అన్వేషించండి

Visakha News : పెందుర్తి గోవిందపురంలో ఉద్రిక్తత, స్థల వివాదంతో మహిళ ఆత్మహత్య!

Visakha News : పెందుర్తి గోవిందపురంలో ఒకే కుటుంబానికి చెందిన మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. భూమి కోసం సర్పంచ్ అల్లుడి వేధింపుల కారణంగా వీరు బలవన్మరణం చేసుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు.

Visakha News :విశాఖ పెందుర్తి గోవిందపురంలో వైసీపీ భూదాహానికి ఒకే కుటుంబానికి చెందిన రెండో వ్యక్తి బలాన్ ఆత్మహత్య చేసుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పెందుర్తి మండలం ముదపాక పంచాయతీ గోవిందపురంలో కడియాల అచ్చియమ్మ(37) సోమవారం రాత్రి నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తన కుటుంబానికి సంబంధించిన 70 గజాల స్థల వివాదంలో సెప్టెంబర్ 8న సారి పిల్లి సోమేశ్వరరావు వైసీపీ నాయకుల వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి విశాఖ కేజీహెచ్ లో వైద్యం పొందుతూ మరణించాడని బంధువులు ఆరోపించారు. ఆ విషయం మరవకముందే ఆ కుటుంబంలో మరో వ్యక్తి సోమేశ్వరరావు సోదరి మృతురాలికి ఆ స్థలం ఖాళీ చేయాలని ఈ నెల 4న నోటీసులు ఇవ్వడంతో అప్పటి నుంచి తీవ్ర మనస్థాపానికి గురైన అచ్చయమ్మ గత రాత్రి వ్యవసాయ పొలాల మధ్యలో ఉన్న నేలబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో గోవిందపురంలో విషాదఛాయలు అలముకున్నాయి.

తీవ్ర ఘర్షణ -ఎస్ఐకు గాయాలు 

మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు భర్త చినబాబు, బంధువులకు ముఖం చూపించకుండా అంబులెన్స్ ఎక్కించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు గ్రామస్తులకు మధ్య ఒక దశలో తీవ్ర ఘర్షణ నెలకొంది. మృతదేహాన్ని అంబులెన్స్ లో ఎక్కించి  వాహనాన్ని వేగంగా తీసుకెళ్లడంతో గ్రామస్తులను కట్టడి చేస్తున్న పెందుర్తి ఎస్ఐ రాంబాబు కింద పడిపోవడంతో కాలు విరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాయపడిన ఎస్ఐను పోలీస్ వాహనంలో హాస్పిటల్ కి తరలించారు. 

సర్పంచ్ అల్లుడిపై ఆరోపణలు 

మృతురాలి భర్త మాట్లాడుతూ ఈ నెల నాలుగో తేదీన తన భార్యకు సచివాలయం అధికారులు స్థలం ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందన్నారు. తన భార్యను కడసారి చూద్దాం అంటే పోలీసులు దౌర్జన్యంగా మృతదేహాన్ని హాస్పిటల్ కి తరలించడం సరికాదని ఆవేదన చెందారు. మృతురాలి పేరున ఉన్నటువంటి స్థలాన్ని సర్పంచ్ అల్లుడు సారిపిల్లి గణేష్ అమ్మమని అడగ్గా దానికి తాము నిరాకరించడంతో కక్ష పెంచుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. తమ కుటుంబంలో ఇద్దరు చనిపోవడానికి ప్రధాన కారకుడు సర్పంచ్ అల్లుడు సారపిల్ల గణేష్ అంటున్నారు. వైసీపీ నాయకుల అండదండలతో మా స్థలాన్ని అమ్మాలని లేనిపక్షంలో ప్రభుత్వ స్థలంగా నమోదు చేసి వెనక్కి తీసుకుంటామని చెప్పడంతో గతంలో సోమేశ్వరరావు, ఇప్పుడు అచ్చయమ్మ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. వీరి మరణాలకు గణేష్ ప్రధాన కారకుడని బంధువులు అంటున్నారు. 

హత్య ఏమోనని అనుమానం- టీడీపీ 

సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి బంధువులను టీడీపీ పెందుర్తి ఇన్ ఛార్జ్ బండారు అప్పలనాయుడు పరామర్శించారు.  వైసీపీ నాయకుల మొండి వైఖరితో చిన్న స్థల వివాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం బాధాకరమన్నారు. కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని చూపించకుండా తరలించడం సరికాదన్నారు. ఇది ఆత్మహత్య కాదు హత్య ఏమోనని అనుమానం కలిగేటట్టు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. 

Also Read : DGP Rajendranath: ప్రధాని మోదీ ఏపీ పర్యటన, యువ ఎస్పీలకు మంచి అనుభవం - ఏపీ డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Budget 2024: డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
YS Sharmila: 'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
Nani: హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
PM Modi: ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన! ఆ హగ్‌ ఎఫెక్ట్ చూపించిందా?
ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన! ఆ హగ్‌ ఎఫెక్ట్ చూపించిందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TTD Special Focus on Tirumala Laddu | తిరుమల లడ్డూపై టీటీడీ ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చింది..?YS Jagan To Join In India Alliance.. ?| ఇండియా కూటమిలోకి జగన్..? ఇవే టాప్- 5 కారణాలు | ABP DesamOld Music Instruments Repair | ఆనాటి వాయిద్యాల కంటే నేటి ప్లాస్టిక్ చప్పుళ్లపైనే అందరికి మోజు3 Teams May Target Rohit Sharma in the IPL 2025 Mega Auction | ముంబయికి రోహిత్ గుడ్ బై..| ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Budget 2024: డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
YS Sharmila: 'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
Nani: హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
PM Modi: ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన! ఆ హగ్‌ ఎఫెక్ట్ చూపించిందా?
ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన! ఆ హగ్‌ ఎఫెక్ట్ చూపించిందా?
Crime News: అన్నమయ్య జిల్లాలో దారుణం - భార్యను కాపురానికి పంపలేదని అత్తను చంపేశాడు
అన్నమయ్య జిల్లాలో దారుణం - భార్యను కాపురానికి పంపలేదని అత్తను చంపేశాడు
Sreeleela :ఏ సినిమా షూటింగ్ లో ఉన్నానో చెప్పుకోండి చూద్దాం..ఫజిల్ వదిలిన శ్రీలీల!
ఏ సినిమా షూటింగ్ లో ఉన్నానో చెప్పుకోండి చూద్దాం..ఫజిల్ వదిలిన శ్రీలీల!
Bengaluru: బెంగళూరు యువతి హత్య కేసులో నిందితుడు అరెస్ట్
బెంగళూరు యువతి హత్య కేసులో నిందితుడు అరెస్ట్
Sreemukhi : శ్రీముఖి అంటే పద్ధతి.. పద్ధతి అంటే శ్రీముఖి అన్నట్టు ముస్తాబైంది!
శ్రీముఖి అంటే పద్ధతి.. పద్ధతి అంటే శ్రీముఖి అన్నట్టు ముస్తాబైంది!
Embed widget