అన్వేషించండి

JK Footbridge Collapse: జమ్ముకశ్మీర్‌లో వైశాఖి వేడుకల్లో విషాదం, వంతెన కూలి 80 మందికి గాయాలు

JK Footbridge Collapse: జమ్ముకశ్మీర్‌లోని బేణి సంగమ్ వద్ద వంతెన కూలి 80 మంది తీవ్రంగా గాయపడ్డారు.

JK Footbridge Collapse:

బేణి సంగమ్ వద్ద ప్రమాదం..

జమ్ముకశ్మీర్‌లో వైశాఖి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. బెయిన్‌ గ్రామంలోని బేణి సంగమ్ వద్ద ఓ వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో 80 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చిన్నారులూ ఉన్నారు. పోలీసులతో పాటు మరి కొన్ని టీమ్‌లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించాయి. ఒకేసారి భారీ మొత్తంలో భక్తులు బ్రిడ్జ్‌పైకి రావడం వల్ల కుప్ప కూలినట్టు పోలీసులు వెల్లడించారు. 

"ఈ ప్రమాదంలో కనీసం 80 మంది గాయపడ్డారు. వీరిలో 20-25 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఆరేడుగురిని స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించాం. మరి కొంత మందికి ఇక్కడే చికిత్స అందిస్తున్నాం. మెడికల్ స్టాఫ్ అందుబాటులో ఉంది" 

- అధికారులు 

పైకప్పు కూలిన ఘటన..

అంతకు ముందు రోజు పూంఛ్‌లో ఓ ప్రమాదం జరిగింది. ఇంటి పైకప్పు కూలి 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఖనేటర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్థులు, బంధువులు పెద్ద ఎత్తున ఇంట్లోకి వచ్చిన సమయంలోనే పైకప్పు కూలింది. ఆ ఇంటి యజమాని కూతురు చనిపోయింది. ఆ కుటుంబాన్ని ఓదార్చేందుకు భారీ సంఖ్యలో ఇంటికి వచ్చారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక రూఫ్ కుంగిపోయింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అవసరమైన చికిత్స అందించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. 

Also Read: UP Encounter List: యూపీ గ్యాంగ్‌స్టర్‌ల వెన్నులో వణుకు, యోగి హయాంలో 183 మంది ఎన్‌కౌంటర్

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget