అన్వేషించండి

Anantapur Crime News: అత్యాశకు పోయి ఆడిన ఆటే ఆయువు తీస్తోంది?

Anantapur Crime News: ఆన్ లైన్ బెట్టింగ్ తో ఎంతో మంది అప్పుల పాలవుతున్నారు. ఆపై దాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతూ.. కుటుంబ సభ్యులను అనాథలను చేస్తున్నారు. 

Anantapur Crime News: ఏ పనీ చేయకూడదు. తొందరగా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో మొదలు పెట్టిన ఆటే.. వారి ఆయువు తీసింది. ఇలాంటి ఆటల వల్ల చాలా మంది అప్పుల పాలై.. వారి ప్రాణాలను తీసుకుంటూ కుటుంబ సభ్యులను అనాథలను చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలే అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్నాయి. జిల్లాలోని గుత్తికి చెందిన ఓ వ్యక్తి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఖర్చులు, అవసరాలు పెరగడంతో అప్పు చేశాడు. అవి సరిపోవన్నట్లు చైనాకు చెందిన ఓ రుణ యాప్ నుంచి అప్పు తీసుకున్నాడు. వాటితో ఆన్ లైన్ గేమ్ ఆడి, సుమారు 3 లక్షల రూపాయల వరకు పోగొట్టుకున్నాడు. అప్పులు ఇచ్చిన ప్రైవేటు వ్యక్తులు, రుణయాప్ నిర్వాహకుల నుంచి ఒత్తిడి పెరిగింది. వారం రోజుల క్రితం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. 

మరో యువకుడి ఆత్మహత్యాయత్నం..!

కల్యాణ దుర్గం నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన సురేష్ అనే యువకుడు బీటెక్ పూర్తి చేసి రెండేళ్లుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఓ ఆన్ లైన్ గేమ్ కు అలవాటు పడ్డాడు. 12 రోజుల క్రితం లక్ష రూపాయల వరకు గెలుపొందాడు. ఆదాయం ఊరించేలా ఉండడంతో తన వద్ద ఉన్న డబ్బు బెట్టింగ్ లో పెట్టాడు. ఒకే రోజు సుమారు రూ.7 లక్షలు పోగొట్టుకున్నాడు. పోగొట్టిన డబ్బు తన వద్ద దాచుకున్న రైతులకు చెందినది కావడంతో తప్పించుకుని తిరిగాడు. కుటుంబ సభ్యులు మందలించడం, నువ్వు చేసేది తప్పని చెప్పడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. 

ముందుగా అనేక లాభాలను చూపిస్తూ.. ఆశ పెడుతుంటారు. ఆపై జనం జేబులకు చిల్లు కొడుతూ.. ఇళ్లు గల్ల చేస్తున్నారు. ముఖ్యంగా యువత ఈ ఆటకు బానిసలు అవుతున్నారు. కొత్తగా ఆడే వారిని మొదట్లో కొంత సొమ్ము గెలుచుకునేలా చేసి ఆకర్షిస్తుంటాయి. ఆ తర్వాత వారు డబ్బులు పోగొట్టుకోవడం సాధారణంగా మారుతోంది. ఒక దశ దాటాక చేతిలో డబ్బు లేకపోతే అధిక వడ్డీలకు అప్పు తెచ్చి పందేలు కాస్తున్నారు. ఆన్ లైన్ జూదంలో డబ్బులు పోగొట్టుకున్న వారికి అప్పులు ఇవ్వడానికి అంతర్జాలం ద్వారానే రుణాలు ఇచ్చే యాప్ లు కూడా అందుబాటులోకి రావడం గమనార్హం. 

ఏడాదలోనే పది మంది ఆత్మహత్య..

ఆన్ లైన్ బెట్టింగ్ వ్యసనానికి బానిసై పలువురు ఆర్థికంగా చితికిపోగా.. మరికొందరు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ఏడాదిలో పది మంది యువత, మధ్య వయస్కుల మృతికి ఆన్ లైన్ బెట్టింగ్ కారణం అని పోలీసులు చెబుతున్నారు. జిల్లాలో దొంగతనం కేసుల్లో పట్టుబడిన చోరుల్లో అధిక శాతం బెట్టింగుల్లో నష్టపోయిన వారేనని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అందుకే తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే ఆశను వదులుకోవాలని.. ముఖ్యంగా ఆన్ లైన్ లో బెట్టింగ్ లు, రుణాలు తోసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. బెట్టింగ్, రుణ్ యాప్ ల పేరుతో ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారని వివరిస్తున్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget