అన్వేషించండి

Actress Sri Vidya: ఆట శ్రీవిద్యకు ఏమైంది? ఆమెకు ఎందుకు అలా మారిపోయారు? కన్నీళ్లు పెట్టించే వ్యథ

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే శ్రీ విద్య ఎందుకు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. పైగా ఆమె రూపం కూడా చాలా మారిపోయింది.

టుడు అలీ హోస్ట్ గా ‘ఈటీవీ’లో నిర్వహిస్తోన్న కార్యక్రమం ‘అలీతో సరదాగా’. ఇటీవల ఈ కార్యక్రమానికి సినీ రచయిత వక్కంతం వంశీ, ఆయన భార్య ‘ఆట’ శ్రీవిద్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు. అయితే ఈ  కార్యక్రమంలో అలీ అడిగిన కొన్ని ప్రశ్నలకు శ్రీవిద్య సమాధానం చెప్తూ ఎమోషనల్ అయింది.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే శ్రీ విద్య ఎందుకు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది? ఎవరైనా బాధపెట్టారా? అని అలీ ప్రశ్నించగా.. శ్రీవిద్య దానికి సమాధానం చెబుతూ. ‘‘బాధ అనే దానికన్నా పెద్ద పదం ఉంటే.. అదే అవ్వాలి’’ అంటూ ఎమోషనల్ అయింది. ‘‘మాకు ఒక బాబు, పాప ఉన్నారు. పాప కంటే ముందు ఒక బాబు పుట్టి చనిపోయాడు. ప్రతీ ఏడాది ఆ రోజును తలుచుకొని బాధపడుతుంటాను’’ అని చెప్పింది. అయితే గతేడాది తనకు ప్రెగ్నెన్సీ వచ్చినా కొన్ని నెలలకే మొదటి బాబులానే ఆ బిడ్డ కూడా చనిపోయిందని కన్నీటిపర్యంతమైంది. తన కళ్ళ ముందే ఆ బిడ్డ పుట్టడం చనిపోవడం అంతా కేవలం నాలుగు నిమిషాల్లోనే జరిగిపోయిందని చెప్పింది. అలా జరగడంతో తాను షాక్ కు గురయ్యానని దాని నుంచి బయటకు రావడానికి దాదాపు రెండునెలలు సమయం పట్టిందని చెప్పింది.

తనకు కనీసం బాధ పడటానికి సమయం ఉందని, కానీ తన భర్తకు ఆ సమయం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె మాటలకు అలీ కూడా కంట తడిపెట్టుకున్నారు. ఆట శ్రీవిద్య గతంలో చాలా హుషారుగా కనింపించేది. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉండేది. అయితే ఆ సంఘటన తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ‘అలీతో సరదా’గా టాక్ షో లో చాలా సన్నగా కనిపించి షాక్ కు గురి చేసింది. ఈ కార్యక్రమంలో శ్రీవిద్య భర్త వక్కంతం వంశీ కూగా తన సినీ కెరీర్ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. 

Also Read: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

వక్కంతం వంశీ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథలను అందించారు. కానీ దర్శకుడిగా కాస్త తడబడ్డారు. త్రివిక్రమ్, కొరటాల శివ లాంటి దర్శకులు కూడా రైటర్ నుంచి దర్శకుడిగా మాారిన వారే. అయితే వక్కంతం వంశీ మాత్రం కాస్త లేటుగానే దర్శకుడిగా పరిచయం అయ్యారు. ‘నా పేరు సూర్య’ సినిమాతో దర్శకుడిగా మారారు. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఈ మూవీ తర్వాత వంశీ కి మళ్లీ దర్శకుడిగా చాన్స్ రావడానికి చాలా టైమ్ పట్టింది. ప్రస్తుతం వంశీ నితిన్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమాకు సంబంధించిన పనులు కూడా ప్రారంభం అయ్యాయట. ఈ సినిమాలో ‘పెళ్లి సందడి’ ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ఈ సినిమా వక్కంతం వంశీకి హిట్ అందిస్తుందో లేదో చూడాలి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Srividya Vakkantham (@srividya.v)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget