By: ABP Desam | Updated at : 18 Feb 2022 04:01 PM (IST)
Edited By: Murali Krishna
అఖిలేశ్ యాదవ్
ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్కు ముందు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. మూడు నల్ల సాగు చట్టాలతో 750 మంది రైతుల చావులకు భాజపా కారణమైందని అఖిలేశ్ అన్నారు. మరోసారి వారికి అధికారం ఇస్తే రైతుల భూములు అమ్మేస్తారని విమర్శించారు.
మహిళలకు రక్షణ లేదు
ఉత్తర్ప్రదేశ్లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అఖిలేశ్ అన్నారు.
403 స్థానాలున్న ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 7 విడతల్లో జరుగుతున్నాయి. ఫిబ్రవరి 10న 58 స్థానాలకు తొలి విడత ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 14న 55 అసెంబ్లీ స్థానాలకు రెండో విడత పోలింగ్ జరిగింది. ఫిబ్రవరి 20న 59 స్థానాలకు మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం భాజపా, సమాజ్వాదీ పార్టీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారం చేపట్టాలని యోగి యోచిస్తున్నారు. మరోవైపు తిరిగి అధికార పట్టాలు ఎక్కాలని సమాజ్వాదీ ప్రయత్నిస్తోంది.
AP Localbody Elections: ఏపీలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు, నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ
Ambati Rambabu: మంత్రి అంబటి రాంబాబుపై వైసీపీ మహిళా ఎంపీటీసీ ఫైర్ ! ఆత్మహత్యే శరణ్యమంటూ ఆవేదన !
TDP Letter To DGP : లోకేష్ పాదయాత్ర అనుమతిపై స్పందించండి - డీజీపీకి మరోసారి లేఖ రాసిన టీడీపీ !
AP Employees Leaders : ఏపీ ఉద్యోగ సంఘ నేతల మధ్య రచ్చ - సూర్యనారాయణపై చర్యలు తీసుకోవాలన్న ఏపీఎన్జీవో అధ్యక్షుడు
Kesineni Nani: చంద్రబాబు టిక్కెట్ ఇవ్వకపోతే ఏమవుతుంది, నేను ఢిల్లీ స్థాయి నేతను: కేశినేని నాని
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్