అన్వేషించండి

Stock Market Update: మూమెంటమే లేదు! ఆద్యంతం ఒడుదొడుకులు - నష్టాల్లోనే సూచీలు

Stock Market Telugu Update: వరుసగా రెండో రోజు సూచీలన్నీ ఒడుదొడుకుల మధ్య కదలాడాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 104 పాయింట్లు నష్టపోగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 17,300 పై స్థాయి నిలబెట్టుకొంది.

స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. సూచీలన్నీ ఒడుదొడుకుల మధ్య కదలాడాయి. ఆసియా, ఐరోపా మార్కెట్లు స్తబ్దుగా ఉండటం, మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపకపోవడం ఇందుకు దోహదం చేసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 104 పాయింట్లు నష్టపోగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 17,300 పై స్థాయి నిలబెట్టుకొంది. 

BSE Sensex

క్రితం రోజు 57,996 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 58,217 వద్ద మెరుగ్గా ఆరంభమైంది. వెంటనే నష్టాల్లోకి జారుకుంది. 57,635 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత కాస్త పుంజుకొని 58,346 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఐరోపా మార్కెట్లు ఓపెనైన తర్వాత మళ్లీ నష్టాల్లోకి వెళ్లింది. చివరికి 104 పాయింట్ల నష్టంతో 57,892 వద్ద ముగిసింది.

NSE Nifty

బుధవారం 17,332 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,396 వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. మరికాసేపటికే 17,235 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. కొనుగోళ్లు పెరగడంతో ఒక రేంజులో కదలాడింది. 17,442 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 17 పాయింట్ల నష్టంతో 17,304 వద్ద ముగిసింది.

Bank Nifty

బ్యాంకు నిఫ్టీ తీవ్ర ఒడుదొడుకులకు లోనైంది. ఉదయం 38,042 వద్ద మొదలైన సూచీ 37,425 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆపై పుంజుకొని 38,124 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. చివరికి 422 పాయింట్ల నష్టంతో 37,531 వద్ద ముగిసింది.

Gainers and Lossers

నిఫ్టీలో 17 కంపెనీలు లాభపడగా 33 నష్టాల్లో ముగిశాయి. టాటా కన్జూమర్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఓఎన్‌జీసీ, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లు లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యూపీఎల్‌ నష్టపోయాయి. బ్యాంక్, పవర్‌ సూచీలు 1-2 శాతం పతనమయ్యాయి. మిగతా రంగాల సూచీలే అదే బాటలో నడిచాయి.

Stock Market Update: మూమెంటమే లేదు! ఆద్యంతం ఒడుదొడుకులు - నష్టాల్లోనే సూచీలు

Stock Market Update: మూమెంటమే లేదు! ఆద్యంతం ఒడుదొడుకులు - నష్టాల్లోనే సూచీలు

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget