search
×

Stock Market Crash: క్రాష్‌.. క్రాష్‌.. క్రాష్‌! మంగళవారం మార్కెట్లు మరీ ఘోరం!

Stock Market Closing Bell on 3 June 2022: ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 153 పాయింట్ల నష్టంతో 16,416, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 567 పాయింట్ల నష్టంతో 55,107 వద్ద ముగిశాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing Bell on 3 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో మొదలవ్వడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు లేకపోవడం, క్రూడాయిల్‌ ధరలు మళ్లీ పెరగడం, ద్రవ్యోల్బణం భయాలు మదుపర్లను భయపెడుతున్నాయి. ఈ వారంలో ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షల్లో మళ్లీ వడ్డీరేట్లు పెంచుతారన్న అంచనాలతో మదుపర్లు షేర్లను తెగనమ్ముతున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 153 పాయింట్ల నష్టంతో 16,416, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 567 పాయింట్ల నష్టంతో 55,107 వద్ద ముగిశాయి. 

BSE Sensex

క్రితం సెషన్లో 55,675 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 55,373 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. 54,882 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 55,387 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 567 పాయింట్ల నష్టంతో 55,107 వద్ద ముగిసింది. ఆరంభం నుంచే సూచీపై అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఒక్కసారిగా 500 డౌనైన సూచీ ఆ తర్వాత అదే స్థాయిలో కదలాడింది.

NSE Nifty

సోమవారం 16,569 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 16,487 వద్ద ఓపెనైంది. 16,347 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,487 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 153 పాయింట్ల నష్టంతో 16,416 వద్ద ట్రేడ్‌ క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ముగిసింది. ఉదయం 35,080 వద్ద మొదలైంది. 34,834 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,154 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 414 పాయింట్ల నష్టంతో 34,996 వద్ద ముగిసింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 14 కంపెనీలు లాభాల్లో 36 నష్టాల్లో ఉన్నాయి. ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, మారుతీ, హీరో మోటోకార్ప్‌ షేర్లు లాభపడ్డాయి. టైటాన్‌, యూపీఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, బ్రిటానియా, ఎల్‌టీ షేర్లు నష్టపోయాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. రియాల్టీ, ఐటీ సూచీలు ఒక శాతానికి పైగా పతనం అయ్యాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పవర్‌ షేర్లకు గిరాకీ కనిపించింది.

Published at : 07 Jun 2022 03:52 PM (IST) Tags: sensex today bse sensex Stock Market Update share market Nse Nifty stock market today Stock Market Telugu Nifty Bank Stock Market news sensex updates sensex today live nifty 50 nifty fifty

ఇవి కూడా చూడండి

Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం

Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం

SIP , PPFలో లాంగ్‌ టెర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?

SIP , PPFలో లాంగ్‌ టెర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?

Investments for Child : పిల్లల ఫ్యూచర్​ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్​తో అధిక రాబడి మీ సొంతం

Investments for Child : పిల్లల ఫ్యూచర్​ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్​తో అధిక రాబడి మీ సొంతం

Children Day: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Children Day: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి

Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి

టాప్ స్టోరీస్

India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల

Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం

CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం