అన్వేషించండి

Nithya Menen: ఆరేళ్లపాటు వేధించాడు, 30 నెంబర్లు బ్లాక్ చేశా - నిత్యామీనన్ కామెంట్స్!

నిత్యామీనన్ నటించిన మలయాళ సినిమా '19 (1) A' ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంది.

అప్పటివరకు మలయాళ చిత్రాల్లో నటించిన నిత్యామీనన్(Nithya Menen) 'అలా మొదలైంది' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత 'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' ఇలా ఎన్నో హిట్టు సినిమాల్లో నటించింది. మెయిన్ లీడ్ కాకుండా సెకండ్ హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాలు చేసింది. తెలుగులో చివరిగా పవన్ కళ్యాణ్ 'భీమ్లానాయక్'(BheemlaNayak) సినిమాలో కనిపించింది. 

రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన మలయాళ సినిమా '19 (1) A' ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంది నిత్యామీనన్. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. నిత్యా గురించి తెలిసినవారంతా.. ఆమె చాలా సరదాగా ఉంటుందని, చాలా సింపుల్ నేచర్ అని చెబుతుంటారు. అందరితో కలివిడిగా ఉంటే ఈ బ్యూటీ వేధింపులకు గురైనట్లు చెప్పుకొచ్చింది. 

Nithya Menen’s allegations of mental harassment: సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి తనను వేధించినట్లు తెలిపింది నిత్యా. సంతోష్ వర్గీ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం చేశాడని.. ఆరేళ్లపాటు తనను అన్‌పాపుల‌ర్ చేయడానికి ప్రయత్నించాడని నిత్యామీనన్ తెలిపింది. దాదాపు 30 వేర్వేరు నెంబర్స్ నుంచి ఫోన్లు చేస్తూ వేధించేవాడని.. అన్ని నెంబర్స్ ను బ్లాక్ చేసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తన పేరెంట్స్ అండగా నిలబడ్డారని.. అతడిని గట్టిగా హెచ్చరించామని తెలిపింది. చాలా మంది అతడిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పినట్లు.. కానీ క్షమించి వదిలేశానని చెప్పుకొచ్చింది. 

ఈ మధ్యకాలంలో నిత్యామీనన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఓ మలయాళ హీరోతో ఆమె పెళ్లి జరగనుందని వార్తలొచ్చాయి. వీటిపై నిత్యామీనన్ క్లారిటీ ఇస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది. ఇప్పట్లో తనకు పెళ్లి ఆలోచన లేదని వెల్లడించింది. ఎవరో ఒకరు ఇలాంటి పుకారు సృష్టిస్తే.. మీడియా నిజం తెలుసుకోకుండా వార్తలు ప్రచురించిందంటూ చెప్పుకొచ్చింది నిత్యా. తన కెరీర్ లో గ్యాప్స్ తీసుకుంటూ ఉంటానని.. నటులకు ఇలాంటి బ్రేక్స్ అవసరమని.. అంతేకానీ పెళ్లి కోసం సినిమాలకు బ్రేక్ ఇవ్వలేదని తెలిపింది. ఇప్పటికే ఐదు ప్రాజెక్ట్స్ పూర్తి చేశానని.. త్వరలోనే అవి రిలీజ్ కాబోతున్నాయని చెప్పింది. 

ఇటీవల 'మోడర్న్ లవ్ హైదరాబాద్' అనే అంథాలజీ ఫిల్మ్ తో అలరించిన నిత్యామీనన్.. ప్రస్తుతం ధనుష్ హీరోగా తెరకెక్కుతోన్న 'తిరుచిత్రాంబ‌లం' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 18న విడుదల కానుంది. ఇప్పుడు హీరోయిన్ గానే కాకుండా.. నిర్మాతగా మారి సినిమాలు చేస్తోంది నిత్యామీనన్. 

Also Read: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట తీవ్ర విషాదం - రెండో పెళ్లి చేసుకోబోతున్న హృతిక్ మాజీ భార్య!

Also Read: పండుగాడి యూఫోరియా - 'పోకిరి' స్పెషల్ షోలకి షాకింగ్ బుకింగ్స్!

టాప్ హెడ్ లైన్స్

Family Stars Season 2 - ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2: ఈటీవీలో సుధీర్ ఈజ్ బ్యాక్ - టైమింగ్స్ నుంచి మెంటార్స్ వరకు... ఫుల్ డీటెయిల్స్
ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2: ఈటీవీలో సుధీర్ ఈజ్ బ్యాక్ - టైమింగ్స్ నుంచి మెంటార్స్ వరకు... ఫుల్ డీటెయిల్స్
Mahaprabhu Jagannath Release Date : మహాప్రభు జగన్నాథ్‌ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
మహాప్రభు జగన్నాథ్‌ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Gedela Raju OTT : రెండు ఓటీటీల్లో రఘు కుంచె కొత్త మూవీ - పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో రఘు కుంచె కొత్త మూవీ - పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Eknath Harika New House : కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ
కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget