అన్వేషించండి

Niti Aayog New CEO: నీతి ఆయోగ్‌ కొత్త సీఈవోగా పరమేశ్వరన్‌ అయ్యర్‌ - ఆయన స్పెషాలిటీ తెలుసా!

Niti Aayog New CEO: కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‌ (NITI Aayog)కు కొత్త సీఈవోగా పరమేశ్వరన్‌ అయ్యర్‌ను శుక్రవారం నియమించిందని పీటీఐ రిపోర్టు చేసింది.

Former Drinking Water and Sanitation Secretary Parameswaran Iyer appointed Niti Aayog CEO Govt Order - కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‌ (NITI Aayog)కు కొత్త సీఈవోను నియమించింది. తాగునీరు, పారిశుద్ధ్య శాఖా మాజీ సెక్రటరీ పరమేశ్వరన్‌ అయ్యర్‌ను రెండేళ్ల కాలానికి శుక్రవారం సీఈవోగా నియమించిందని పీటీఐ రిపోర్టు చేసింది. ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన 1981వ బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. పారిశుద్ధ్య రంగంలో స్పెషలిస్టుగా ఆయనకు పేరుంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌, ట్రైనింగ్‌ ఆయన నియామకాన్ని ధ్రువీకరించింది. 2022, జూన్‌ 30 అమితాబ్‌ కాంత్‌ పదవీకాలం ముగియడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

'పదవీ విరమణ చేసిన అమితాబ్‌ కాంత్‌ స్థానంలో ఐఏఎస్‌ అధికారి పరమేశ్వరన్‌ అయ్యర్‌ను కేబినెట్‌ నియామకాల కమిటీ నియమించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు రెండేళ్ల కాలం పాటు ఆయన పదవిలో కొనసాగుతారు. అమితాబ్‌ కాంత్‌కు వర్తించిన షరుతులు, అధికారాలు ఆయనకూ వర్తిస్తాయి' అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Also Read: వర్క్‌ ఫ్రం హోమ్‌ను చట్టబద్ధం చేయనున్న అక్కడి పార్లమెంటు!

Also Read: నష్టాల్ని తట్టుకోలేక 300 ఉద్యోగుల్ని తీసేసిన నెట్‌ఫ్లిక్స్‌

2017, ఫిబ్రవరి 17న అమితాబ్‌ కాంత్‌ను నీతి ఆయోగ్‌ సీఈవోగా ప్రభుత్వం నియమించింది. రెండేళ్ల పదవీకాలం ముగియడంతో 2019, జూన్‌ 30 వరకు దానిని పొడగించారు. 2021, జూన్‌లో ఆయన పదవీ కాలాన్ని మరోసారి పొడగించారు.

వియత్నాంలో ప్రపంచ బ్యాంకు హనోయి కార్యాలయంలో పనిచేస్తుండగా పరమేశ్వరన్‌ అయ్యర్‌ను ప్రభుత్వం కలిసింది. నీతి ఆయోగ్‌ బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరింది. అప్పుడాయన నీటి పారుదల, పారిశుద్ధ్య శాఖకు ఇంఛార్జ్‌గా ఉన్నారు. 2009లో ఆయన ఐఏఎస్‌ పదవి నుంచి స్వచ్ఛందంగా వీడ్కోలు పలికారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget