అన్వేషించండి

Aadhaar card: ఆధార్‌ పోర్టల్‌లో కొత్త ఆప్షన్- 1.17 కోట్ల ఆధార్ నంబర్లు డీయాక్టివ్‌! ఎందుకిలా జరుగుతోంది?

Aadhaar Card: 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కుటుంబ సభ్యుల మరణాన్ని ధృవీకరించే ఆప్షన్‌ను myAadhaar పోర్టల్‌లో తీసుకొచ్చింది.

Aadhaar Card:  భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1.17 కోట్లకు పైగా 12 అంకెల ఆధార్ నంబర్‌లను డీయాక్టివేట్ చేసింది. మరణించిన వ్యక్తుల ఆధార్ నంబర్‌లను దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంది.  

ఫ్యామిలీ మెంబర్ చనిపోయిన సంగతి చెప్పేందుకు ప్రత్యేక సెగ్మెంట్

ఈ ప్రయత్నంలో భాగంగా, UIDAI 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదైన మృతుల వివరాలు నమోదు చేసందుకు myAadhaar పోర్టల్‌లో మార్పులు చేసింది. కొత్త సర్వీస్ తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్తగా పెట్టిన Reporting of Death of a Family Member సర్వీస్ ద్వారా మృతుల వివరాలు తెలియజేయవచ్చు. కుటుంబ సభ్యుడు మరణించినప్పుడు, వ్యక్తి పోర్టల్‌లో సమాచారం అందించవచ్చు. 

చనిపోయిన వారి వివరాలు అందిన వెంటనే ధ్రువీకరించిన తర్వాత డీయాక్టివ్

బుధవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఆధార్ డేటాబేస్ కచ్చితత్వాన్ని కొనసాగించడానికి ఈ చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో నమోదైన మరణాల డేటాను UIDAI సేకరిస్తోంది. సరైన ధృవీకరణ తర్వాత చనిపోయిన వారికి చెందిన ఆధార్ నంబర్‌ను డీయాక్టివేట్ చేయడానికి ఈ చర్యలు తీసుకుంటోంది. 

రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో చర్యలు 

UIDAI, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI)ని ఆధార్ నంబర్‌లతో అనుసంధానించి మరణాల రికార్డులు షేర్ చేయాలని సూచించింది. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS)ని ఉపయోగించి 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి దాదాపు 1.55 కోట్ల మరణాల రికార్డులు పొందింది. సరైన ధృవీకరణ తర్వాత దాదాపు 1.17 కోట్ల ఆధార్ నంబర్‌లను డీయాక్టివేట్ చేసింది. ఇంకా దాదాపు 6.7 లక్షల మరణాల రికార్డుల ఆధారంగా నంబర్‌లను డీయాక్టివేట్ చేసే పని జరుగుతోంది. 

ఫిర్యాదు చేసిన వ్యక్తి బంధుత్వ వివరాలు కూడా ఇవ్వాలి

'Reporting of Death of a Family Member' కింద, కుటుంబ సభ్యుడు మరణించినప్పుడు, మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యుడు మరణించిన వ్యక్తితో తన సంబంధానికి రుజువును సమర్పించాలి. పోర్టల్‌లో మరణించిన వారి ఆధార్ నంబర్, మరణ నమోదు నంబర్, ఇతర వివరాలను అందించాలి. మీరు అందించిన సమాచారాన్ని మొదట ధృవీకరిస్తారు. ఆ తర్వాత ఆధార్‌ను డీయాక్టివేట్ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది.

వందేళ్లకు పైబడిన వారే మొదటి టార్గెట్

ఈ పని కోసం UIDAI రాష్ట్ర ప్రభుత్వాల సహాయం కూడా తీసుకుంటోంది. పైలట్ ప్రాజెక్ట్‌గా, 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఆధార్ కార్డ్ హోల్డర్‌లకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకుంటున్నారు, వారు జీవించి ఉన్నారో లేదో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ధృవీకరణ నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే ఆధార్ నంబర్‌ను డీయాక్టివేట్ చేస్తారు.      

అధికారికంగా లెక్కలు చూస్తే 2010 నుంచి చనిపోయారని డీయాక్టివ్ అయిన ఆధార్ నెంబర్‌లు 1.17 కోట్ల మంది మాత్రమే. ఇది 2024 డిసెంబర్ వరకు ఉన్నా లెక్క. అదే టైంలో అధికారిక గణాంకాల ప్రకారం చనిపోయిన వారి సంఖ్య 16 కోట్ల మందికిపైగా ఉన్నారు.అంటే ఇందులో కనీసం పది శాతం ఆధార్ నెంబర్ లు కూడా డీయాక్టివ్ కాలేదు. వీటిని ఘోస్ట్ గార్డులుగా చెబుతారు. 

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget