అన్వేషించండి

Delhi Crime: కోడలు పాడు పని! అత్తామామల న్యూడ్ వీడియోలు రికార్డ్ - వాటితో కన్నింగ్ స్కెచ్!

Delhi News: తన గుట్టు భర్తకు తెలిసిందన్న విషయం తెలుసుకున్న భార్య ఏకంగా తన ఇంట్లో నుంచి రూ.2 కోట్ల విలువైన నగలు, రూ.1.5 కోట్ల నగదుతో పరారైంది.

Delhi Daughter In Law News: ఢిల్లీలో ఓ కోడలు మెట్టినింట్లో చేసిన పని సమాజం తలదించుకునేలా ఉంది. ఈ సీరియస్ చర్య తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ కోడలు తన అత్తామామలు పడుకొనే బెడ్ రూంలో సీసీటీవీ కెమెరాలు అమర్చి వారి న్యూడ్ వీడియోలు చిత్రీకరించింది. వాటితో ఏకంగా భర్తతోనే బెదిరింపులకు దిగింది. తాడో పేడో తేల్చుకోవాలని భర్తకు సవాలు విసిరింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని లక్ష్మీ నగర్ ప్రాంతంలో జరిగింది.

జాతీయ వార్తా పత్రికలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో భార్యాభర్తలు, అత్తామామలు కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. భార్యాభర్తలకు మధ్య గొడవ కావడంతో వారు వేరు వేరు గదుల్లోనే ఉంటున్నారు. మరోవైపు, భార్య పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతోంది. ఆ విషయం భర్తకు ఆలస్యంగా తెలిసింది. తన గుట్టు భర్తకు తెలిసిందన్న విషయం తెలుసుకున్న భార్య ఏకంగా తన ఇంట్లో నుంచి రూ.2 కోట్ల విలువైన నగలు, రూ.1.5 కోట్ల నగదుతో పరారైంది.

భార్య చేసిన అరాచకంపై భర్త ఢిల్లీ లక్ష్మీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దాని ప్రకారం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ మహిళ తన కాలేజీ స్నేహితుడితో కలిసి గత 4 ఏళ్లుగా ప్రేమ వ్యవహారం నడుపుతోందని పోలీసులు తేల్చారు.

అయితే, పరాయి వ్యక్తితో వెళ్లిపోయిన భార్య, తన భర్తకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగింది. తాను తన అత్తామామల (భర్త తల్లిదండ్రులు) బెడ్ రూంలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేశానని, వారు నగ్నంగా ఉన్న వీడియోలు తన దగ్గర ఉన్నాయని బెదిరించింది. కేసు వాపసు తీసుకోకపోతే ఆ నగ్న వీడియోలను ఇంటర్నెట్ లో పెట్టి వైరల్ చేస్తానని బెదిరించింది. దీంతో మరోసారి భర్త పోలీసులను ఆశ్రయించాడు.

బాలికపై రోజూ 10కి పైగా అఘాయిత్యం?
తాజాగా గురుగ్రామ్ కు చెందిన ఓ 14 ఏళ్ల బాలికపై జరుగుతున్న అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. ఓ స్పా సెంటర్ లో ఉద్యోగం కోసం చేస్తున్న బాలికపై రోజూ అత్యాచారం జరుగుతున్నట్లుగా గుర్తించారు. స్పా సెంటర్ నిర్వహకుల మీద అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కొన్ని రోజులు స్పా సెంటర్ మీద నిఘా వేసి చివరికి రాత్రి సమయంలో దాడి చేశారు. ఆ బాలికను విచారణ చేయగా, తనను ప్రతిరోజు 15 మంది అనుభవిస్తున్నారని, ఇంత జరగడానికి కారణం పూజా అనే మహిళ, ఆమె బంధువు కారణం అని మైనర్ అమ్మాయి చెప్పింది. తన మీద మొదటి రోజు అత్యాచారం చేసే సమయంలో వీడియో తీశారని, తాను ఉద్యోగం మానేస్తాను అని చెప్పడంతో తన మీద అత్యాచారం చేసే సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారని బాధితురాలు వాపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు స్పా సెంటర్ నిర్వహకుడిని అరెస్టు చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
AP Minister Peddireddy: నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
AP Minister Peddireddy: నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Andhra News : ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
Embed widget