. ఆ విధంగా చూసినట్లయితే నేను కూడా నీ విషయంలో తప్పు చేశాను కదా అని జరిగిన విషయం గుర్తుకు చేస్తాడు. మామూలుగా అందరూ కాళ్లు పట్టుకోకుండా చేతులు పట్టుకొని ఇవే కాళ్ళు అని అంటారు కదా ఇప్పుడు నేను కాలు పట్టుకున్నాను అవే చేతులు అనుకో అని వెన్నుపూస పెడుతూ ఉంటాడు.

మరోవైపు వాసంతి ఇంటికి ఒక ముష్టివాడు వచ్చి అన్నం అడగటంతో చేతులు ఖాళీ లేదు అని అనగా నేను వచ్చి పెట్టుకుంటానులే అని అంటాడు అతను. దాంతో వాసంతి అతని తిట్టి పంపించగా అతడు గన్నవరం కి ఎదురుపడతాడు. నా భార్య నీకు అన్నం పెట్టలేదా తనని ఇంటికి తీసుకెళ్ళగా అతడు మళ్ళీ అన్నం పెట్టమని అడుగుతాడు. ఈ సారి గన్నవరం కూడా అదే డైలాగ్ చెబుతాడు.

ఇంట్లో రాధ పాలు పొయ్యి మీద పెట్టి ఏదో ఆలోచనలో పడగా అక్కడికి వచ్చిన మధుర పొంగుతున్న పాలను ఆఫ్ చేసిన రాధను పిలుస్తుంది. ఇక ఏం జరిగింది అని అడగడంతో గుడిలో అమ్మవారు వచ్చిన ఆవిడ చెప్పిన విషయాలు చెబుతుంది. దాంతో ఎలాగైనా పండు వాళ్ళ నాన్న దొరుకుతాడు అని ధైర్యం ఇస్తుంది. కానీ అతనిని గుర్తుపట్టాలి కదా అని రాధ పొరపాటున అని మళ్లీ సరిదిద్దుకుంటుంది.

ఇక మధుర కనపడిన వెంటనే అతనికి వార్నింగ్ ఇస్తాను అని అంటుంది. ఇక పసుపు కొట్టే కార్యక్రమం ఉంది అని రమ్మని చెప్పింది. ఆ తర్వాత రాధ, పండు మధుర ఇంటికి వెళ్లగా మధుర పసుపు కొట్టే ఏర్పాటు చేయమని చెప్పి అక్కడ నుంచి వెళ్తుంది. ఇక అప్పుడే అక్కడికి సంయుక్త తన తల్లితో వచ్చి రాధను తన మాటలతో అవమానిస్తూ ఉంటుంది.

వెంటనే రాధ తనకు తన స్టైల్ లో గట్టి వార్నింగ్ ఇస్తుంది.  ఎలాగైనా నీకు, శ్యామ్ కు పెళ్లి జరుగుతుందని.. మళ్ళీ నా జోలికి వస్తే ఈ సారి ఇళ్ళు నువ్వే ఖాళీ చేయాలని చూసావన్న సంగతి చెబుతాను అని బెదిరిస్తుంది. తర్వాయి భాగంలో పసుపు నేను ముందు కొడతాను అని సంయుక్త అనగా.. మధుర పెళ్లయిన వారితో చేయించాలి అని రాధను అంటుంది. కానీ రాధ తనకు దెబ్బ తగిలిందని చేతికి కట్టు కట్టుకుంటుంది. అయితే శ్యామ్ రాధ చేతికి గాయం అవ్వలేదని తెలుసుకొని అంటే నీకు పెళ్లి జరగలేదు అన్నమాట నిజం కదా అంటాడు. వెంటనే రాధ అవును నాకు పెళ్లి జరగలేదు అంటుంది.

also read it : Prema Entha Madhuram July 18th: ‘ప్రేమ ఎంత మధురం’: మాన్సీ చెంప పగలగొట్టిన అను.. టెన్షన్ లో రేష్మ, ప్రీతి?


Join Us on Telegram:  https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ramana Deekshitulu: తిరుమల లడ్డూ వివాదం - ఐదేళ్లు మహా పాపం జరిగిందని రమణ దీక్షితులు ఆవేదన
తిరుమల లడ్డూ వివాదం - ఐదేళ్లు మహా పాపం జరిగిందని రమణ దీక్షితులు ఆవేదన
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
IND vs BAN : తొలి ఇన్నింగ్స్‌ 376 స్కోర్ తో ముగించిన భారత్,  తొలి ఓవర్ లోనే షాకిచ్చిన జస్ప్రీత్ బుమ్రా
తొలి ఇన్నింగ్స్‌ 376 స్కోర్ తో ముగించిన భారత్, తొలి ఓవర్ లోనే షాకిచ్చిన జస్ప్రీత్ బుమ్రా
Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ramana Deekshitulu: తిరుమల లడ్డూ వివాదం - ఐదేళ్లు మహా పాపం జరిగిందని రమణ దీక్షితులు ఆవేదన
తిరుమల లడ్డూ వివాదం - ఐదేళ్లు మహా పాపం జరిగిందని రమణ దీక్షితులు ఆవేదన
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
IND vs BAN : తొలి ఇన్నింగ్స్‌ 376 స్కోర్ తో ముగించిన భారత్,  తొలి ఓవర్ లోనే షాకిచ్చిన జస్ప్రీత్ బుమ్రా
తొలి ఇన్నింగ్స్‌ 376 స్కోర్ తో ముగించిన భారత్, తొలి ఓవర్ లోనే షాకిచ్చిన జస్ప్రీత్ బుమ్రా
Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Samantha: గుడ్ న్యూస్ చెప్పిన సమంత... ఫుల్ ఖుషీగా సామ్ ఫ్యాన్స్
గుడ్ న్యూస్ చెప్పిన సమంత... ఫుల్ ఖుషీగా సామ్ ఫ్యాన్స్
Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
Ghaati Movie: ‘ఘాటీ’ షూటింగ్ మళ్లీ షురూ చేసిన అనుష్క శెట్టి... హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల షూట్
‘ఘాటీ’ షూటింగ్ మళ్లీ షురూ చేసిన అనుష్క శెట్టి... హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల షూట్
Embed widget