By: ABP Desam | Updated at : 31 Jan 2022 04:29 PM (IST)
Edited By: Murali Krishna
ప్రధాని మోదీ వర్చువల్ ర్యాలీ
ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 10 రోజులే ఉన్నాయి. కానీ కరోనా వ్యాప్తి ఎక్కువగానే ఉండటంతో వర్చువల్ ర్యాలీలకు పార్టీలు శ్రీకారం చుట్టాయి. ప్రధాని నరేంద్ర మోదీ.. తొలి వర్చువల్ ర్యాలీకి దిల్లీ నుంచి హాజరయ్యారు. పశ్చిమ యూపీలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా ఈ ర్యాలీని భాజపా నిర్వహించింది.
Koo Appपश्चिमी यूपी के लोग कभी नहीं भूल सकते कि जब ये क्षेत्र दंगे की आग में जल रहा था, तो पहले वाली सरकार उत्सव मना रही थी। 5 साल पहले- गरीब, दलित, वंचित, पिछड़ों के घर-ज़मीन-दुकान पर अवैध कब्ज़ा, समाजवाद का प्रतीक था। लोगों के पलायन की आए दिन खबर आती थी। - मा0 पीएम श्री #narendramodi जी #मोदीजी_की_चौपाल - Keshav Prasad Maurya (@kpmaurya1) 31 Jan 2022
ఈ ర్యాలీలో సమాజ్వాదీ పార్టీపై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు చేశారు. ఐదేళ్ల క్రితం యూపీలో లూఠీలు, రౌడీయిజం ఎక్కువగా ఉండేదని.. ఇప్పుడు వారి ఆట కట్టించామన్నారు.
7 విడతల్లో..
403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి ఎన్నికలు మొదలుకానున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు.
Also Read: Virodh Diwas: ఎన్నికల వేళ రైతుల పోరు బాట.. సర్కార్ నమ్మించి.. మోసం చేసిందని ఆరోపణ
Munugodu TRS : ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం - టీఆర్ఎస్లో మునుగోడు రచ్చ !
Munugodu By Elections: మునుగోడులో టీఆర్ఎస్ సమరశంఖం- పోటీ చేసేదెవరో తేల్చేసిన కేసీఆర్!
Munugode Congress : "మునుగోడు" ఎలా గెలుద్దాం ? కాంగ్రెస్ సీనియర్ల తర్జన భర్జన !
Bandi Sanjay Interview: 13 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు- ఏబీపీ దేశంతో బండి సంజయ్ .
తెలంగాణ బీజేపీకి మరింత సినీ జోష్- పార్టీలో చేరనున్న జయసుధ!
Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత, పరస్ఫరం రాళ్లదాడులు - పోలీసులపై బండి ఆగ్రహం
Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్
Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?
TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం