అన్వేషించండి

IT News: దేశంలోని టాప్-5 ఐటీ కంపెనీలకు షాక్.. మహిళా టెక్కీలు సీరియస్ నిర్ణయం..

2024 ఆర్థిక సంవత్సరంలో మహిళా టెక్కీలు అధికంగా టాప్ ఐటీ సేవల కంపెనీలను వీడుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ముగిస్తుండటంతో తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి.

IT Women Employees: ఏ రంగంలోనైనా మహిళా శ్రామికశక్తి చాలా కీలకమైనదిగా కంపెనీలు భావిస్తుంటాయి. పురుషుల కంటే ఓపిక, పనిలో నిబద్ధతతో పాటు తక్కువ ఖర్చుకే మహిళలు పనిచేస్తుంటారు. అయితే ఇప్పుడు టెక్ రంగంలో సైతం వీరి పాత్ర కీలకంగా మారిపోయింది.

తాజా డేటా ప్రకారం మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఐదు ప్రముఖ IT సేవల కంపెనీలు- ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, ఎల్‌టిఐ మైండ్‌ట్రీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్ పెద్ద ఎదురుదెబ్బను ఎదుర్కొన్నాయి. ఈ కాలంలో టాప్ టెక్ కంపెనీల్లో ఏకంగా 25,000 మంది మహిళా ఉద్యోగులు రాజీనామాలు చేసి ఉద్యోగాలను వీడారు. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి స్త్రీల సంపూర్ణ సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉన్నప్పటికీ, వైవిధ్య నిష్పత్తిలో పెరుగుదల నిలిచిపోయింది.

మార్చి 2020 నుంచి మార్చి 2023 మధ్య కాలంలో టాప్ టెక్ కంపెనీల్లో మహిళల సంఖ్య సుమారు 3,74,000 నుంచి 5,40,000కి పెరిగింది. అయితే FY24 చివరి నాటికి ఈ సంఖ్య 5,15,000కి తగ్గింది. జనవరి-మార్చి 2024 త్రైమాసికంలో సగటు వైవిధ్య నిష్పత్తి 34.26% వద్ద ఉంది. ఇది మునుపటి సంవత్సరంలో 34.32% నుంచి స్వల్ప క్షీణతను చూసింది. మహమ్మారికి ముందు సంవత్సరాల్లో  అంటే 2018-2020 మధ్య కాలంలో ఐదు ఐటీ సంస్థలలో 1.56 శాతం పాయింట్ల పెరుగుదలతో వైవిధ్యంలో బలమైన వృద్ధి కనిపించింది. కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని ఇటీవలి కాలంలో టెక్ కంపెనీలు ముగిస్తుండటంతో మహిళా టెక్కీల రాజీనామాలు భారీగా పెరుగుతున్నాయి.


మహిళలు భారతీయ ఐటీ పరిశ్రమలో నాయకత్వ పాత్రలను చేరుకోవడంలో గణనీయమైన తగ్గుదలని వెల్లడిస్తోంది. సీనియర్ స్థాయిలో వైవిధ్యం నిష్పత్తి కేవలం 17%గా ఉండగా.. ప్రవేశ స్థాయిలో ఇది 35%గా ఉంది. పురోగతి లేకపోవడం ప్రతిష్టాత్మకమైన మహిళలను నిరుత్సాహపరుస్తుందని అవతార్ గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షురాలు సౌందర్య రాజేష్ ఇభిప్రాయపడ్డారు. ప్రమోషన్‌ల కోసం తక్కువ విలువను పొందడం మరియు ఆమోదించడం చాలా నిరాశకు గురిచేస్తుందని అన్నారు. టెక్ సెక్టార్‌లోని మహిళలు అధిక అట్రిషన్ రేట్లను ఎదుర్కొంటారని అవతార్ డేటా చెప్పింది. అన్ని ఇతర పరిశ్రమ రంగాల్లో 21%తో పోలిస్తే ఐటీలో మహిళల అట్రిషన్ రేటు 26%గా ఉంది. వ్యక్తిగత కట్టుబాట్లను నిర్వహించేటప్పుడు డిమాండ్ ఉన్న రంగంలో రాణించాలనే ఒత్తిడి బర్న్‌అవుట్‌కు దారితీసి ఫలితంగా అధిక అట్రిషన్ రేట్లు ఏర్పడతాయని వెల్లడైంది. 

ఇదే క్రమంలో నాయకత్వ స్థానాల్లో లింగ అంతరాన్ని పరిష్కరించడం చాలా కీలకమని టీమ్‌లీజ్ డిజిటల్ బిజినెస్ హెడ్ కృష్ణ విజ్ పేర్కొన్నారు. కీలకమైన జీవిత దశల్లో మహిళలకు మద్దతునిచ్చే విధానాలను అమలు చేయడం ద్వారా దీనిని సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు సౌకర్యవంతమైన పని ఏర్పాట్లు, మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లు, కెరీర్ విరామం తర్వాత తిరిగి వర్క్‌ఫోర్స్‌లోకి ప్రవేశించే వారికి పనికి తిరిగి వచ్చే కార్యక్రమాలను ప్రోత్సహించడం సానుకూల ఫలితాలను అందిస్తాయని అన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget