By: ABP Desam | Updated at : 08 Apr 2023 12:38 AM (IST)
Edited By: omeprakash
టెన్త్ విద్యార్థులకు అలర్ట్
ప్రధాని నరేంద్ర శనివారం (ఏప్రిల్ 8) హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 8:30 గంటల నుంచి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధానంగా సికింద్రాబాద్ పరిసరాల్లో ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు వాహనాలకు అనుమతి లేదు. ఈ క్రమంలో ట్రాఫిక్ను ఇతర మార్గాల్లో మళ్లించనున్నారు.
దీంతో ఉదయం పదో తరగతి పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు ఒక గంట ముందే తమ సెంటర్లకు చేరుకోవాలని హైదరాబాద్ డీఈవో రోహిణి సూచించారు. ట్రాఫిక్లో ఇరుక్కుపోతే ఎగ్జామ్కు ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి.. గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తం కావాలని డీఈవో సూచించారు.
UGC-NET: జూన్ 13 నుంచి యూజీసీ నెట్ పరీక్షలు, పూర్తి షెడ్యూలు ఇలా!
TS PGECET Results: తెలంగాణ పీజీఈసెట్ - 2023 ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!
JoSAA 2023 Schedule: 'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!
AP DEECET 2023: జూన్ 12న ఏపీ డీఈఈసెట్ పరీక్ష, హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి!
Skill Based Courses: 'నైపుణ్య' డిగ్రీ కోర్సులకు ముందుకు రాని కళాశాలలు!
Sharwanand: సీఎం కేసీఆర్ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్కు ఆహ్వానం
Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?
CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం