అన్వేషించండి

AP Elections : ప్రధాన పార్టీల అభ్యర్థులందరి నామినేషన్లు ఓకే - ఉపసంహరణ తర్వాత ఫైనల్ లెక్క

Andhra News : ఏపీలో నామినేషన్ల పరిశీలన ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లన్నింటినీ ఆమోదించారు.

Scrutiny of nominations in AP is over : ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. 25 పార్లమెంటరీ నియోజకవర్గాకు  503 నామినేషన్లు ఆమోదించారు.  175 అసెంబ్లీ నియోజకవర్గాలకు  2,705 నామినేషన్లు ఆమోదించారు. వివిధ పార్టీల నేతలు వేసిన డమ్మీ నామినేషన్లు, ఇండిపెండెంట్లుగా వేసిన పలువురు నిబంధనలను పాటించకపోవడంతో  పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 183,  అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 939 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ వివరాలను సీఈవో కార్యాలయం ప్రకటించింది.                                                         

శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరిగింది.   ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో 25 పీసీలకు సంబంధించి మొత్తము 686 నామినేషన్లు, 175 ఏసీలకు సంబంధించి మొత్తము 3,644 నామినేషన్లు దాఖలు అయ్యాయి.  పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంంధిచి  గుంటూరు  స్థానానికి అత్యధికంగా  47 నామినేషన్లు దాఖలయ్యాయి.   అత్యల్పంగా 16 నామినేషన్లు శ్రీకాకుళం నియోజకవర్గానికి దాఖలయ్యాయి.. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబందించి  తిరుపతి స్థానికి  52 నామినేషన్లు, అత్యల్పంగా 8  నామినేషన్లు చోడవరం స్థానానికి దాఖలయ్యాయి.   నామినేషన్ల ఆమోదం విషయంలో  అత్యధికంగా 48 నామినేషన్లు తిరుపతికి  , అత్యల్పంగా 6 నామినేషన్లు చోడవరం  నియోజకవర్గంలో ఆమోదించారు.                             

ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది, నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులు మినహా మిగిలిన వారు మే 13న జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులుగా పరిగణిస్తారు.  గుర్తులు కూడా అప్పుడే ఖరారు చేస్తారు. ఎన్నికల్లో జాతీయ జనసేన పేరుతో పోటీ చేస్తున్న పార్టీ కూడా దాదాపుగా అన్ని స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టింది. ఆ పార్టీకి   బుకెట్  గుర్తు కేటాయించే అవకాశం ఉంది. జనసేన పార్టీకి  గాజు గ్లాస్ గుర్తు ఉంది. ఆ గుర్తు .. బుకెట్ గుర్తు ఒకలాగే ఉంటుంది. దాంతో ఓట్లు చీలిపోతాయని భావిస్తున్నారు. గతంలో తెలంగాణలోని కూకట్ పల్లి నియోజకవర్గంలో జాతీయ జనసేన పార్టీకి రెండు వందలకుపైగా ఓట్లు వచ్చాయి.  జనసేన బరిలో ఉండటంతో కన్ ఫ్యూజన్ తో ఆ పార్టీకి ఓట్లేశారని భావిస్తున్నారు.                             

ఈ క్రమంలో  ఇండిపెండెంట్లు కూడా ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లతో పోలిన వారు రంగంలోకి దిగారు. ఆయా పార్టీల  వారు..  వీరిని వెదికి పట్టుకుని మరీ రంగంలోకి దింపినట్లుగా తెలుస్తోంది. వీరిలో ఎంత మంది బరిలో ఉంటారు.... ఎంత మంది ఉపసంహరించుకుంటారన్నది  తేలాల్సి ఉంది.                          

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget