అన్వేషించండి

Sandhya Theater Stampede : సంధ్య థియేటర్ ఘటన - కోర్టు కీలక ఆదేశాలు

Sandhya Theater Incident : సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. థియేటర్ యాజమాన్యం తాజాగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

Sandhya Theater Stampede Incident Latest Update : అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన గుర్తుండే ఉంటుంది. తాజాగా ఈ ఘటనకు సంబంధించి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని థియేటర్ మేనేజ్మెంట్ ఓ నోట్ రిలీజ్ చేసింది. 

'ఫేక్ ప్రచారం వద్దు'

కోర్టు ఉత్తర్వుల ప్రకారం... కేసుకు సంబంధించిన అంశాలపై విచారణ సాగుతున్న టైంలో అఫీషియల్ కన్ఫర్మేషన్‌కు ముందుగానే ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఎలాంటి ఊహాగానాలు, అసత్య ప్రచారాలు చెయ్యొద్దని కోర్టు ఆదేశించింది. వాస్తవానికి  విరుద్ధంగా డిబేట్స్, వార్తా కథనాలు, సోషల్ మీడియా పోస్టులు పబ్లిష్ చేయడం, షేర్ చేయడం వద్దని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

సంబంధిత మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్ ఫామ్స్, సోషల్ మీడియా వేదికలు, ప్రజలు... కోర్టు ఆదేశాలను గౌరవించి ఎలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటూ థియేటర్ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. కేసు తుది తీర్పు వెలువడే వరకూ కోర్డు ఆదేశాలను ప్రతీ ఒక్కరూ గౌరవించాలని తెలిపింది.

Also Read : Blast Zone OTT Release : బ్లాస్ట్ జోన్ ఓటీటీ రిలీజ్ డేట్ - అర్జున్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

అసలేం జరిగిందంటే?

2024, డిసెంబర్ 4న పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ప్రీమియర్ షో చూసేందుకు వచ్చిన హీరో అల్లు అర్జున్ చూసేందుకు ఫ్యాన్స్ ఒక్కసారిగా దూసుకురావడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా... ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన మూవీ టీం, హీరో అల్లు అర్జున్ బాలుడు శ్రీతేజ్ ఫ్యామిలీకి అండగా నిలిచారు. మైత్రీ మూవీ మేకర్స్, అల్లు అరవింద్, డైరెక్టర్ సుకుమార్ సహా తెలంగాణ ప్రభుత్వం వరకూ దాదాపు రూ.3 కోట్లకు పైగా సాయం అందించింది. శ్రీతేజ్‌కు పూర్తి కార్పొరేట్ వైద్యం అందించగా పూర్తిగా కోలుకున్నాడు. ఎప్పటికప్పుడు అల్లు అరవింద్ ఫ్యామిలీ శ్రీతేజ్ వైద్య పరిస్థితి తెలుసుకుంటూ సాయం అందించారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget