అన్వేషించండి

Salman Khan: 'సికిందర్' మూవీపై బాలీవుడ్ స్టార్స్ మౌనం - స్పందించిన కండల వీరుడు సల్మాన్ ఖాన్, తనకు సపోర్ట్ కావాలంటూ..

Sikindar Movie: తనకు బాలీవుడ్ స్టార్స్ సపోర్ట్ కావాలంటూ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అన్నారు. ఇటీవల 'సికిందర్' మూవీకి సంబంధించి రిలీజ్‌కు ముందు తర్వాత ఎవరూ స్పందించకపోవడంపై ఆయన మాట్లాడారు.

Salman Khan About Support Of Bollywood Stars To Sikindar Movie: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan), దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'సికిందర్' (Sikindar) మార్చి 30న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ విడుదలకు ముందు తర్వాత బాలీవుడ్ స్టార్స్ ఎవరూ మూవీ గురించి స్పందించలేదు. దీనిపై తాజాగా కండల వీరుడు సల్మాన్ మాట్లాడారు. 

'నాకూ సపోర్ట్ కావాలి'

సాధారణంగా సల్మాన్ తన తోటి స్టార్స్ సినిమా ప్రచారాల్లోనూ పాల్గొంటారు. అయితే, ఆయన సికిందర్ మూవీపై ఎవరూ మాట్లాడలేదు. సినిమా విడుదలకు ముందు ఆమిర్ ఖాన్ (Aamir Khan), సన్నీ డియోల్ (Sunny Deol) మాత్రమే మంచి విజయం సాధించాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. మూవీ రిలీజ్ తర్వాత కూడా ఎవరూ స్పందించలేదు. తోటి బాలీవుడ్ స్టార్స్ మౌనంపై సల్మాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.  తనకు కూడా మద్దతు కావాలని అన్నారు.

'బాలీవుడ్‌లోని స్టార్స్ అంతా బహుశా నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు అనుకున్నారేమో.. అందుకే ఎవరూ స్పందించలేదు. కానీ ప్రతీ మనిషికి మద్దతు కావాలి. నాకూ సపోర్ట్ కావాలి.' అని చెప్పారు. 'సికిందర్' రిలీజ్‌కు ముందు దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌తో కలిపి ఆమిర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వీరిద్దరూ తప్ప మిగిలిన స్టార్స్ ఎవరూ మూవీని ప్రమోట్ చేయలేదు.

Also Read: ముందూ వెనుకా చూసుకోలేదు.. గుడ్డిగా దూకేశారు.. ‘ఆదిత్య 369’ గురించి ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు

డెడికేషన్ లేకుంటే స్టార్ అయ్యేవాడినా..

తనకు వర్క్ పట్ల నిబద్ధత లేదంటూ వచ్చిన కథనాలపై సల్మాన్ స్పందించారు. సినిమాకు సంబంధించిన ప్రతీ విషయంలోనూ భాగం అవుతానని అన్నారు. తనకు డెడికేషన్ లేకుంటే ఇంత పెద్ద స్టార్ అయ్యేవాడిని కాదని తెలిపారు.

సికిందర్ మూవీలో సల్మాన్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించారు. మూవీలో కాజల్ అగర్వాల్ కీలక పాత్ర పోషించగా.. ప్రముఖ నటుడు సత్యరాజ్ నెగిటివ్ రోల్‌లో నటించారు. రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్‌మెంట్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై సాజిద్ నదియావాలా ఈ చిత్రాన్ని నిర్మించారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

స్టోరీ ఏంటంటే?

రాజ్ కోట్ సంస్థాన వారసులు సంజయ్ (సల్మాన్ ఖాన్) అంటే ప్రజలకు ఎక్కడా లేని అభిమానం. ఆయన ఓసారి ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఓ మహిళతో మహారాష్ట్ర మంత్రి కొడుకు ఓ మహిళతో తప్పుగా ప్రవర్తిస్తాడు. దీంతో అతన్ని కొడతాడు సంజయ్. ఈ విషయం తెలిసిన మంత్రి.. తన కొడుకుని కొట్టిన వాడి అంతు చూడాలని పోలీస్ ఆఫీసర్‌ను సంజయ్ ఇంటికి పంపిస్తాడు. పోలీస్ సంజయ్ ఇంటికి వెళ్లగా అతని వాహనాన్ని ధ్వంసం చేస్తారు అక్కడి ప్రజలు. 

దీంతో సంజయ్‌ను దొంగ దెబ్బ తీయాలని టెర్రర్ దాడిలో ఇరికించేందుకు యత్నిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది. తన భార్య ఆర్గాన్స్‌ను ఎందుకు డొనేట్ చేశారు? సంజయ్ భార్య మరణానికి కారణం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

ఆ ఓటీటీలోకి..

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకున్నట్లు తెలుస్తుండగా.. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam
History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget