అన్వేషించండి

Ayurveda: ఆయుర్వేద దిగ్దజం పెట్టుబడులు - భారత గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి - కీలక విషయాలు

India : భారత ఆయుర్వేద రంగంలో దిగ్గజాల పెట్టుబడుల వల్ల అభివృద్ధి జరుగుతోంది. వ్యవసాయం, స్థానిక వ్యాపారస్తులకు భారీగా మేలు జరుగుతోంది.

Patanjali:  పతంజలి సాంప్రదాయ  సప్లయ్ చైన్, ఆధునిక రిటైల్ ఫార్మాట్‌లను ఉపయోగించడం ద్వారా ఉపాధి కల్పన, వ్యవసాయం ,  స్థానిక వ్యాపారులకు  గణనీయంగా సాయపడుతోంది. ఒక ప్రముఖ ఆయుర్వేద FMCG ప్లేయర్ గ్రాస్‌రూట్ సోర్సింగ్, ఉద్యోగ సృష్టి , విస్తృత రిటైల్ విస్తరణల ద్వారా    గ్రామీణ , పట్టణ రంగాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తోంది.  భారతదేశ ఆర్థిక  వ్యవస్థలో సంచలనాలను సృష్టిస్తోంది. 2006లో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ, సాంప్రదాయ  సప్లయ్ చైన్, ఆధునిక రిటైల్ ఫార్మాట్‌లను ఉపయోగించడం ద్వారా ఉపాధి కల్పన, వ్యవసాయం ,  స్థానిక వ్యవస్థాపకతకు గణనీయంగా దోహదడుతోంది.  

రైతులు ,  గ్రామీణ సంస్థలకు మద్దతు ఇవ్వడం

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మేలు చేయడానికి పతంజలి అనేక చర్యలు తీసుకుంది. నూనెలు, ధాన్యాలు, మూలికలతో సహా ముడి పదార్థాలలో ప్రధాన భాగం స్థానిక రైతుల నుండి నేరుగా సేకరిస్తున్నారు.  ఈ విధానం, రైతుల ఆదాయాలను పెంచడమే కాకుండా గ్రామీణ భారతదేశంలోని చిన్, యు మధ్యతరహా సంస్థలకు (MSMEలు) కూడా ఉపయోగకరంగా మారుతోంది.  

పతంజలి సంస్థ  'రైతు సమృద్ధి కార్యక్రమం'ను  ప్రధానంగా తీసుకుంది.  ఇది నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC), అగ్రికల్చర్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు.  రైతులకు సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు ,  ఆధునిక వ్యవసాయ పద్ధతులలో శిక్షణ ఇస్తుంది."ఈ చొరవ గ్రామీణ భారతదేశంలో స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తోంది" అని కంపెనీ తెలిపింది.

మెగా తయారీ యూనిట్ల ద్వారా ప్రధాన ఉద్యోగ పురోగతి

యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YEIDA) ప్రాంతంలో మెగా ఫుడ్ ,  హెర్బల్ పార్క్ ఏర్పాటు చేశారు.  అతిపెద్ద కార్యకలాపాలలో ఒకటి. ఇందులో రూ. 500 కోట్ల బిస్కెట్ తయారీ కర్మాగారం, రూ. 600 కోట్ల పాల ప్రాసెసింగ్ యూనిట్ ,  రూ. 200 కోట్ల హెర్బల్ ఫామ్ ఉన్నాయి. ఈ సౌకర్యాలు స్థానిక నివాసితులకు వేలాది ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని, గ్రామీణ ఉద్యోగ మార్కెట్‌ను మరింత పెంచుతాయని భావిస్తున్నారు.

రిటైల్ ,  సరసమైన ఉత్పత్తుల ద్వారా పట్టణ విస్తరణ

పతంజలి సంస్థ తన ఉత్పత్తుల ను అందుబాటులో ఉంచేలా చూసేందుకు  భారతదేశం అంతటా వేలాది ఫ్రాంచైజీ , మెగా స్టోర్‌లను తెరిచింది.  "ఈ దుకాణాలు పట్టణ ప్రాంతాల్లో రిటైల్ వాణిజ్యాన్ని పెంచాయి .  స్థానిక వ్యాపారులకు కొత్త ఆదాయ వనరులను సృష్టించాయి. ఉ మెగా స్టోర్ ఏర్పాటుకు రూ. 1 కోటి పెట్టుబడి, కనీసం 2,000 చదరపు అడుగుల స్థలం అవసరం, ఇది ఆశావహులైన పట్టణ వ్యవస్థాపకులకు బలమైన వ్యాపార అవకాశాన్ని ఇస్తుంది." అని పతంజలి తెలిపింది. 

సుమారు రూ. 4,350 కోట్ల విలువైన రుచి సోయాను కొనుగోలు చేయడం వల్ల నూనెలు,  ఆహార విభాగాలలో దాని స్థానం బలపడింది, పట్టణ వినియోగదారులకు మరింత సరసమైన ,  స్థానికంగా ఉత్పత్తి చేసిన వస్తువులను పొందే అవకాశం లభించింది.

డిజిటల్ పుష్ ,  ఇన్‌క్లూజివ్ ప్రైసింగ్ బూస్ట్ కన్స్యూమ్

భారతదేశం అంతటా  పతంజలి  పరిధిని మరింతగా పెంచుకోవడానికి కంపెనీ  పంపిణీ , మార్కెటింగ్ విధానాన్ని  ఎంచుకుంది. సాంప్రదాయ మామ్-అండ్-పాప్ స్టోర్‌లు ,  ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించడం ద్వారా, ఇది విభిన్న వినియోగదారుల అభిమానాన్ని చూరగొన్నది.  

"  ఉత్పత్తి అమ్మకాలను పెంచడమే కాకుండా చిన్న రిటైలర్లకు ఆర్థిక ప్రయోజనాలను కూడా అందించింది" అని కంపెనీ తెలిపింది. "మా ఉత్పత్తులను సరసమైనదిగా ఉంచడం మధ్య , తక్కువ ఆదాయ వినియోగదారులను చేరుకోవడానికి మాకు సహాయపడింది, పట్టణ , గ్రామీణ ప్రాంతాలలో వినియోగాన్ని పెంచింది." అని పతంజలి తెలిపింది. 

"ఆవిష్కరణ,  వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా, కంపెనీ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. స్వావలంబన కలిగిన భారత ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి ,  గ్రామీణ-పట్టణ అంతరాన్ని తగ్గించడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు"  అని పతంతజలి తెలిపింది. 

 

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget