అన్వేషించండి

EPFO Update: గుడ్‌న్యూస్‌ రాబోతోందా! ఉద్యోగుల కోసం EPFO సరికొత్త పింఛను పథకం!

EPFO News: ఉద్యోగుల కోసం EPFO సరికొత్త పింఛను పథకం తీసుకొచ్చేందుకు సమాలోచనలు చేస్తోంది. నెలకు రూ.15,000కు పైగా బేసిక్‌ పే, డీఏ వచ్చేవారి కోసం దీనిని ప్రవేశపెట్టాలని అనుకుంటోంది.

EPFO New Pension Scheme for formal workers: సంఘటిత రంగంలోని ఉద్యోగుల కోసం EPFO సరికొత్త పింఛను పథకం తీసుకొచ్చేందుకు సమాలోచనలు చేస్తోంది. ఉద్యోగుల పింఛను పథకం EPS-95 పరిధితో సంబంధం లేకుండా నెలకు రూ.15,000కు పైగా బేసిక్‌ పే, డీఏ వచ్చేవారి కోసం దీనిని ప్రవేశపెట్టాలని అనుకుంటోంది. ప్రస్తుతం ఉద్యోగంలో చేరినప్పుడు రూ.15,000 వరకు పొందుతున్నవారు తప్పనిసరిగా EPS-95 కిందకు వస్తున్నారు.

'ఈపీఎఫ్‌వోలో అధికంగా కంట్రిబ్యూట్‌ చేస్తున్న వారికి అత్యధిక పింఛను అందించాలన్న డిమాండ్లు ఉన్నాయి. అందుకే సరికొత్త పింఛను పథకం తీసుకురావడం పరిగణనలో ఉంది. లేదా మూల వేతం రూ.15,000కు పైగా ఉన్న ఉద్యోగుల కోసం ఓ పథకం తీసుకురావాలని అనుకుంటున్నారు' అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

మార్చి 11, 12న గువాహటిలో ఈపీఎఫ్‌వో ధర్మకర్తల మండలి సమావేశం కానుంది. అక్కడ జరిగే సమావేశంలో ఇది చర్చకు రానుంది. 2021, నవంబర్‌లో పింఛను వ్యవహారాలపై వేసిన కబ్‌  కమిటీ కూడా అప్పుడే నివేదికను సమర్పించనుంది.

ఇప్పుడు రూ.15,000కు పైగా మూల వేతనం వస్తున్న ఉద్యోగులు ఇష్టం లేకున్నా 8.33 శాతం చొప్పున తక్కువ మొత్తాన్నే జమ చేయాల్సి వస్తోంది. దీనివల్ల తక్కువ పింఛను లభిస్తోంది. రూ.15,000 లోపు మూల వేతనం ఉన్నవారు ఎక్కువ కంట్రిబ్యూట్‌ చేయకుండా 2014లో ఈపీఎఫ్‌వో పింఛను పథకంలో పరిమితి ఉండేలా ఓ సవరణ తీసుకొచ్చింది. మొదట్లో ఇది రూ.6,500 నుంచి పెంచారు. ఆ తర్వాత రూ.15,000 వరకు అమలు చేశారు. ఇప్పుడు మూల వేతనాన్ని రూ.25,000 వరకు పెంచాలని డిమాండ్లు ఉన్నాయి. అయితే ఆ ప్రతిపాదన ఇంకా ఆమోదించలేదు. 

'ఉద్యోగ భవిష్య నిధి చట్టం - 1952 ప్రకారం నెలవారీ మూలవేతనం పరిమితి రూ.15,000 నుంచి రూ.25,000 పెంచాలన్న ప్రతిపాదన ఉంది. ఈ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు' అని 2016, డిసెంబర్లో అప్పటి కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ లోక్‌సభలో పేర్కొన్నారు. ప్రస్తుతానికి మూల వేతనం పెంపు గురించి బలమైన డిమాండ్లు ఉన్నాయని ఆ అధికారి అంటున్నారు.

Also Read: ట్రంప్‌ వారి కొత్త సోషల్‌ మీడియా యాప్‌ - సోమవారమే విడుదల! పేరేంటో తెలుసా?

Also Read: ఫండమెంటల్స్‌ బలం - లక్షకు రూ.1.81 కోట్ల లాభం, ఆ షేరేంటంటే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Heatwave In AP And Telangana: వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Heatwave In AP And Telangana: వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
IPL 2026 Play Offs Shchedule: రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
IPL 2026 RR VS MI Result Update: స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై రాయ‌ల్స్ గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై RR గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Embed widget