అన్వేషించండి

క్రేజీ రూమర్: అయ్యగారితో అతిలోక సుందరి కూతురు రొమాన్స్?

అఖిల్ అక్కినేని తన నెక్స్ట్ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఓ డెబ్యూ డైరెక్టర్ తో చేయనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఎంతో కాలంగా బ్లాక్ బస్టర్ హిట్ కోసం కష్టపడుతున్న అక్కినేని వారసుడు అఖిల్ కు 'ఏజెంట్' సినిమాతో తీవ్ర నిరాశే ఎదురైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్.. తొలి రోజే మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకొని, బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ దిశగా పయనిస్తోంది. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో అఖిల్ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడనే దానిపై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.
 
నిజానికి 'ఏజెంట్' సెట్స్ మీద వుండగానే అఖిల్ తన తదుపరి చిత్రాన్ని ఫిక్స్ చేసుకున్నాడు. #Akhil6 మూవీ టాలీవుడ్ బడా బ్యానర్స్ లో ఒకటైన యూవీ క్రియేషన్స్ లలో రూపొందనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రానికి అనిల్ కుమార్ అనే ఓ డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వం వహించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 
 
అనిల్ కుమార్ గతంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'సాహో' సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ & రైటర్ గా వర్క్ చేశాడు. ఇప్పుడు అఖిల్ కోసం ఓ అద్భుతమైన ఫ్యాంటసీ డ్రామా కథను రెడీ చేశాడట. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిసాయని, అఖిల్ కు స్టోరీ బాగా నచ్చిందని ఇన్సైడ్ టాక్. అయితే ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే, ఈ మూవీలో హీరోయిన్ ను కూడా ఫైనలైజ్ చేశారట.
 
యూవీ బ్యానర్ లో అఖిల్ చేయబోయే ఫాంటసీ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మెయిన్ హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల మేకర్స్ జాన్వీని సంప్రదించారని.. కథ నచ్చడంతో ఆమె వెంటనే ఓకే చెప్పిందని అంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. 
 
దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా 'ధడక్' సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. తల్లి అందంతో పాటు అభినయాన్ని కూడా పునికిపుచ్చుకున్న ఈ భామ.. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. యువ హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో అమ్మడిని ఎప్పటి నుంచో టాలీవుడ్ కు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తుండగా.. ఎట్టకేలకు NTR30 ప్రాజెక్ట్ సెట్ అయింది.
 
యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో జాన్వీ హీరోయిన్ గా చేస్తోంది. నందమూరి వారసుడి సరసన నటిస్తున్న ఈ అందాల భామ.. ఇదే క్రమంలో అక్కినేని వారసుడితో రొమాన్స్ చేయడానికి రెడీ అయిందని.. అఖిల్6 చిత్రంలో ఫిమేల్ లీడ్ రోల్ అవకాశాన్ని చేజిక్కించుకుందని అంటున్నారు. 
 
జాన్వీ తల్లి శ్రీదేవి మరియు అఖిల్ తండ్రి అక్కినేని నాగార్జున గతంలో హీరో హీరోయిన్లుగా కలసి నటించారు. ఇప్పుడు జాన్వీ - అఖిల్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఫ్యాన్స్ కు ట్రీట్ అనే చెప్పాలి. మరి త్వరలోనే ఈ విషయాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
Embed widget