అన్వేషించండి

కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో-హామీలపై సర్వత్రా ఆసక్తి..!

YCP Manifesto 2024: సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. కీలకమైన మేనిఫెస్టో విడుదలకు వైసీపీ సిద్ధమైంది.

Navaratnalu Plus 2024: : సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలను నిర్వహించగా, తాజాగా సీఎం జగన్మోహన్‌రెడ్డి బస్సు యాత్ర కూడా నిర్వహించారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో కీలకమైన మేనిఫెస్టో విడుదలకు వైసీపీ సిద్ధమవుతోంది. శనివారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ మేరకు ఆ పార్టీ రంగం సిద్ధం చేసింది. వైసీపీ మేనిఫెస్టోను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, సీఎం జగన్మోహన్‌రెడ్డి విడుదల చేయనున్నారు. ఇప్పటికే వైసీపీ అనేక కీలక పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలను కొనసాగించడంతోపాటు కొన్ని మార్పులు, చేర్పులు చేసేలా మేనిఫెస్టో ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత కొద్దిరోజులు మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించిన గ్రౌండ్‌ వర్క్‌ను ఆ పార్టీ ముఖ్య నేతలతో కూడిన బృందం పూర్తి చేసింది. 

ఆర్థిక లబ్ధిని పెంచేలా యోచనలో

రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం.. అనేక కీలక పథకాలను అమలు చేస్తోంది. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, నాడు-నేడు, విద్యార్థులకు ఉచిత ట్యాబ్స్‌ పంపిణీ, స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతు భరోసా, వైఎస్‌ఆర్‌ ఆసార, కాపు నేస్తం, నేతన్న చేయూత వంటి పథకాలను అధికార పార్టీ అమలు చేస్తోంది. ఈ పథకాలను కొనసాగించడంతోపాటు మరికొన్ని కీలక పథకాలను రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తే అమలు చేస్తామని వైసీపీ మేనిఫెస్టోలో ప్రకటంచే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాల్లో భాగంగా అందిస్తున్న ఆర్థిక లబ్ధిని కూడా కొంత వరకు పెంచే చాన్స్‌ ఉందని ఆ పార్టీ వర్గాలు నుంచి వస్తున్న సమాచారం. ఇప్పటికే సీఎం జగన్‌ మేనిఫెస్టోకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. అమలు చేయలేని హామీలను ఇవ్వనని.. చేసేవి మాత్రమే చెబుతానని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి కొన్ని భారీ స్థాయిలో మేనిఫెస్టోలో పెద్ద హామీలు ఉండవని ఆ పార్టీలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయానికి దోహదం చేసే మూడు నుంచి ఐదు వరకు కీలక హామీలు ఉంటాయని, ఇవి పార్టీ విజయానికి దోహదం చేసేవిగా మారవచ్చన్న భావనను పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరికొద్ది గంటల్లో ఈ మేనిఫెస్టోను సీఎం జగన్‌ విడుదల చేయనున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Embed widget