By: ABP Desam | Updated at : 04 Feb 2022 08:16 PM (IST)
Edited By: Murali Krishna
రాహుల్ గాంధీ
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే న్యాయ్ స్కీమ్ను అమలు చేస్తామని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారంలో ప్రకటించారు. ఇందులో భాగంగా పేదలకు ప్రతినెల రూ.6 వేలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో పడతాయన్నారు.
#WATCH | Congress-Goa Forward Party (GFP) candidates took a pledge "to remain loyal to the party and Goa" in presence of party leader Rahul Gandhi earlier today#GoaElections2022 pic.twitter.com/SRAfEGVHdr
— ANI (@ANI) February 4, 2022
భాజపాపై విమర్శలు..
ఈ సందర్భంగా భాజపాపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపా.. పర్యటక రంగం, కొవిడ్ 19, ఉద్యోగాలు కల్పించడంలో తీవ్రంగా విఫలమైందని ఆరోపించారు.
గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం రాహుల్ గాంధీ పనాజీ చేరుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ, పర్యటక రంగం ప్రతినిథులతో మాట్లాడారు. పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి.
3 Years of YSR Congress Party Rule : మూడేళ్లలో జగన్ ఎదుర్కొన్న సవాళ్లేంటి ? ఎలా అధిగమించారు ?
Rajyasabha Election Shedule : రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ - అదృష్టవంతులెవరో ?
TRS @ 21 : టీఆర్ఎస్కు 21 ఏళ్లు - మరో మిషన్ ముంగిట కేసీఆర్ !
First Telugu Bibile: వైజాగ్లో రూపుదిద్దుకున్న తొలి తెలుగు బైబిల్ బెంగళూరులో ఎందుకుందీ?
Zodiac Signs Saturn 2022: ఏప్రిల్ 29 న కుంభరాశిలోకి శని, ఈ ప్రభావం మీ రాశిపై ఎలాఉందో ఇక్కడ తెలుసుకోండి
IPL 2022, GT vs RR Final: బట్లర్ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్ 'మాంత్రికుడు'! మిల్లర్కూ ఓ కిల్లర్ ఉన్నాడోచ్!
బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!
Crocodile vs Lions: వీడియో - ఒక మొసలి, మూడు సింహాలు - వామ్మో, ఫైట్ మామూలుగా లేదు!
Tadepalli Fire Accident: తాడేపల్లిలో చంద్రబాబు నివాసం సమీపంలో అగ్నిప్రమాదం, అధికారుల ఉరుకులు పరుగులు